బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చర్చల

112 articles

ప్రొద్దుటూరు కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆరోపణలు, రికార్డుల పరిశీలనతో ఖాతాదారుల్లో ఆందోళన
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆరోపణలు, రికార్డుల పరిశీలనతో ఖాతాదారుల్లో ఆందోళన

ప్రొద్దుటూరు కోఆపరేటివ్ బ్యాంక్‌లో సీసీ కెమెరా లైవ్ చిత్రాలు మొబైల్ ద్వారా బయటకు పంపుతున్నారనే ఆరోపణలు, బ్యాంకు నిర్వహణపై తెలుగు దేశం పార్టీ నేత ప్రవీణ్ చేసిన ఫిర్యాదులతో ఖాతాదారుల్లో ఆందోళన పెరిగింది. DLCO సత్యానంద్, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా అధికారులు రికార్డుల పరిశీలన జరిపి సూచనలు చేయగా, ఈ పరిణామాల మధ్య బ్యాంకు పారదర్శకత, డిపాజిట్ల భద్రత, విశ్వసనీయతపై స్థానికంగా ప్రశ్నలు, చర్చలు కొనసాగుతున్నాయి.

8, ఆగ 2026

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్

అమెరికా–ఇరాన్ చర్చల పునఃప్రారంభంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ కీలక మధ్యవర్తులుగా ఎదుగుతుండగా, పాకిస్థాన్ పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపుపై చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ట్రంప్ ప్రసంగంలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆ దేశానికి దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

5, ఆగ 2026

ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర విమర్శలు
అంతర్జాతీయం

ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ తీవ్ర విమర్శలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నదని, తెరవెనుక అమెరికాతో చర్చలు జరుపుతూ బహిరంగంగా మాత్రం వాటిని ఖండిస్తున్నదని ఆరోపించారు. హోర్ముజ్ జలసంధి ఇప్పటికే అమెరికా నౌకాదళం నియంత్రణలో ఉందని, అమెరికా అనుమతి లేకుండా ఇరాన్‌కు ఏ సరఫరా చేరదని, టెహ్రాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని ఆయన హెచ్చరించారు.

5, ఆగ 2026

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్..   ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత
అంతర్జాతీయం

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత

ఈ వారాంతంలో ఇరాన్‌పై జరపాలనుకున్న అత్యంత భారీ సంయుక్త సైనిక దాడులను అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

2, ఆగ 2026

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి
నేరాలు

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి

కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయపురకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తన కూతురిపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో కూతురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

1, ఆగ 2026

లక్ష్య సాధనకు అధికారుల సామర్థ్య పెంపు కీలకం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
జిల్లా వార్తలు

లక్ష్య సాధనకు అధికారుల సామర్థ్య పెంపు కీలకం: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనకు జిల్లా, మండల స్థాయిలో అధికారుల సామర్థ్య పెంపు, నాణ్యమైన గణాంకాల సేకరణ, విశ్లేషణ కీలకమని సూచించారు. పహల్ ఇండియా ఫౌండేషన్ నిర్వహించిన శిక్షణలో డేటా ఆధారిత ప్రణాళికల ప్రాముఖ్యతను వివరించగా, అనంతరం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోస్టర్‌ను ఆవిష్కరించి రైతులకు పథకం ప్రయోజనాలపై గ్రామస్థాయిలో అవగాహన పెంచాలని సంబంధిత శాఖలకు సూచించారు.

30, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండవు: ట్రంప్ స్పష్టం
అంతర్జాతీయం

ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండవు: ట్రంప్ స్పష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు పొందబోదని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి కూడా తెలుసని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరగనున్న కీలక సమావేశం ముందు చేసిన ఈ వ్యాఖ్యలతో ఇరాన్ అణు కార్యక్రమం, సైనిక ఒత్తిడి, దౌత్య చర్చలపై ఇద్దరి మధ్య వ్యూహాత్మక భేదాలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

29, జులై 2026

పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే.. వారిని చంపడం తప్పులేదు..: పాక్‌ మంత్రి
అంతర్జాతీయం

పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే.. వారిని చంపడం తప్పులేదు..: పాక్‌ మంత్రి

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన చేసేవారు భారత్‌ వంటి శత్రువులేనని ప్రేలాపనలు చేశారు.

29, జులై 2026

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు
జిల్లా వార్తలు

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు

అనంతపురం జిల్లా కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు‌తో చర్చించారు. పాత విశాఖపట్నం విమానాశ్రయంలా వన్‌సైడ్ ల్యాండింగ్ విధానాన్ని కూడేరు వద్ద అమలు చేసే అవకాశాలపై మరోసారి సాంకేతిక సర్వే నిర్వహించాలని, ఉడాన్ పథకం కింద అనంతపురం జిల్లాను చేర్చి హార్టికల్చర్ అభివృద్ధికి తోడ్పడాలని వారు కేంద్రాన్ని కోరారు.

28, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఎన్డీఏ ఎంపీలు ఘనస్వాగతం పలకడం, ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా, పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు పార్టీ సంస్థలో కొత్త బాధ్యతలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నాయకత్వం దక్కే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

27, జులై 2026

అమెరికా పౌరసత్వానికి రాజీనామా – భారత పౌరుడిగా మారేందుకు అఖిల్ నిర్ణయం
సినిమా

అమెరికా పౌరసత్వానికి రాజీనామా – భారత పౌరుడిగా మారేందుకు అఖిల్ నిర్ణయం

‘లెనిన్’ విజయంతో ఉత్సాహంలో ఉన్న అక్కినేని అఖిల్, తన అమెరికా పౌరసత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి పూర్తిస్థాయి భారత పౌరుడిగా మారేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు. అమెరికాలో జన్మించినప్పటికీ జీవితమంతా భారతదేశంలో గడిపిన అఖిల్ ఈ నిర్ణయాన్ని అభిమానులు దేశానుబంధాన్ని ప్రతిబింబించే అడుగుగా అభినందిస్తున్నారు.

26, జులై 2026

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు
జాతీయం

దేశవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీకి సీజేపీ పిలుపు

NEET-UG నిరసనల నేపథ్యంలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా సీజేపీ జూలై 26 సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిశ్శబ్ద కొవ్వొత్తుల ర్యాలీలకు పిలుపునిచ్చింది. Dharmendra Pradhan రాజీనామా, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లపై కేంద్రం–CJP మధ్య చర్చలు కొనసాగుతుండగా, ర్యాలీలు పూర్తిగా శాంతియుతంగా సాగాలని నిర్వాహకులు కోరుతున్నారు.

25, జులై 2026

శాంతి, సహనానికి చెందిన విజయం… ప్రజాస్వామ్యం గెలిచిందని వాంగ్ చుక్ వ్యాఖ్య
జాతీయం

శాంతి, సహనానికి చెందిన విజయం… ప్రజాస్వామ్యం గెలిచిందని వాంగ్ చుక్ వ్యాఖ్య

వాంగ్ చుక్ శాంతి, సహనం ఆధారంగా సాధించిన తాజా పరిణామాలను ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తూ, హింస కాదు సంభాషణ ద్వారానే స్థిరమైన మార్పులు సాధ్యమని అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో సమగ్ర సంస్కరణలు, నాణ్యమైన బోధన, సాంకేతికత వినియోగంపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, కేంద్రం ప్రజల ఆకాంక్షలు, ప్రాంతీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అభిప్రాయం వ్యక్తమైందని వర్గాలు చెబుతున్నాయి.

25, జులై 2026

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!
జాతీయం

రాజీనామా చేయకపోతే చర్చల్లేవు.. కేంద్రానికి సీజేపీ అల్టిమేటం!

దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీక్‌ల వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ (CJP) తెగేసి చెప్పింది. లేకుంటే కేంద్రంతో చర్చలు జరపడంలో ఎలాంటి అర్థం లేదని తేల్చిచెప్పారు.

25, జులై 2026

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్
జాతీయం

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నేటి యువతను ఆదేశాలతో కాదు, అర్థవంతమైన సంభాషణల ద్వారా అర్థం చేసుకోవాలని, కుటుంబాల్లో సంభాషణల లోపం ఆందోళనకరమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలోని ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో కపిల్ సిబల్, జంతర్ మంతర్ నిరసనలపై భగవత్ మౌనాన్ని సోషల్ మీడియాలో విమర్శించారు.

25, జులై 2026

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ
క్రీడలు

ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ రేసులో జో రూట్ ముందంజ

బెన్ స్టోక్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో, ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. పాకిస్థాన్ సిరీస్ నుంచి జో రూట్ మళ్లీ టెస్ట్ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇంగ్లాండ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే స్టోక్స్ మాత్రం ఇప్పటికే వైస్ కెప్టెన్‌గా ఉన్న హ్యారీ బ్రూక్‌కే టెస్ట్ సారథ్యం అప్పగించాలని భావిస్తున్నాడని సమాచారం.

25, జులై 2026

అమెరికా బెదిరింపులకు తలొంగేది లేదు.. : SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన
అంతర్జాతీయం

అమెరికా బెదిరింపులకు తలొంగేది లేదు.. : SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన

వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?..  స్పష్టం చేసిన కేంద్రం..!
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?.. స్పష్టం చేసిన కేంద్రం..!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.

24, జులై 2026

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్
అంతర్జాతీయం

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి, హార్మూజ్‌ జలసంధి భద్రత, ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిపుణులు దౌత్య చర్చలు, పరిమిత దాడులు, పూర్తిస్థాయి యుద్ధం అనే మూడు మార్గాల్లో పరిస్థితి సాగవచ్చని, యుద్ధం విస్తరిస్తే చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం ద్వారా భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

24, జులై 2026

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
జాతీయం

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు.

23, జులై 2026

జంతర్ మంతర్‌లో CJP నిరసనపై ఉద్రిక్తతలు తీవ్రం
జాతీయం

జంతర్ మంతర్‌లో CJP నిరసనపై ఉద్రిక్తతలు తీవ్రం

ఢిల్లీ జంతర్ మంతర్‌లో జరుగుతున్న CJP నిరసన కార్యక్రమం విద్యార్థుల పేరుతో అసాంఘిక శక్తుల ప్రభావంలోకి వెళ్లిపోయిందని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. రాళ్ల దాడుల్లో ఇద్దరు ACPలు సహా పలువురు పోలీసు సిబ్బంది గాయపడగా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై CJP విమర్శలు, పోలీసుల ఆరోపణలు కలిసివచ్చి ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

23, జులై 2026

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్
అంతర్జాతీయం

ఇరాన్‌పై దాడులు.. చర్చలపై ఆసక్తి లేదన్న ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి.

22, జులై 2026

జాతీయ చలన చిత్ర పురస్కారాలపై తమిళనాడులో చర్చ.. ‘రాయన్‌’ ఎంపికపై కోలీవుడ్‌లో అసంతృప్తి
సినిమా

జాతీయ చలన చిత్ర పురస్కారాలపై తమిళనాడులో చర్చ.. ‘రాయన్‌’ ఎంపికపై కోలీవుడ్‌లో అసంతృప్తి

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం (తమిళం) విభాగానికి ‘రాయన్‌’ ఎంపిక కోలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసింది. ‘తంగళాం’ వంటి ప్రశంసలు పొందిన చిత్రాలను విస్మరించి సగటు యాక్షన్‌ సినిమాకు అవార్డు ఎలా ఇస్తారు అంటూ సినీ వర్గాలు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అవార్డుల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

21, జులై 2026

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఆర్ధిక, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలపై ప్రాథమిక స్థాయి చర్చలు జరగగా, భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు, పెట్టుబడుల రూపంలో పురోగతి సాధ్యమని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

21, జులై 2026

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ
జాతీయం

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ

లడఖ్‌కు రాజ్యాంగ పరిరక్షణ, భూహక్కులు, పర్యావరణ రక్షణ వంటి డిమాండ్లతో 23 రోజుల నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్, కేంద్ర ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం దీక్షను విరమించారు. ఆరోగ్య ఆందోళనలు పెరగడంతో వైద్యులు, మద్దతుదారుల సూచనలూ దీనికి కారణమయ్యాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే లడఖ్ ప్రధాన డిమాండ్లపై పోరాటం కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

21, జులై 2026

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించేలా చర్చల్లో పాల్గొనాలని జనసేన ఎంపీలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. రైల్వే ప్రాజెక్టులు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై వ్యూహాలను వివరించడంతో పాటు జాతీయ చలన చిత్ర పురస్కారాలు సాధించిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులను ఆయన అభినందించారు.

19, జులై 2026

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్తపల్లె పంచాయతీ విలీనం పై గ్రామ సభలో ఉద్రిక్తత
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్తపల్లె పంచాయతీ విలీనం పై గ్రామ సభలో ఉద్రిక్తత

పొద్దుటూరు మున్సిపాలిటీలో కొత్తపల్లె పంచాయతీ విలీనం ప్రతిపాదనపై శుక్రవారం జరిగిన గ్రామ సభలో అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వాగ్వాదాలు జరిగి ఉద్రిక్తత నెలకొంది. మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి విలీనాన్ని వ్యతిరేకించగా, ప్రజల అభిప్రాయాలు, చట్టపరమైన అంశాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు సూచించారు. గ్రామస్థులు సందేహాలు నివృత్తి చేస్తూ పారదర్శక నిర్ణయాలు కోరుతున్నారు.

18, జులై 2026

పిఠాపురం పర్యటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం పర్యటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

భుజానికి శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలపై సమీక్షలు జరపాలని యోచిస్తున్నారు. ఆయన పర్యటనతో పిఠాపురం రాజకీయ వాతావరణం చురుకుగా మారి, పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు రావచ్చని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.

18, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters