బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భారత్‌లో

39 articles

భారత్‌తో టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మార్పు యోచనలో అఫ్గానిస్థాన్
క్రీడలు

భారత్‌తో టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మార్పు యోచనలో అఫ్గానిస్థాన్

సెప్టెంబరులో దిల్లీలో జరగనున్న భారత్‌–అఫ్గానిస్థాన్‌ మూడు టీ20ల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పు చేసే ఆలోచనలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ఉంది. వినాయక చవితి అయిన సెప్టెంబరు 14న ప్రేక్షకులు, టెలివిజన్‌ వీక్షణలు పెరుగుతాయని భావించి మొదటి లేదా రెండో మ్యాచ్‌ను ఆ రోజుకు మార్చే ప్రతిపాదనను బీసీసీఐకి పంపింది, ఆమోదం లభించిన తర్వాతే తేదీల మార్పుపై స్పష్టత రానుంది.

14, ఆగ 2026

రిజర్వేషన్ హటావో..  దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
జాతీయం

రిజర్వేషన్ హటావో.. దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!

దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడూ ఒక్కరోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపం దిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి. మరో ఘటనతో వేగం అందుకుంటాయి. చివరికి దేశమంతా మాట్లాడుకునే చర్చగా మారిపోతాయి.

1, ఆగ 2026

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి
అంతర్జాతీయం

ఇండియాకు జిన్‌పింగ్ రాకపై అంతర్జాతీయ దృష్టి

సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరయ్యే అవకాశంపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. గల్వాన్ ఘర్షణ తర్వాత ఇది ఆయన తొలి భారత్ పర్యటన కావొచ్చని భావిస్తున్నారు. భారత్ BRICS అధ్యక్ష దేశంగా సమావేశాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, చైనా సహా రష్యా, ఇరాన్, బంగ్లాదేశ్ పాల్గొనడంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

31, జులై 2026

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'..   కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!
జాతీయం

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'.. కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!

బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

26, జులై 2026

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం..
బిజినెస్

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం..

ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించేందుకు ఫ్లిప్‌కార్ట్ బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. భారీ డిస్కౌంట్లు, విస్తృత రెస్టారెంట్ నెట్‌వర్క్, ONDC ప్లాట్‌ఫామ్ వినియోగంపై వ్యూహాలు రూపొందిస్తూనే, FIRST సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై అనుచిత వ్యాపార విధానాలు, GST మినహాయింపుల దుర్వినియోగంపై CCI వద్ద ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామాలపై పరిశ్రమ వర్గాలు కన్నేసి ఉన్నాయి.

24, జులై 2026

నేపాల్ సరిహద్దులో ఉగ్ర కుట్ర భగ్నం: ఇద్దరు అరెస్ట్
జాతీయం

నేపాల్ సరిహద్దులో ఉగ్ర కుట్ర భగ్నం: ఇద్దరు అరెస్ట్

ఉత్తర్‌ప్రదేశ్–నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్, ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ‘వారిస్ పంజాబ్ దే’తో సంబంధాలున్న విక్రమ్‌జిత్ సింగ్, మన్వీర్ సింగ్ ధిల్లాన్‌లను, వారికి సహకరించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీసా, ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్ మార్గంగా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వీరిపై పంజాబ్‌లో ఇప్పటికే కేసులు ఉండగా, కేంద్ర నిఘా సంస్థలు వారి కార్యకలాపాలు, సంబంధాలపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

24, జులై 2026

భారత మార్కెట్లోకి మళ్లీ Vivo S సిరీస్‌; ఆగస్టులో Vivo S2 లాంచ్‌కు సన్నాహాలు
టెక్నాలజీ

భారత మార్కెట్లోకి మళ్లీ Vivo S సిరీస్‌; ఆగస్టులో Vivo S2 లాంచ్‌కు సన్నాహాలు

దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత Vivo సంస్థ S సిరీస్‌ను భారత్‌లో తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది, ఆగస్టు తొలి వారంలో Vivo S2 లాంచ్ అయ్యే అవకాశముంది. BIS సర్టిఫికేషన్ పూర్తవడం, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సేల్‌లో విక్రయాలు ప్రారంభమయ్యే సూచనలు ఉండగా, రూ.50 వేల లోపు ధరతో ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని, మెరుగైన ఫోటోగ్రఫీ, స్టైలిష్ డిజైన్, AI ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

23, జులై 2026

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం
జాతీయం

భారత్‌లో తొలి స్వదేశీ 200 సీట్ల ప్రయాణికుల విమాన ప్రాజెక్టుకు శ్రీకారం

హంస ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఆరున్నొవా ఇంజనీరింగ్ డివిజన్ కలిసి భారత తొలి స్వదేశీ 200 సీట్ల కమర్షియల్ ప్రయాణికుల విమాన అభివృద్ధికి ఫఱంబోరౌగ్ ఇంటర్నేషనల్ ఐర్షో -2026లో MoU కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో రూపకల్పన, ధృవీకరణ, తయారీతో పాటు దేశీయ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్, సరఫరా గొలుసు, సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధికి దృష్టి సారించి, భారత విమానయాన పరిశ్రమకు బలమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

21, జులై 2026

భద్రతకు కీలకమైన ‘చికెన్ నెక్’ కారిడార్‌పై అమిత్ షా సమీక్ష
జాతీయం

భద్రతకు కీలకమైన ‘చికెన్ నెక్’ కారిడార్‌పై అమిత్ షా సమీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో తూర్పు సరిహద్దు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న సిలిగురి కారిడార్‌ భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లు, నేర ముఠాల నియంత్రణ, పరిపాలన డిజిటలైజేషన్, రంగ్‌పో రైల్వే ప్రాజెక్టు, సైనిక రవాణా భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు రూపురేఖలు సిద్ధం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు.

18, జులై 2026

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ
బిజినెస్

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ

భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్ జారీ చేసింది.

18, జులై 2026

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?..   డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్
జాతీయం

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్

భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ బ్లూఫ్రింట్స్ డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. రాన్సమ్‌వేర్ గ్రూప్ ‘ వరల్డ్ లీక్స్’ ఈ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది.

15, జులై 2026

భారత్‌లోకి  యూస్‌ మాజీ సైనికుల చొరబాటు
అంతర్జాతీయం

భారత్‌లోకి యూస్‌ మాజీ సైనికుల చొరబాటు

భారత్‌-నేపాల్‌ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (SSB) మరో అమెరికన్‌ను అదుపులోకి తీసుకుంది. మణిపుర్‌లో అమెరికా డ్రోన్ నిపుణుడు మాథ్యూ వాన్‌డైక్‌ను ఇటీవల భారత సైన్యం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా..

14, జులై 2026

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ
జాతీయం

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ

భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

13, జులై 2026

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు  చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ
క్రీడలు

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

10, జులై 2026

దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

దేశవ్యాప్తంగా బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగి, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,820, 22 క్యారెట్ల ధర రూ.1,32,750గా నమోదయ్యాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, న్యూఢిల్లీ వంటి నగరాల్లో కూడా చిన్న మార్పులతో ధరలు పెరిగి, అంతర్జాతీయ మార్కెట్, దేశీయ డిమాండ్, రూపాయి మారక విలువ ప్రభావంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

10, జులై 2026

భారత్‌లో ఇంటర్‌సెప్టర్ మిసైల్స్‌ తయారీ!:  ఇజ్రాయెల్ యత్నం..
అంతర్జాతీయం

భారత్‌లో ఇంటర్‌సెప్టర్ మిసైల్స్‌ తయారీ!: ఇజ్రాయెల్ యత్నం..

గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌లో భాగమైన ఇంటర్‌సెప్టర్ మిసైల్ తయారీని భారత్‌లో చేపట్టేందుకు రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

10, జులై 2026

జూలై 1–3 వరకు భారత్‌లో జపాన్ ప్రధాని సనాయే తకైచీ పర్యటన
అంతర్జాతీయం

జూలై 1–3 వరకు భారత్‌లో జపాన్ ప్రధాని సనాయే తకైచీ పర్యటన

జూలై 1–3 వరకు జపాన్ ప్రధాని సనాయే తకైచీ భారత్‌లో అధికారిక పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పెట్టుబడులు, రక్షణ, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, ఇండో-పసిఫిక్ వ్యూహం వంటి అంశాలపై చర్చించనున్నారు. చైనా కార్యకలాపాలు, ప్రాంతీయ స్థిరత్వం, 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడి లక్ష్య పురోగతి, కొత్త అవగాహన ఒప్పందాలపై కూడా ఈ భేటీలో దృష్టి సారించే అవకాశం ఉంది.

30, జూన్ 2026

2030 నాటికి భారత్‌లో  43 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ
జాతీయం

2030 నాటికి భారత్‌లో 43 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ

అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్‌లో డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

25, జూన్ 2026

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి
అంతర్జాతీయం

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి

జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటనకు వస్తున్నారు. జూలై 1-3 తేదీల్లో భారతదేశంలో తొలి పర్యటనకు రానున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన అస్సాం పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

24, జూన్ 2026

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్‌
హాలీవుడ్

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్‌కు హ్యూజ్ రెస్పాన్స్‌

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. ‘Spider-Man: No Way Home’ తర్వాత Peter Parker జీవితంలో వచ్చిన మార్పులు, కొత్త విలన్లతో పోరాటం, MJ‌తో భావోద్వేగ అనుబంధం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. Destin Daniel Cretton దర్శకత్వంలో Tom Holland నటించిన ఈ చిత్రాన్ని Sony Pictures Entertainment India జూలై 30న పలు భారతీయ భాషల్లో, విభిన్న ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల చేయనుంది.

20, జూన్ 2026

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ..   ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
అంతర్జాతీయం

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు.

18, జూన్ 2026

ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు తగ్గవు: కేంద్రం స్పష్టం
బిజినెస్

ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు తగ్గవు: కేంద్రం స్పష్టం

అమెరికా–ఇరాన్‌ ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో ఇంధన ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసింది. హర్మూజ్‌ జలసంధిలో రవాణా రద్దీ, పశ్చిమాసియా యుద్ధం సమయంలో చమురు కంపెనీలు చవిచూసిన నష్టాలు, కేంద్రం కోల్పోయిన ఆదాయం వంటి అంశాల వల్ల తక్షణ తగ్గింపు సాధ్యం కాదని సహాయ మంత్రి సురేశ్‌ గోపీ తెలిపారు.

18, జూన్ 2026

భారత్‌లో పర్యటించబోతున్నా .. రక్షణ రంగంలో అండగా ఉంటాం!!
అంతర్జాతీయం

భారత్‌లో పర్యటించబోతున్నా .. రక్షణ రంగంలో అండగా ఉంటాం!!

రక్షణ రంగంలో భారత్‌తో అమెరికాకు గొప్ప సంబంధాలున్నాయని, ఒకవేళ భారత్‌పై దాడి జరిగితే తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఎవరైనా ఆ దేశంపై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. శ్వేతసౌధంలో తానున్నంత కాలం ఆ దేశానికి మంచి మిత్రుడున్నట్లేనని పేర్కొన్నారు.

18, జూన్ 2026

టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధం: నీట్ పేపర్ లీక్ వివాదంతో లింక్ ఏమిటి?
విద్య

టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధం: నీట్ పేపర్ లీక్ వివాదంతో లింక్ ఏమిటి?

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో పరీక్షల మోసాలు, నకిలీ ప్రశ్నాపత్రాల విక్రయాలు టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్నాయన్న ఎన్‌టీఏ నివేదికపై కేంద్రం జూన్ 22 వరకు భారత్‌లో టెలిగ్రామ్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, జూన్ 30 వరకు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ సీఈఓ Pavel Durov తీవ్రంగా విమర్శిస్తూ, లీక్‌లకు కారణమైన ఇన్‌సైడర్లకు కాకుండా సాధారణ వినియోగదారులకే శిక్ష పడిందని వ్యాఖ్యానించారు.

17, జూన్ 2026

భారత్‌లో డిజిటల్‌ మోసాలు రెట్టింపు: ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక
నేరాలు

భారత్‌లో డిజిటల్‌ మోసాలు రెట్టింపు: ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక

ట్రాన్స్‌యూనియన్‌ ‘టాప్‌ ఫ్రాడ్‌ ట్రెండ్స్‌’ నివేదిక ప్రకారం భారత్‌లో డిజిటల్‌ లావాదేవీల్లో మోసాల రేటు 7.1 శాతం ఉండగా, అంతర్జాతీయ సగటు 3.8 శాతం మాత్రమే నమోదైంది. లాజిస్టిక్స్‌, టెలికాం, బీమా రంగాల్లో మోసాలు ఎక్కువగా ఉండి, ముఖ్యంగా అకౌంట్‌ లాగిన్‌ దశలో 3.9 శాతం మోసపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందువల్ల ఐడెంటిటీ వెరిఫికేషన్‌, టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వంటి భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయాలని నివేదిక సూచించింది.

17, జూన్ 2026

రెడ్‌మీ టర్బో 5 ప్రవేశం.. ప్రీమియం మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో ఆల్‌రౌండర్‌ ఫోన్‌
బిజినెస్

రెడ్‌మీ టర్బో 5 ప్రవేశం.. ప్రీమియం మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో ఆల్‌రౌండర్‌ ఫోన్‌

షావోమీ సబ్‌బ్రాండ్‌ రెడ్‌మీ ప్రీమియం మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో Redmi Turbo 5ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. MediaTek Dimensity 8500 Ultra చిప్‌సెట్‌, 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 7,540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, Sony IMX882 ఆధారిత 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఇది 8GB+256GBకు రూ.37,999, 12GB+256GBకు రూ.40,999 ధరలతో జూన్‌ 19 నుంచి Amazonలో లభ్యం కానుంది.

16, జూన్ 2026

నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాప్‌పై బ్రేక్
విద్య

నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాప్‌పై బ్రేక్

NEET UG ప్రశ్నాపత్ర లీకేజీ నేపథ్యంలో జూన్‌ 21 రీటెస్ట్‌ దృష్ట్యా, జూన్‌ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్‌ వినియోగాన్ని కేంద్రం తాత్కాలికంగా పరిమితం చేసింది. NTA సిఫార్సుతో జూన్‌ 30 వరకు టెలిగ్రామ్‌ మెసేజ్‌ ఎడిటింగ్‌ సౌకర్యాన్ని కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసి, లీకేజీకి సంబంధించిన ఆధారాలు తారుమారు కాకుండా, NEET పరీక్ష సమగ్రతను కాపాడేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

16, జూన్ 2026

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినా, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఎగబాకడంతో భారత్‌లో బంగారం రేట్లు రికార్డు స్థాయికి చేరాయి. జూన్ 15న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం సగటు ధర సుమారు రూ.2,450 పెరిగి రూ.1.50 లక్షల మార్కును దాటి రూ.1,51,530కు చేరింది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు నమోదయ్యాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

15, జూన్ 2026

భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ విమాన ఇంజిన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం..
బిజినెస్

భారత్‌లో రోల్స్‌ రాయిస్‌ విమాన ఇంజిన్‌ ఎంఆర్‌ఓ కేంద్రం..

బ్రిటన్‌ సంస్థ రోల్స్‌ రాయిస్‌ భారత్‌లో పౌర విమానాల ఇంజిన్‌ల కోసం ఎంఆర్‌ఓ కేంద్రం, ‘ఏరో గ్యాస్‌ టర్బైన్‌ కాంప్లెక్స్‌’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది. ఎయిరిండియా, ఇండిగో ఆర్డర్లతో ఇంజిన్‌ సపోర్ట్‌ సేవల అవసరం పెరగడంతో పాటు, రక్షణ, అణుశక్తి రంగాల్లో కూడా పెట్టుబడులు, స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల తయారీ అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రణాళికలు అమలు అయితే బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, 10,000కు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.

14, జూన్ 2026

తొలి Airbus C295 టెస్ట్ ఫ్లైట్ సక్సెస్
జాతీయం

తొలి Airbus C295 టెస్ట్ ఫ్లైట్ సక్సెస్

గుజరాత్‌లోని వడోదరలో పూర్తిగా స్వదేశంలో తయారైన తొలి Airbus C295 మిలిటరీ రవాణా విమానం టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తై, భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. మొత్తం 56 విమానాల్లో 40 భారత్‌లోనే తయారవుతుండగా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మిలిటరీ విమానం నిర్మాణం ఇదే మొదటిసారి కావడంతో నిపుణులు దీన్ని ‘గేమ్ చేంజర్’గా అభివర్ణిస్తున్నారు.

11, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters