బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సైనిక

37 articles

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వార్తలు

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం

మాజీ సైనికుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. మహేంద్రనాథ్ తెలిపారు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31, 2026లోగా www.ksb.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు.

6, ఆగ 2026

ఇరాన్‌పై దాడి తాత్కాలిక వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడి తాత్కాలిక వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్ అణు ముప్పు తగ్గించే ఒప్పందంపై ప్రాథమిక అంగీకారం కుదిరినట్టు సమాచారం ఉన్నప్పటికీ, ఒప్పందం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, పరిస్థితుల ఆధారంగా భవిష్యత్‌లో మళ్లీ సమీక్షించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

3, ఆగ 2026

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..   ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత
అంతర్జాతీయం

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత

ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

2, ఆగ 2026

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి
అంతర్జాతీయం

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశంపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇది ఆయన తొలి భారత్ పర్యటన కావొచ్చని భావిస్తున్నారు. భారత్ BRICS అధ్యక్ష దేశంగా సమావేశాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, చైనా సహా రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్ పాల్గొనడంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

31, జులై 2026

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం
అంతర్జాతీయం

హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం

హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. అమెరికా సైనిక రక్షణలో అనుమతి లేకుండా ప్రయాణించేందుకు ప్రయత్నించిన రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసి నిలిపివేశామని ఐఆర్‌జీసీ ప్రకటించగా, వాణిజ్య నౌకల రాకపోకలకు మార్గం తెరిచే ఉందని అమెరికా స్పష్టం చేసింది. ఈ కీలక సముద్ర మార్గంపై నియంత్రణ వివాదం ప్రపంచ ఇంధన సరఫరా, ధరలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

31, జులై 2026

ఇరాన్ పై.. అమెరికా, సౌదీ సంయుక్త దాడులు
అంతర్జాతీయం

ఇరాన్ పై.. అమెరికా, సౌదీ సంయుక్త దాడులు

ఇరాక్‌లోని ఇరాన్ ప్రోక్సీ స్థావరాలపై అమెరికా-సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. సౌదీలోని అమెరికన్ సిబ్బందిపై, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయమని ఇరాన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.

29, జులై 2026

ఐటీ షేర్లతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోష్.. వరుస నష్టాలకు బ్రేక్
బిజినెస్

ఐటీ షేర్లతో దేశీయ స్టాక్ మార్కెట్ల జోష్.. వరుస నష్టాలకు బ్రేక్

వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.

27, జులై 2026

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం  : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్థూకం వద్ద దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్ ఘనంగా నివాళులర్పించారు.

26, జులై 2026

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ
జాతీయం

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు.

26, జులై 2026

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి
రాజకీయాలు

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

26, జులై 2026

స్పెయిన్-ఫ్రాన్స్‌ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం :  2.5 లక్షల మందికి పైగా తరలింపు..
అంతర్జాతీయం

స్పెయిన్-ఫ్రాన్స్‌ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం : 2.5 లక్షల మందికి పైగా తరలింపు..

స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను భారీ కార్చిచ్చు చుట్టుముట్టింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో 2.5 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

26, జులై 2026

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్
అంతర్జాతీయం

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి, హార్మూజ్‌ జలసంధి భద్రత, ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిపుణులు దౌత్య చర్చలు, పరిమిత దాడులు, పూర్తిస్థాయి యుద్ధం అనే మూడు మార్గాల్లో పరిస్థితి సాగవచ్చని, యుద్ధం విస్తరిస్తే చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం ద్వారా భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

24, జులై 2026

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.

24, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

20, జులై 2026

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
అంతర్జాతీయం

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

19, జులై 2026

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
అంతర్జాతీయం

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు

జోర్డాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లతో ప్రతీకార దాడులు ప్రారంభించడంతో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. మురఫ్ఫాక్ శాల్తీ , ప్రిన్స్ హస్సన్ ఎయిర్ బేస్ లపై దాడుల్లో అమెరికా సైనికులు గాయపడ్డారని స్థానిక వర్గాలు చెబుతున్నప్పటికీ, యూఎస్ అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు.

18, జులై 2026

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు ఉదృతం
అంతర్జాతీయం

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు ఉదృతం

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

18, జులై 2026

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన
అంతర్జాతీయం

ఇరాన్ డ్రోన్ దాడులు:అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ వాదన

జోర్డాన్‌లోని అమెరికా సైనిక లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటిస్తూ, పలు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వాదించింది. అయితే జోర్డాన్ తమ గగనతలంలోకి వచ్చిన మూడు ఇరాన్ క్షిపణులను కూల్చివేసినట్లు, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఈ పరస్పర దాడులతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులు, ఇంధన సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

17, జులై 2026

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి
అంతర్జాతీయం

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి

ఇరాన్‌పై అమెరికా ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే లక్ష్యంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ముందుకు సాగుతోంది. గురువారం సాయంత్రం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని రెండు బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు నిర్వహించింది.

17, జులై 2026

భారత్‌లోకి  యూస్‌ మాజీ సైనికుల చొరబాటు
అంతర్జాతీయం

భారత్‌లోకి యూస్‌ మాజీ సైనికుల చొరబాటు

భారత్‌-నేపాల్‌ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (SSB) మరో అమెరికన్‌ను అదుపులోకి తీసుకుంది. మణిపుర్‌లో అమెరికా డ్రోన్ నిపుణుడు మాథ్యూ వాన్‌డైక్‌ను ఇటీవల భారత సైన్యం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా..

14, జులై 2026

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల వాయిదా.. 2027లో ప్రేక్షకుల ముందుకు?
సినిమా

సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ విడుదల వాయిదా.. 2027లో ప్రేక్షకుల ముందుకు?

సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో అపూర్వ లఖియా రూపొందిస్తున్న భారీ చిత్రం ‘మాతృభూమి’ విడుదల మరోసారి అనిశ్చితిలో పడింది. గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2024 ఏప్రిల్‌ నుంచి 2027కి వాయిదా పడే అవకాశమున్నట్లు సమాచారం, రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాల కారణంగా స్క్రిప్ట్‌ మార్పులు, సన్నివేశాల పునఃచిత్రీకరణపై బృందం ఆలోచిస్తున్నట్లు పరిశ్రమలో చర్చ జరుగుతోంది.

14, జులై 2026

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు
అంతర్జాతీయం

ఇరాన్‌ భీకర దాడులు.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్‌, కువైట్‌, జోర్డాన్‌, ఖతార్‌, ఒమన్‌ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్‌ ప్రకటించింది.

13, జులై 2026

పశ్చిమాసియాలో మళ్లీ  ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు : అమెరికా–ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌ రక్షణ వ్యవస్థలపై వైమానిక దాడులు జరపగా, ప్రతీకారంగా ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బహ్రెయిన్‌, కువైట్‌లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. యుద్ధం ముగింపు కోసం అవగాహన ఒప్పందం ఉన్నప్పటికీ తాజా పరిణామాలు గల్ఫ్‌ భద్రత, ఇంధన సరఫరాలపై ఆందోళనలు పెంచుతున్నాయి.

8, జులై 2026

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే!  ..రంకెలేస్తున్న పాక్
అంతర్జాతీయం

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే! ..రంకెలేస్తున్న పాక్

సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని NSC, సైన్యం హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఒప్పందం నిలిపివేత, సింధు బేసిన్‌లో భారత్ వేగంగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుండటం, వ్యవసాయం పూర్తిగా సింధు నదిపై ఆధారపడిన పాకిస్తాన్‌లో భయాందోళనలను మరింత పెంచుతోంది.

7, జులై 2026

అణుశక్తి జలాంతర్గామి నుంచి చైనా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష...
అంతర్జాతీయం

అణుశక్తి జలాంతర్గామి నుంచి చైనా దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్ష...

దక్షిణ పసిఫిక్‌ అణ్వస్త్ర రహిత మండలంలో చైనా అణుశక్తి జలాంతర్గామి నుంచి దీర్ఘ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష నిర్వహించడంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రారోటోంగా ఒప్పందం ఆత్మకు విరుద్ధంగా ఈ చర్య ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించే ప్రమాదముందని విమర్శలు వెల్లువెత్తగా, చైనా మాత్రం ఇది సైనిక శిక్షణలో భాగమని, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చేశామని స్పష్టం చేసింది.

6, జులై 2026

కేంద్రం కీలక నిర్ణయం.. :  ఉగ్రవాదుల జాబితాలోకి 23 మంది పేర్లు
నేరాలు

కేంద్రం కీలక నిర్ణయం.. : ఉగ్రవాదుల జాబితాలోకి 23 మంది పేర్లు

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

4, జులై 2026

నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్
జాతీయం

నూతన ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరజ్ సేథ్

భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్ కమాండ్ చేపట్టారు.

30, జూన్ 2026

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు..
అంతర్జాతీయం

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు..

భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

29, జూన్ 2026

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ సైనిక కేంద్రాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ప్రతిగా IRGC దళాలు కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేయగా, హర్మూజ్‌ జలసంధి వివాదం, లెబనాన్‌లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ ఘర్షణలతో మొత్తం ప్రాంతం అస్థిరత దిశగా సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

29, జూన్ 2026

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం .. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.

28, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters