బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఢిల్లీలో

84 articles

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB
క్రీడలు

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB

ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, గాయంతో దూరంగా ఉన్న నవీన్-ఉల్-హక్, గుల్బదిన్ నైబ్ తిరిగి జట్టులోకి వచ్చారు. నూర్ రహ్మాన్‌కు తొలి అవకాశం లభించగా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ వంటి కీలక స్పిన్నర్లు జట్టులో కొనసాగుతున్నారు.

25, ఆగ 2026

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
జిల్లా వార్తలు

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

కడప కలెక్టరేట్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన సందర్భంగా Amit Shah దిష్టిబొమ్మ దహనం, పోలీసులతో తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో Jantar Mantar వద్ద విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. విద్యార్థులపై కేసులు పెట్టి వేధిస్తున్న Amit Shah రాజీనామా చేయాలని, కేసులు ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగుతుందని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

5, ఆగ 2026

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
క్రీడలు

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది.

3, ఆగ 2026

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..
జాతీయం

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..

బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది.

2, ఆగ 2026

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

కొలీజియం నిర్ణయాలపై సుప్రీం జడ్జి కీలక వ్యాఖ్యలు
జాతీయం

కొలీజియం నిర్ణయాలపై సుప్రీం జడ్జి కీలక వ్యాఖ్యలు

న్యాయమూర్తులను నియమించే 'కొలీజియం' వ్యవస్థ నిర్ణయాల్లో పారదర్శకత లోపిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొలీజియం తీసుకునే నిర్ణయాల వెనుక గల కారణాలను బహిరంగపరచకపోవడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని అన్నారు.

1, ఆగ 2026

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..
జాతీయం

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 23న జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

1, ఆగ 2026

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు
జాతీయం

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నెలరోజుల పాటు విద్యార్థుల నిరసనలు కొనసాగగా, దేశం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ దీర్ఘకాలిక ఆందోళనల మధ్య తరచూ కలుసుకుంటూ వచ్చిన కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం, ప్రేమగా మారి చివరకు పెళ్లి బంధాలకు దారి తీసింది. ఈ జంటల కథలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.

31, జులై 2026

సముద్ర మంథన్ పథకానికి కేబినెట్ ఆమోదం
జాతీయం

సముద్ర మంథన్ పథకానికి కేబినెట్ ఆమోదం

సముద్ర చమురు, సహజవాయువు అన్వేషణను వేగవంతం చేయడానికి రూపొందించిన ‘సముద్ర మంథన్–నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు కేంద్ర కేబినెట్ రూ.84,084 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. దేశ ఇంధన దిగుమతి ఆధారితతను తగ్గించి, హైడ్రోకార్బన్ నిల్వలను పెంచడం, సముద్ర ప్రాంతాల్లో అన్వేషణ, ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, దేశీయ తయారీకి ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.

31, జులై 2026

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి
అంతర్జాతీయం

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశంపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇది ఆయన తొలి భారత్ పర్యటన కావొచ్చని భావిస్తున్నారు. భారత్ BRICS అధ్యక్ష దేశంగా సమావేశాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, చైనా సహా రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్ పాల్గొనడంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

31, జులై 2026

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ
జాతీయం

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు.

31, జులై 2026

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయం

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

30, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం  : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలంగాణ

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

28, జులై 2026

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు
జిల్లా వార్తలు

కూడేరు ఎయిర్‌పోర్టు అంశంపై కేంద్రంతో మంత్రి పయ్యావుల కీలక చర్చలు

అనంతపురం జిల్లా కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశంపై మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణలు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు‌తో చర్చించారు. పాత విశాఖపట్నం విమానాశ్రయంలా వన్‌సైడ్ ల్యాండింగ్ విధానాన్ని కూడేరు వద్ద అమలు చేసే అవకాశాలపై మరోసారి సాంకేతిక సర్వే నిర్వహించాలని, ఉడాన్ పథకం కింద అనంతపురం జిల్లాను చేర్చి హార్టికల్చర్ అభివృద్ధికి తోడ్పడాలని వారు కేంద్రాన్ని కోరారు.

28, జులై 2026

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు!  ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు
నేరాలు

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు! ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు

కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో  ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్‌ ‘చలో సంసద్‌ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

28, జులై 2026

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ

బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. DSCలో అవకతవకలపై CBI విచారణ, సంబంధిత మంత్రి రాజీనామా, నిరుద్యోగ భృతి, ఫి రేయింబర్సుమెంట్ , వసతి దీవెన బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ, భోగాపురం Airport క్రెడిట్, Sports quota ఉద్యోగాల కేటాయింపులో ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

27, జులై 2026

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ
జాతీయం

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు.

26, జులై 2026

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ
జాతీయం

హోం మంత్రి అమిత్ షాకి రాహుల్ గాంధీ ఘాటు లేఖ

ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటు లేఖ రాశార ు.

26, జులై 2026

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'..   కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!
జాతీయం

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'.. కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!

బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

26, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

ఎయిమ్స్ ఢిల్లీలో 2,218 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు
ఉద్యోగాలు

ఎయిమ్స్ ఢిల్లీలో 2,218 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఎయిమ్స్ ఢిల్లీ తాత్కాలిక ప్రాతిపదికన 2,218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా లేదా బీఎస్సీ నర్సింగ్ అర్హతతో పాటు అనుభవం ఉన్న 18-30 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 13లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, పూర్తి వివరాలు ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

25, జులై 2026

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి అండగా నిలవాలంటూ కేటీఆర్ పిలుపు
తెలంగాణ

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి అండగా నిలవాలంటూ కేటీఆర్ పిలుపు

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు అందరూ పార్టీలకు అతీతంగా అండగా నిలవాలని Bharat Rashtra Samithi నాయకుడు K.T.Rama Rao పిలుపునిచ్చారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అణచివేయడానికి పోలీసు దౌర్జన్యానికి దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, విద్య–ఉపాధి రంగాల్లో యువతపై జరుగుతున్న అన్యాయాలే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతున్నాయని ఆయన విమర్శించారు.

25, జులై 2026

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్
జాతీయం

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నేటి యువతను ఆదేశాలతో కాదు, అర్థవంతమైన సంభాషణల ద్వారా అర్థం చేసుకోవాలని, కుటుంబాల్లో సంభాషణల లోపం ఆందోళనకరమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలోని ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో కపిల్ సిబల్, జంతర్ మంతర్ నిరసనలపై భగవత్ మౌనాన్ని సోషల్ మీడియాలో విమర్శించారు.

25, జులై 2026

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం
జాతీయం

విద్యా వ్యవస్థ సంక్షోభానికి ప్రధానే కారణం..: రాహుల్ గాంధీ ధ్వజం

ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థ సంక్షోభానికి ఆయనే బాధ్యుడని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు..

24, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌లోని తమ నిరసనలను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ స్పష్టం చేసింది. సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించినా ఉద్యమం ఆగదని, కేంద్రంతో చర్చలు జరిగినా ప్రధాన్ రాజీనామాపై రాజీ ఉండదని అభిజీత్ దిప్కే తెలిపారు. నిరసనకారులపై కేసులు పెట్టకపోవడం, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై కేంద్రం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ప్రొద్దుటూరులో ర్యాలీ
జిల్లా వార్తలు

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ప్రొద్దుటూరులో ర్యాలీ

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనకు నిరసనగా ప్రొద్దుటూరులో ప్రజా, విద్యార్థి సంఘాలు శుక్రవారం పలు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలు, బలప్రయోగాన్ని ఖండించాయి. విద్యార్థుల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని, నిరసనలకు అడ్డంకులు కల్పించకూడదని డిమాండ్ చేసిన నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొగా, పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

24, జులై 2026

సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు
జాతీయం

సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు

సీజేపీ నిరసనల సందర్భంగా హింసకు పాల్పడిన వారిపై పాస్‌పోర్టులు రద్దు చేస్తారన్న సోషల్ మీడియా ప్రచారం తప్పుదారి పట్టించేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, అధికారిక ప్రకటన కూడా వెలువడలేదని డీసీపీ New Delhi ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. ప్రజలు తప్పుడు పోస్టులను నమ్మకూడదని, అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని సూచించారు.

24, జులై 2026

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన
సినిమా

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన

NEET పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో Bollywood నటి ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా స్పందించారు. విద్యార్థుల పోరాటం తనను కలచివేసిందని, ప్రతి విద్యార్థి వెనుక కుటుంబాల ఆశలు, త్యాగాలు ఉన్నాయని, వారి గొంతు వినడం, వారికి న్యాయం చేయడం సమాజం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

24, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters