బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఢిల్లీలోని

31 articles

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB
క్రీడలు

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటించిన ACB

ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్‌తో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, గాయంతో దూరంగా ఉన్న నవీన్-ఉల్-హక్, గుల్బదిన్ నైబ్ తిరిగి జట్టులోకి వచ్చారు. నూర్ రహ్మాన్‌కు తొలి అవకాశం లభించగా, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహ్మద్ నబీ వంటి కీలక స్పిన్నర్లు జట్టులో కొనసాగుతున్నారు.

25, ఆగ 2026

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
జిల్లా వార్తలు

కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం

కడప కలెక్టరేట్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన సందర్భంగా Amit Shah దిష్టిబొమ్మ దహనం, పోలీసులతో తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో Jantar Mantar వద్ద విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. విద్యార్థులపై కేసులు పెట్టి వేధిస్తున్న Amit Shah రాజీనామా చేయాలని, కేసులు ఉపసంహరించే వరకు పోరాటం కొనసాగుతుందని యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.

5, ఆగ 2026

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
క్రీడలు

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది.

3, ఆగ 2026

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..
జాతీయం

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..

బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది.

2, ఆగ 2026

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..
జాతీయం

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 23న జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

1, ఆగ 2026

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయం

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

30, జులై 2026

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ
జాతీయం

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు.

26, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌లోని తమ నిరసనలను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ స్పష్టం చేసింది. సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించినా ఉద్యమం ఆగదని, కేంద్రంతో చర్చలు జరిగినా ప్రధాన్ రాజీనామాపై రాజీ ఉండదని అభిజీత్ దిప్కే తెలిపారు. నిరసనకారులపై కేసులు పెట్టకపోవడం, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై కేంద్రం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన
సినిమా

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన

NEET పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో Bollywood నటి ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా స్పందించారు. విద్యార్థుల పోరాటం తనను కలచివేసిందని, ప్రతి విద్యార్థి వెనుక కుటుంబాల ఆశలు, త్యాగాలు ఉన్నాయని, వారి గొంతు వినడం, వారికి న్యాయం చేయడం సమాజం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

24, జులై 2026

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జాతీయం

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.

23, జులై 2026

సోనమ్ వాంగ్‌చుక్ ను కలిసిన కేంద్రమంత్రులు
జాతీయం

సోనమ్ వాంగ్‌చుక్ ను కలిసిన కేంద్రమంత్రులు

నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆగ్రహం ఉధృతమై, జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. పార్లమెంటు, ప్రధాని నివాసం ముట్టడులకు ప్రయత్నించిన విద్యార్థులు, ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, సోనమ్ ఆరోగ్యంపై కేంద్రమంత్రులు ఆసుపత్రిలో విచారించి, నీట్ వ్యవస్థలో మార్పులపై కేంద్రం సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.

22, జులై 2026

హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్
జాతీయం

హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఆందోళన నెలకొంది.

21, జులై 2026

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై సిరా దాడి
జాతీయం

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత: CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై సిరా దాడి

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల మధ్యలో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేపై ఓ మహిళ నీలిరంగు సిరా చల్లి, చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోగా, దిప్కే ప్రశాంతంగా స్పందిస్తూ “Blue is my colour.. Jai Bhim!” అని వ్యాఖ్యానించగా, ఈ ఘటనతో జంతర్ మంతర్ ప్రాంతం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

18, జులై 2026

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే
జాతీయం

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే

ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఆందోళనల కేంద్రంగా మారింది. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన ఘటన ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.

18, జులై 2026

వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం..:  బలవంతంగా ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
జాతీయం

వాంగ్‌చుక్‌ దీక్ష భగ్నం..: బలవంతంగా ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్న శిబిరం వద్దకు వెళ్లారు. బలవంతంగా అక్కడినుంచి ఆయనను ఆస్పత్రికి తరలించారు.

18, జులై 2026

సోనం వాంగ్‌చుక్‌‌కు కేజ్రీవాల్ మద్దతు..
జాతీయం

సోనం వాంగ్‌చుక్‌‌కు కేజ్రీవాల్ మద్దతు..

యువత డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలని.. లేకపోతే 2014 తరహా రాజకీయ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.

17, జులై 2026

వేసవి విరామం ముగిసిన సుప్రీంకోర్టు… నేటి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు
జాతీయం

వేసవి విరామం ముగిసిన సుప్రీంకోర్టు… నేటి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు

వేసవి విరామం అనంతరం ఢిల్లీలోని సుప్రీంకోర్టు నేటి నుంచి అన్ని బెంచీలతో పూర్తిస్థాయి విచారణలను పునఃప్రారంభిస్తోంది. ఇప్పటివరకు అత్యవసర కేసులకే పరిమితమైన కార్యకలాపాల స్థానంలో, పౌర, క్రిమినల్, రాజ్యాంగ, పరిపాలనా తదితర విభాగాల కేసులు సాధారణ జాబితా ప్రకారం విచారణకు రానుండగా, వాయిదా పడిన పిటిషన్ల పరిష్కార ప్రక్రియ వేగం పడే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

13, జులై 2026

ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్‌ – యూపీ, ఉత్తరాఖండ్, కేరళకు ఆరెంజ్ హెచ్చరిక
వాతావరణం

ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్‌ – యూపీ, ఉత్తరాఖండ్, కేరళకు ఆరెంజ్ హెచ్చరిక

భారత వాతావరణ శాఖ ఢిల్లీ, హర్యానాలకు రెడ్ అలర్ట్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, భారీ నుంచి అతి భారీ వర్షాలు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, ఘజియాబాద్‌లో వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతినడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

9, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది.

9, జులై 2026

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత
క్రీడలు

క్రికెట్ ప్రపంచంలో విషాదం: ఆఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత

ఆఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) అరుదైన HLH వ్యాధితో పోరాడుతూ న్యూఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంగళవారం కన్నుమూశారు. 2015 World Cupలో కీలక ప్రదర్శనలతో గుర్తింపు పొందిన ఆయన మరణంపై ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, దేశ క్రికెట్ పునాదిని నిర్మించిన ప్రముఖుల్లో జద్రాన్ ఒకరని పేర్కొంది.

7, జులై 2026

పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ
క్రీడలు

పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని స్వీకరించారు. 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణంలో మూడు ఫార్మాట్లలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా వచ్చిన ఈ అవార్డుతో రోహిత్, పద్మశ్రీ అందుకున్న 16వ భారత క్రికెటర్‌గా నిలిచారు.

24, జూన్ 2026

కాక్రోచ్‌ పార్టీ డైపర్ల ఉద్యమం : జంతర్ మంతర్ వద్ద  కొనసాగుతున్న నిరసనలు
జాతీయం

కాక్రోచ్‌ పార్టీ డైపర్ల ఉద్యమం : జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు

‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి.

23, జూన్ 2026

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ..   ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
అంతర్జాతీయం

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు.

18, జూన్ 2026

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌
జాతీయం

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌

కాంగ్రెస్‌ సిద్ధాంతపరంగా నిలబడి ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనగల ఏకైక పార్టీగా ఉందని, వచ్చే రెండేళ్లలో పార్టీ మరింత బలపడుతుందని రాహుల్‌ గాంధీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన విమర్శించగా, మోదీ పాలనపై దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ విలీన వార్తలు ఆధారరహితమని కేసీ వేణుగోపాల్‌ ఖండించారు.

12, జూన్ 2026

వికసిత భారత్  @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ
జాతీయం

వికసిత భారత్ @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ

ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో సమగ్ర మానవాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, స్థిర ఉపాధి, ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్రం–రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను సమన్వయం చేయడం, డేటా ఆధారిత పాలన, ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు, విద్యా రంగం బలోపేతంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

11, జూన్ 2026

సీఎం బాబు ఢిల్లీ షెడ్యూల్ ఖరారు
రాజకీయాలు

సీఎం బాబు ఢిల్లీ షెడ్యూల్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 10, 11 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. భారత్ మండపంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొని, రాష్ట్ర ప్రయోజనాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

9, జూన్ 2026

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
జాతీయం

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయని, బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని, దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై వాడుతున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇండియా బ్లాక్ నేతల ఢిల్లీ సమావేశంలో ఆయన దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఎంఎస్ఎమ్ఈ సంక్షోభం, పరీక్షల వైఫల్యాలు, ఓటు హక్కు కోల్పోతున్న ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రతిపక్షం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

8, జూన్ 2026

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు  ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…
జాతీయం

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న నిరసనలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చగా, దీప్కే శాంతియుతంగా, ప్రేమతో ఉద్యమం సాగించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చడంతో పాటు ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters