బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#లోక్‌సభ

32 articles

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్

కోవిడ్ సమయంలో నిలిపివేసిన గుర్తింపు పొందిన జర్నలిస్టుల రైల్వే ప్రయాణ రాయితీని తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 1950ల నుంచి అమల్లో ఉన్న ఈ సౌకర్యం జర్నలిస్టుల వృత్తి నిర్వహణ, ఆర్థిక సంక్షేమానికి కీలకమని, రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని ఆయన కోరారు.

6, ఆగ 2026

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు :  బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జాతీయం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు : బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.

3, ఆగ 2026

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన
జాతీయం

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  శుక్రవారం కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

31, జులై 2026

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జాతీయం

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘వందేమాతరం’ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971లో సవరణలు చేసింది.

30, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం
జాతీయం

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం

లోక్‌సభలో పేపర్ లీక్ నిరోధక బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. NEET పేపర్ లీక్ ఘటనలతో దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, బాధ్యతాయుత వ్యవస్థల అవసరం వంటి అంశాలపై దాదాపు 10 గంటల పాటు చర్చ జరిగింది. బిల్లు ఆమోదంతో ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు కఠిన చర్యలకు మార్గం సుగమమైందని పార్లమెంటరీ వర్గాలు భావిస్తున్నాయి.

29, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు  ప్రవేశపెట్టిన కేంద్రం..
జాతీయం

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

27, జులై 2026

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. :  బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!
జాతీయం

చర్చకు మేము సిద్ధం.. రాహుల్ పారిపోతున్నారు.. : బీజేపీ నేత నితిన్ నబిన్ ఓపెన్ ఛాలెంజ్!

NEET పరీక్ష వ్యవహారం, పేపర్ లీక్‌ల అంశంపై పార్లమెంట్ వేదికగా ఓపెన్ డిబేట్‌కు సిద్ధమా? అని BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విపక్షాలకు సవాల్ విసిరారు. సభ ముందుకు వస్తే వారి 'ద్వంద్వ నీతి' బయటపడుతుందనే వెనకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

23, జులై 2026

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు
జాతీయం

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు

'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

23, జులై 2026

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
జాతీయం

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

20, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు
తమిళనాడు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వైఖరి స్పష్టంగా లేకపోవడంతో, ఆ పార్టీ మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రాలేదని డీఎంకే చెబుతూనే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర సమానంగా పెంచితే సానుకూలంగా పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

19, జులై 2026

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)
జాతీయం

డీలిమిటేషన్ కు మద్దతు ఇస్తాం.. : శివసేన(యూబీటీ)

ఇన్నాళ్లు బిల్లుకు మద్దతు ఇవ్వమని భీష్మించుకుని ఉన్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రైత్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వొచ్చని చెప్పారు.

16, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

16, జులై 2026

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ
జాతీయం

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ సచివాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు వంటి ఆడియో, వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉన్న పరికరాలను సభలోకి తీసుకురావడాన్ని నిషేధించింది. సభ్యుల వ్యక్తిగత గోప్యత, భద్రతను కాపాడటం, సభా కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు ఈ నియమాలు అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

16, జులై 2026

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ
జాతీయం

విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ

భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా మారిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

13, జులై 2026

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?
జాతీయం

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయంగా కలకలం రేపుతున్న రెండు విలీన వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

4, జులై 2026

కూటమి నేతలతో ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు!:   మనం కలిసే ఉన్నామా?..
జాతీయం

కూటమి నేతలతో ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు!: మనం కలిసే ఉన్నామా?..

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (MVA) కూటమిలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయా? మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి.

25, జూన్ 2026

ముంబైలో సుప్రియా సూలే కుమార్తె వివాహానికి రాజకీయ నేతల హాజరు
జాతీయం

ముంబైలో సుప్రియా సూలే కుమార్తె వివాహానికి రాజకీయ నేతల హాజరు

ముంబైలో NCP నేత, లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే కుమార్తె వివాహం కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగింది. Sharad Pawar సహా పలు జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. Pawar కుటుంబంతో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, రాజకీయ, సామాజిక వర్గాల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.

21, జూన్ 2026

కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుందా?.. ప్రణబ్‌ తప్పుచెప్పారా?
రాజకీయాలు

కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుందా?.. ప్రణబ్‌ తప్పుచెప్పారా?

లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశంపై కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో మరో పోస్ట్‌ పెట్టారు. కాంగ్రెస్‌ ఎంపీలు శశిథరూర్‌, జైరాం రమేశ్‌ను ప్రశ్నిస్తూ వారి ఖాతాలను ట్యాగ్‌ చేశారు.

18, జూన్ 2026

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ
జాతీయం

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ

పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది.

17, జూన్ 2026

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్?  చీలిక దిశగా శివసేన (UBT)
జాతీయం

ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? చీలిక దిశగా శివసేన (UBT)

మహారాష్ట్రలో శివసేన (UBT)లో మరో చీలికకు సంకేతాలు కనిపిస్తున్నాయి. తొమ్మిది మంది లోక్‌సభ సభ్యుల్లో ఆరుగురు ఏకనాథ్ షిండే వర్గంతో సంప్రదింపుల్లో ఉన్నారన్న ప్రచారం మధ్య, వారు ఢిల్లీలో సమావేశమై లోక్‌సభ స్పీకర్‌ను కలిసి ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరే అవకాశముంది. ఈ పరిణామాలను శివసేన (UBT) ఖండించినప్పటికీ, ఉద్ధవ్ ఠాక్రే అత్యవసరంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది.

17, జూన్ 2026

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు
జిల్లా వార్తలు

వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌లో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ యువతులు

దిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-26లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా వెంకట సాహిత్య, అన్నమయ్య జిల్లా తన్మయి ప్రతిభ కనబరచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మై భారత్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన యువత సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య అంశాలపై చర్చించగా, యువత నాయకత్వం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించారు.

16, జూన్ 2026

ఎన్డీఏకు టీఎంసీ(ఎం) గుడ్‌బై.. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
జాతీయం

ఎన్డీఏకు టీఎంసీ(ఎం) గుడ్‌బై.. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ

తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో టీఎంసీ(ఎం) పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు జీకే వాసన్ ప్రకటించారు. 12 ఏళ్లుగా ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఎన్డీఏలో తగిన ప్రాధాన్యత లేకపోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ(ఎం) ఒంటరిగా బరిలో దిగుతుందని ఆయన తెలిపారు.

15, జూన్ 2026

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం
జాతీయం

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం

టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు తమ వద్ద పార్లమెంటరీ పార్టీ మూడింట రెండొంతుల మద్దతు ఉందని, టీఎంసీని నేషనలిస్ట్‌ సిటిజన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారు. వీరు ఎన్డీయేకు మద్దతు ప్రకటించగా, టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ స్పీకర్‌కు వేరుగా లేఖ రాసి, అసమ్మతి ఎంపీలను ప్రత్యేక వర్గంగా గుర్తించవద్దని కోరడంతో పార్టీ అంతర్గత ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

15, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!
జాతీయం

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ సాధించేందుకు ఎన్‌డీఏ కూటమి టీఎంసీ, డీఎంకే, ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం సక్రియంగా కసరత్తు చేస్తోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. టీఎంసీ, డీఎంకేలో సంభవించే చీలికలు, రాజ్యసభలో టీఎంసీ సభ్యుల పునర్నిర్వచన అవకాశాల నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్‌డీఏ బలం స్పెషల్ మెజారిటీకి చేరువ కావచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

9, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters