బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జగన్‌

43 articles

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం
జిల్లా వార్తలు

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

6, ఆగ 2026

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
రాజకీయాలు

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

31, జులై 2026

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ
రాజకీయాలు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

30, జులై 2026

ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్

ద్విచక్ర వాహనాల ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి రహదారి కూడలిలో గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో తోలుఖర్జ గ్రామానికి చెందిన సహదేవుడు అక్కడికక్కడే మృతి చెందగా, జొల్లగూడకు చెందిన జగన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జగన్‌ను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటించాలని హెచ్చరించారు.

30, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

28, జులై 2026

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులపై తప్పుడు ప్రచారం, పరిశ్రమల మూతపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు పడిపోవడం, జీఎస్టీ ఆదాయాలు తగ్గడం, భారీ రెవెన్యూ లోటు, రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.

23, జులై 2026

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..
రాజకీయాలు

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్‌ 2.0’ మొబైల్ సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు.

16, జులై 2026

ఏపీలో గాడితప్పిన పాలన :  స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

ఏపీలో గాడితప్పిన పాలన : స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

16, జులై 2026

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు
జిల్లా వార్తలు

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు

కడప జిల్లా ప్రొద్దటూరు లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాచమల్లు సునీల్ రెడ్డి, ఏ సమస్య వచ్చినా కొందరు నాయకులు వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును లాగి నెపం మోపడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఆరోపణల రాజకీయాలు చేస్తూ పాలన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు ఈ ధోరణిని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

16, జులై 2026

భీమవరంలో ఆక్వా రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో ఆక్వా రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమై ఫీడ్‌ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు, వ్యయాల పెరుగుదల వంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. అనంతరం కిర్లంపూడి పర్యటనకు వెళ్లే అవకాశం ఉండగా, ఈ చర్చలు ఆక్వా రంగం భవిష్యత్‌ విధానాల రూపకల్పనపై ప్రభావం చూపవచ్చని రాజకీయ వర్గాలు, పరిశీలకులు భావిస్తున్నారు.

15, జులై 2026

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు  : మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు : మంత్రి అచ్చెన్నాయుడు

విశాఖలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్న మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అనేక మంది మత్స్యకారులు చనిపోయారని అన్నారు.

14, జులై 2026

వైఎస్ జగన్ శవ రాజకీయాలు మానుకోవాలి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు
రాజకీయాలు

వైఎస్ జగన్ శవ రాజకీయాలు మానుకోవాలి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు. జగన్.. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

14, జులై 2026

రేపు విశాఖపట్నానికి వైఎస్‌ జగన్
ఆంధ్రప్రదేశ్

రేపు విశాఖపట్నానికి వైఎస్‌ జగన్

విశాఖ సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం పర్యటించనున్నారు. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా ఆయన కలవనున్నారు. మత్స్యకారుల సమస్యలు, నష్టపరిహారం, భద్రతా చర్యలపై స్థానికులతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

13, జులై 2026

జగన్‌ నైజం..‘హిట్‌..రన్‌ అండ్‌ ఎస్కేప్‌’ : సీఎం బాబు : సమస్యలు సృష్టించి.. బెంగళూరులో దాక్కుంటారు..
రాజకీయాలు

జగన్‌ నైజం..‘హిట్‌..రన్‌ అండ్‌ ఎస్కేప్‌’ : సీఎం బాబు : సమస్యలు సృష్టించి.. బెంగళూరులో దాక్కుంటారు..

‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు. నేరపూరిత మనస్తత్వం ఉండేవారు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకొని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

11, జులై 2026

మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో..   జగన్‌పై చింతా మోహన్ సెటైర్
రాజకీయాలు

మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో.. జగన్‌పై చింతా మోహన్ సెటైర్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మావిగన్‌పై కేంద్రమాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ అంటే మామిడి పండు అని అనుకుంటున్నారని జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

10, జులై 2026

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందుల చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి.

7, జులై 2026

పులివెందులలో రెండు రోజులు వైఎస్‌ జగన్‌ పర్యటన
రాజకీయాలు

పులివెందులలో రెండు రోజులు వైఎస్‌ జగన్‌ పర్యటన

పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారం పర్యటించనున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు.

6, జులై 2026

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది
రాజకీయాలు

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

4, జులై 2026

స్టేషన్‌లో అరాచకాలు చేస్తున్నారు  : వైసిపీ అధినేత  వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

స్టేషన్‌లో అరాచకాలు చేస్తున్నారు : వైసిపీ అధినేత వైఎస్‌ జగన్‌

ఒక అమాయకుడ్ని అకారణంగా పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

2, జులై 2026

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం :  హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా.. : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం : హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా.. : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

1, జులై 2026

వైసీపీ నేత కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైయస్‌ జగన్‌
కర్ణాటక

వైసీపీ నేత కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైయస్‌ జగన్‌

బెంగళూరులో చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నేత దయాసాగర్‌ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ హాజరై వధూవరులు గౌతమి, సుజిత్‌లను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, ఆహ్వానితుల మధ్య ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాకుండా, పూర్తిగా కుటుంబ పరంగా సాగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

29, జూన్ 2026

స్మార్ట్ కిచెన్లపై జగన్ విమర్శలకు మంత్రి నారా లోకేష్ తీవ్ర ప్రతిస్పందన
ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ కిచెన్లపై జగన్ విమర్శలకు మంత్రి నారా లోకేష్ తీవ్ర ప్రతిస్పందన

అమరావతిలో ప్రభుత్వ బడుల్లో అమలు చేస్తున్న Smart Kitchens పథకంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. విద్యార్థుల ఆరోగ్యం, శుభ్రత, పోషకాహార భద్రతతో పాటు మహిళలు, పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతుండగా, రాజకీయ లాభాల కోసం దానిపై ప్రతికూల ప్రచారం చేయడం తగదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

28, జూన్ 2026

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్
రాజకీయాలు

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్

టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపించారు.

25, జూన్ 2026

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి
జిల్లా వార్తలు

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి

కడప ఉక్కు కర్మాగారానికి జులై 3న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు పరిసరాల్లో పునాది రాయి వేయనున్నారు. రూ.16,350 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసే ఈ మెగా స్టీల్ ప్లాంట్‌కు గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా, 1,100 ఎకరాల భూబదిలీ పూర్తి కాగా, 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

24, జూన్ 2026

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌

పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి చేరుకుని కలశ స్థాపన, సుదర్శన హోమం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బండలాగుడు మైదానంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించి, తరువాత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేయనున్నారు.

24, జూన్ 2026

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరగా, పార్టీ, ప్రజా కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అభివృద్ధి పనుల పురోగతి, స్థానిక సమస్యలపై సమీక్షతో పాటు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సూచనలు స్వీకరించే కార్యక్రమాలు ఉండవచ్చని, ఈ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

23, జూన్ 2026

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత
జిల్లా వార్తలు

అభివృద్ధిపై వైకాపాతో చర్చకు సిద్ధం: మంత్రి సవిత

మంత్రి సవిత పుట్టపర్తిలో జరిగిన విజయోత్సవ సభలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకుల విమర్శలను ఖండిస్తూ, రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలు, హార్టికల్చర్‌ హబ్‌, ఆరోగ్యశ్రీ వ్యయాలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చేందుకు కృషి చేస్తోందని మంత్రి సవిత, మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు.

17, జూన్ 2026

హోం మంత్రి అనితపై వ్యక్తిత్వ హననానికి వైసీపీ దిగజారింది: జగన్ పై రవికుమార్ ఫైర్
ఆంధ్రప్రదేశ్

హోం మంత్రి అనితపై వ్యక్తిత్వ హననానికి వైసీపీ దిగజారింది: జగన్ పై రవికుమార్ ఫైర్

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై మహిళల పట్ల అవమానకర వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హోం మంత్రి అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి దిగజారుతున్నారని, మహిళలను కించపరిచే వైఖరి కొనసాగితే వైసీపీకి భవిష్యత్తులో రాజకీయ నష్టం తప్పదని హెచ్చరించారు.

17, జూన్ 2026

డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్
రాజకీయాలు

డీఎస్సీపై చర్చకు సిద్ధం’.. జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నట్లు లోకేశ్ తెలిపారు.

17, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters