బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సిద్ధం

112 articles

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం
జిల్లా వార్తలు

మెగా డీఎస్సీ–2025 తప్పుడు ప్రచారాన్ని చెక్: ఆత్మగౌరవ ర్యాలీ సిద్ధం

మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలను ఖండిస్తూ అభ్యర్థులు ‘ఛలో కర్నూల్ మెగా డీఎస్సీ–2025 ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 42 మంది అభ్యర్థులు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ర్యాలీలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, న్యాయమైన నియామకాలకు మద్దతు ప్రకటిస్తూ, నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వడం ఈ ర్యాలీ లక్ష్యంగా ఉంది.

8, ఆగ 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాం: గౌతమ్ గంభీర్

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో గత టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయం తర్వాత ఈ సిరీస్‌ను కీలక పరీక్షగా చూస్తున్నారు. బుమ్రా గాయం కారణంగా ఆకిబ్ నబి, సారాంశ్ జైన్‌లకు టెస్టు జట్టులో అవకాశం లభించగా, వీరు దేశం గర్వించే ప్రదర్శన చేయాలని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

7, ఆగ 2026

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు మరో అవకాశం
ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు మరో అవకాశం

తల్లికి వందనం పథకం కింద ₹13,000 అందని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తూ ఫిర్యాదుల గడువును ఆగస్టు 7, 2026 వరకు పొడిగించింది. తమ పేరు అర్హుల జాబితాలో లేకపోయిందని భావిస్తున్న వారు స్వర్ణ గ్రామం లేదా వార్డు కార్యాలయాలను సంప్రదించి ఫిర్యాదులు నమోదు చేసుకోవాలి. పథకం నిధులు జమ కావడానికి బ్యాంక్ ఖాతాలు ఆధార్, NPCI Mapping కు అనుసంధానమై ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

6, ఆగ 2026

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించి, ఈ ప్రాంతాన్ని దేశంలో కీలక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేలా విస్తృత కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. మొత్తం రూ. 9.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో, ఏఐ డేటా సెంటర్లు, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం వరకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఉన్నతాధికారులతో చర్చించారు.

6, ఆగ 2026

దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న విశాల్ – ‘మకుటం’ ఆగస్టు 14న విడుదల
సినిమా

దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న విశాల్ – ‘మకుటం’ ఆగస్టు 14న విడుదల

తమిళ స్టార్ హీరో విశాల్ దర్శకత్వం వహించి నటించిన ‘మకుటం’ చిత్రం 2026 ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. యాక్షన్, ఎమోషన్, రివేంజ్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం విశాల్ కెరీర్‌లో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. రవి అరసు కథ, విశాల్ స్క్రీన్‌ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.

6, ఆగ 2026

కోలీవుడ్‌లో సీక్వెల్స్ హవా: ‘వడ చెన్నై 2’, ‘మావీరన్ 2’ సిద్ధం
సౌత్ ఇండియా

కోలీవుడ్‌లో సీక్వెల్స్ హవా: ‘వడ చెన్నై 2’, ‘మావీరన్ 2’ సిద్ధం

తమిళంలో సీక్వెల్స్ జోరు పెరిగింది. ధనుష్ నటించిన కల్ట్ హిట్ ‘వడ చెన్నై’కి సీక్వెల్‌గా ‘వడ చెన్నై 2’ ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం కానుండగా, ‘కెప్టెన్ మిల్లర్ ’ను కూడా మల్టీ పార్ట్ ఫ్రాంచైజీగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శివకార్తికేయన్ హీరోగా ‘మావీరం 2’ను 2027 చివర్లో ప్రారంభించేలా సన్నాహాలు సాగుతున్నాయి.

5, ఆగ 2026

వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జిల్లా వార్తలు

వైఎస్సార్ కడప జిల్లాలో ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఓటరు జాబితా విడుదల

వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించిన ఎస్‌ఐఆర్–2026 ముసాయిదా ఫోటో ఓటరు జాబితాను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విడుదల చేసి ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జిల్లాలో 16,51,312 మంది సాధారణ ఓటర్లు, 2,217 మంది సర్వీస్ ఓటర్లు నమోదయ్యారు. ముసాయిదా జాబితాలో తమ వివరాలు తప్పనిసరిగా పరిశీలించి, లోపాలు ఉంటే గడువులోగా దరఖాస్తుల ద్వారా సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

5, ఆగ 2026

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి..   పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?

కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు.

3, ఆగ 2026

శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం
క్రీడలు

శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరట కలిగించేలా జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి, పూర్తిగా కోలుకున్నాడని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్పష్టం చేసింది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్‌లో కీలకమైన ఈ సిరీస్‌లో బుమ్రా అందుబాటులో ఉండటం భారత పేస్‌ దళానికి పెద్ద బలం కానుండగా, శుబ్మం గిల్ సారథ్యంలో గిల్ సేన శ్రీలంక పర్యటనను విజయాలతో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2, ఆగ 2026

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..
రాజకీయాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించారు.

1, ఆగ 2026

ఆగస్టు 11న రెడ్‌మి K100 ప్రో సిరీస్ లాంచ్‌కి సిద్ధం
టెక్నాలజీ

ఆగస్టు 11న రెడ్‌మి K100 ప్రో సిరీస్ లాంచ్‌కి సిద్ధం

ఆగస్టు 11న చైనాలో రెడ్‌మి K100 ప్రో సిరీస్‌గా K100 ప్రో, K100 ప్రో మ్యాక్స్ మోడళ్లను లాంచ్ చేయనున్నారు. లీక్‌ల ప్రకారం ఈ ఫోన్లలో 6.9 అంగుళాల OLED LTPO డిస్‌ప్లే, Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 200MP ప్రైమరీ కెమెరా, 9,000mAh వరకు బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

1, ఆగ 2026

భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధం

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ASR ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కమర్షియల్ కార్యకలాపాలకు సిద్ధమై, ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఆగస్టు 16 అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు, 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు పెరగడంతో ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు ఊతం లభించనుంది.

31, జులై 2026

ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం
తెలంగాణ

ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఎల్‌నినో, వర్షాభావ ప్రభావాల నేపథ్యంలో ఆరుతడి పంటలు, ముఖ్యంగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అవసరమైన విత్తనాలను 75 శాతం వరకు సబ్సిడీతో అందించడం, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు, రైతులకు సాంకేతిక సూచనలు, నేరుగా పంటల కొనుగోలు, హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగు, రవాణా సౌకర్యం, డైరీ యూనిట్లకు ఆర్థిక సహాయం వంటి సిఫారసులతో నిపుణుల కమిటీ నివేదికను ముఖ్యమంత్రి స్వీకరించారు.

31, జులై 2026

వడపల్లి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు – టెంపుల్ సిటీగా రూపకల్పన
ఆంధ్రప్రదేశ్

వడపల్లి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు – టెంపుల్ సిటీగా రూపకల్పన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడపల్లిని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడానికి మూడు దశల్లో ప్రాజెక్టు అమలు చేయాలని యోచిస్తోంది. గోదావరి పుష్కరాలు, భవిష్యత్‌లో రోజుకు 4 లక్షల మంది భక్తుల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని మాడ వీధుల విస్తరణ, పార్కింగ్, ఘాట్లు, అన్నదాన వసతులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి, 200 ఎకరాల భూసేకరణకు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రతిపాదించారు.

30, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు
జాతీయం

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనుండటంతో రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర వాసుల అందరి చూపు భోగాపురంపైనే ఉంది. సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

29, జులై 2026

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

డీఎస్సీ ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం ..: మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై గొడ్డలి పార్టీ అధినేత జగన్‌ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

28, జులై 2026

రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా ‘డ్రాగన్’ షూటింగ్
సినిమా

రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా ‘డ్రాగన్’ షూటింగ్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. యూరప్‌ను తలపించే భారీ సెట్లో ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇవ్వబోతుందనే అంచనాలు ఉన్నాయి. విడుదల తేదీ, ఇతర నటీనటుల వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

27, జులై 2026

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
రాజకీయాలు

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

25, జులై 2026

జింబాబ్వేపై రెండో టీ20కి టీమిండియా సిద్ధం… సిరీస్ కైవసం లక్ష్యం
క్రీడలు

జింబాబ్వేపై రెండో టీ20కి టీమిండియా సిద్ధం… సిరీస్ కైవసం లక్ష్యం

జింబాబ్వేపై తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా, నేడు హరారేలో జరగనున్న రెండో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండగా, ఫామ్‌లో లేని అభిషేక్ శర్మ స్థానంలో ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అరంగేట్రం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

25, జులై 2026

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం  : మంత్రి కందుల దుర్గేశ్
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం : మంత్రి కందుల దుర్గేశ్

జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.

24, జులై 2026

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. :  బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జాతీయం

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. : బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్‌ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

23, జులై 2026

హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణకు అమెరికా వ్యతిరేకత వెనుక చైనా హెచ్చరిక సంకేతం
అంతర్జాతీయం

హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణకు అమెరికా వ్యతిరేకత వెనుక చైనా హెచ్చరిక సంకేతం

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఏకపక్ష నియంత్రణకు అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది కేవలం మధ్యప్రాచ్య సమస్య కాక, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వంటి ప్రాంతాల్లో చైనా భవిష్యత్ హక్కుల వాదనలకు ముందస్తు హెచ్చరికగా వాషింగ్టన్ చూస్తోంది. అంతర్జాతీయ జలమార్గాలపై ఏ దేశానికీ ఏకపక్ష నియంత్రణ హక్కు ఉండకూడదని అమెరికా స్పష్టం చేస్తోంది.

22, జులై 2026

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి
జాతీయం

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.

22, జులై 2026

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు
క్రికెట్

జింబాబ్వే పర్యటనకు టీమిండియా సిద్ధం: తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశాలు

జూలై 23న హరారేలో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత్, సీనియర్‌లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లతో జట్టు రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

22, జులై 2026

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

“మీ పరిచయ నటిగా రావడానికి సిద్ధం”.. రాజమౌళికి పీవీ సింధు హాస్యభరిత రిప్లై
సినిమా

“మీ పరిచయ నటిగా రావడానికి సిద్ధం”.. రాజమౌళికి పీవీ సింధు హాస్యభరిత రిప్లై

జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సోషల్‌ మీడియాలో అభినందనలు తెలిపారు. ఆయన శుభాకాంక్షలకు సింధు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ఆసక్తి ఉన్న వారణాసి సినిమాను ప్రస్తావించి, భవిష్యత్తులో రాజమౌళి తీసే ఏ చిత్రంలోనైనా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పాత్ర ఉంటే నటించేందుకు సిద్ధమని సరదాగా స్పందించడంతో ఆమె రిప్లై వైరల్‌గా మారింది.

20, జులై 2026

దీక్ష విరమణకు సోనమ్ వాంగ్‌చుక్ మూడు షరతులు
జాతీయం

దీక్ష విరమణకు సోనమ్ వాంగ్‌చుక్ మూడు షరతులు

దేశ విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసనగా 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణకు మూడు షరతులు పెట్టారు. కేంద్రం విద్యా వైఫల్యాలు, నీట్ లీక్‌పై పూర్తి బాధ్యత వహించాలి, పార్లమెంట్‌లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తుతామని రాజకీయ నాయకులు హామీ ఇవ్వాలి, తాను మార్చ్‌లో పాల్గొనలేకపోతే అగ్రనేతలు ఆసుపత్రికి వచ్చి వ్యక్తిగతంగా భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

20, జులై 2026

ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి తెలంగాణలో కఠిన చట్టం సిద్ధం
తెలంగాణ

ఆహార, ఔషధ కల్తీల నిరోధానికి తెలంగాణలో కఠిన చట్టం సిద్ధం

తెలంగాణలో ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం’ను సిద్ధం చేస్తోంది. కల్తీ కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసి, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి బలమైన బిల్లును రూపొందించాలని, టోల్ ఫ్రీ నెంబర్, విజిల్ బ్లోయర్లు ఏర్పాటు చేసి, కల్తీదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు.

19, జులై 2026

సుమంత్ కొత్త చిత్రం విడుదలకు సిద్ధం
టాలీవుడ్

సుమంత్ కొత్త చిత్రం విడుదలకు సిద్ధం

యంగ్ హీరో సుమంత్ నటించిన తాజా కుటుంబ కథా చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. భావోద్వేగాలు, వినోదం, మంచి సంగీతం, సాంకేతిక నాణ్యతతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది. ట్రైలర్, పాటలకు వచ్చిన మంచి స్పందనతో ఈ చిత్రం సుమంత్ కెరీర్‌లో మరో కీలక విజయంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

18, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters