బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మోడీ

31 articles

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
జాతీయం

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్‌కు పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంతో పాటు, సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రారంభించింది.

2, ఆగ 2026

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..
జాతీయం

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 23న జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

1, ఆగ 2026

తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..: ప్రధాని మోడీ
జాతీయం

తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..: ప్రధాని మోడీ

తనపై, తన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. “తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు” అని అన్నారు.

1, ఆగ 2026

సముద్ర మంథన్ పథకానికి కేబినెట్ ఆమోదం
జాతీయం

సముద్ర మంథన్ పథకానికి కేబినెట్ ఆమోదం

సముద్ర చమురు, సహజవాయువు అన్వేషణను వేగవంతం చేయడానికి రూపొందించిన ‘సముద్ర మంథన్–నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు కేంద్ర కేబినెట్ రూ.84,084 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. దేశ ఇంధన దిగుమతి ఆధారితతను తగ్గించి, హైడ్రోకార్బన్ నిల్వలను పెంచడం, సముద్ర ప్రాంతాల్లో అన్వేషణ, ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, దేశీయ తయారీకి ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.

31, జులై 2026

భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమై, ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు, 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు పెరగడంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు ఊతం లభించనుంది.

31, జులై 2026

భారత ప్రధాని మోడీకి పాకిస్థాన్ ఆహ్వానం?
అంతర్జాతీయం

భారత ప్రధాని మోడీకి పాకిస్థాన్ ఆహ్వానం?

2027లో ఇస్లామాబాద్‌లో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశానికి సభ్యదేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపాల్సిన నిబంధనల ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. మనీలాలో ఆసియాన్‌ సమావేశాల సందర్భంగా భారత–పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రుల ద్వైపాక్షిక భేటీపై ఇప్పటివరకు భారత్‌ నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని ఆ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

31, జులై 2026

భోగాపురం పైనే ఫోకస్! : 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు!
రాజకీయాలు

భోగాపురం పైనే ఫోకస్! : 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

31, జులై 2026

భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల నో ఫ్లయింగ్ జోన్
ఆంధ్రప్రదేశ్

భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల నో ఫ్లయింగ్ జోన్

విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం, సభావేదిక, హెలిప్యాడ్ పరిసర 5 కిలోమీటర్ల పరిధిలో గురువారం రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు నో ఫ్లయింగ్ జోన్ అమల్లోకి వస్తోంది. ప్రధాని Narendra Modi పర్యటన, ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, ప్రజా సభల దృష్ట్యా BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ పరికరాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, ఉల్లంఘనకారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

31, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

కడపలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన
జిల్లా వార్తలు

కడపలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన

కడపలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతు సంఘాలు భారత్–అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. ఈ ఒప్పందం వల్ల అమెరికా సబ్సిడీ ఉత్పత్తులు భారత్‌లోకి వస్తే పత్తి, సోయాబీన్, ఎర్ర జొన్న, డెయిరీ, పౌల్ట్రీ రంగాలు దెబ్బతిని, రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని నాయకులు హెచ్చరిస్తూ, కేంద్రం ఒప్పందాన్ని పునర్విమర్శించాలని డిమాండ్ చేశారు.

22, జులై 2026

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన
జాతీయం

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం సమీపంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్‌, అణిచివేత చర్యలకు నిరసనగా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నీట్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం :ప్రధాని మోదీ
జాతీయం

నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం :ప్రధాని మోదీ

నీట్‌ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పేపర్ లీక్ ఘోర పాపమని, ఇలాంటివి మళ్లీ జరగకూడదని వ్యాఖ్యానించారు. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు.

21, జులై 2026

ఘజియాబాద్‌లో దారుణం! : రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
నేరాలు

ఘజియాబాద్‌లో దారుణం! : రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. రూ.150 కోట్ల విలువైన కుటుంబ ఆస్తి కోసం సొంత కొడుకే కన్నతండ్రిని కాల్చి చంపాడు. హత్య అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

17, జులై 2026

కేంద్ర వైఫల్యాలపై ఎదురుదాడి! : పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం?
జాతీయం

కేంద్ర వైఫల్యాలపై ఎదురుదాడి! : పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కాబట్టి ఈసారి హాట్‌హాట్‌గా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

17, జులై 2026

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ
అంతర్జాతీయం

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ

గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

9, జులై 2026

అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి   : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
రాజకీయాలు

అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయోధ్య అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పోలీసుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, దళిత క్రైస్తవులకు దళిత హోదా అంశాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు.

7, జులై 2026

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు..   ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!
అంతర్జాతీయం

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!

ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హత్య బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు అప్రమత్తమయ్యారు.

5, జులై 2026

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని సంకల్పించింది.

1, జులై 2026

ప్రభుత్వాల విధానాలపై సిపిఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
జిల్లా వార్తలు

ప్రభుత్వాల విధానాలపై సిపిఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. రైతు సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనపరిచే చర్యలు, ఓటర్ల తొలగింపు, RTC ప్రైవేటీకరణ, ప్రాంతీయ అసమతుల అభివృద్ధి అంశాలపై పోరాటాన్ని ముమ్మరం చేస్తామని, జూన్ 30న విజయవాడ లో జరగనున్న రైతుల "చలో విజయవాడ" కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.

25, జూన్ 2026

ప్రధాని సాక్షిగా రామ్ చరణ్‌కు ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ బిరుదు..
సినిమా

ప్రధాని సాక్షిగా రామ్ చరణ్‌కు ‘న్యూ ఏజ్ మెగాస్టార్’ బిరుదు..

ఒక ప్రైవేట్ టీవీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రామ్ చరణ్‌ను “New Age MegaStar”గా పరిచయం చేయడం చిరంజీవికి అపారమైన గర్వానందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయన సుమతి శతకం పద్యాన్ని స్మరించుకుంటూ, కొడుకు కృషి, అంకితభావం వల్ల దేశవ్యాప్తంగా పొందుతున్న గుర్తింపుపై తండ్రిగా తన ఆనందాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు.

24, జూన్ 2026

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి
అంతర్జాతీయం

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి

జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటనకు వస్తున్నారు. జూలై 1-3 తేదీల్లో భారతదేశంలో తొలి పర్యటనకు రానున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన అస్సాం పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

24, జూన్ 2026

సెన్సెక్స్, నిఫ్టీ డౌన్.. మదుపర్లకు భారీ నష్టాలు!
బిజినెస్

సెన్సెక్స్, నిఫ్టీ డౌన్.. మదుపర్లకు భారీ నష్టాలు!

స్టాక్ మార్కెట్ నేడు మదుపర్లకు నష్టాలను మిగిల్చింది. సెన్సెక్స్ 893 పాయింట్ల మేర పతనం కాగా నిఫ్టీ 234 పాయింట్ల మేర కోల్పోయింది. ఐటీ రంగంలో నేడు కూడా అమ్మకాలు కొనసాగాయి.

23, జూన్ 2026

భారత్ నౌకాదళ సామర్థ్యం బలోపేతం :  ప్రధాని మోడీ చేతుల మీదుగా..
జాతీయం

భారత్ నౌకాదళ సామర్థ్యం బలోపేతం : ప్రధాని మోడీ చేతుల మీదుగా..

భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లను నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు.

21, జూన్ 2026

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ
జాతీయం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

21, జూన్ 2026

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ..   ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
అంతర్జాతీయం

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు.

18, జూన్ 2026

‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’ :  జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ
అంతర్జాతీయం

‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’ : జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ

ప్రధాని నరేంద్రమోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు మరోసారి అంతర్జాతీయ వేదికపై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ఇద్దరి సంభాషన వైరల్‌గా మారింది.

17, జూన్ 2026

కావేరి మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వండి
కర్ణాటక

కావేరి మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వండి

కావేరి నదిపై ప్రతిపాదిత మేకెదాటు ప్రాజెక్ట్‌కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బెంగళూరు తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రాజెక్ట్ కీలకమని, తమిళనాడుకు కేటాయించిన నీటి వాటాకు భంగం కలగదని కర్ణాటక వాదిస్తుండగా, కావేరి జల వివాద ట్రైబ్యునల్ తీర్పుకు విరుద్ధమని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

12, జూన్ 2026

వికసిత భారత్  @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ
జాతీయం

వికసిత భారత్ @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ

ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో సమగ్ర మానవాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, స్థిర ఉపాధి, ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్రం–రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను సమన్వయం చేయడం, డేటా ఆధారిత పాలన, ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు, విద్యా రంగం బలోపేతంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

11, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters