బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాజ్‌

71 articles

కొరియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీస్‌లో అస్మిత, రక్షిత
క్రీడలు

కొరియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీస్‌లో అస్మిత, రక్షిత

కొరియా మాస్టర్స్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్లు అస్మిత చాలిహా, రక్షిత రామ్‌రాజ్‌ మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో అస్మిత జపాన్‌ క్రీడాకారిణి హినా అకెచిని, రక్షిత తన్వి శర్మను మూడు గేమ్‌ల పోరులో ఓడించారు. సెమీస్‌లో ఇద్దరూ పరస్పరం తలపడగా, విజేత ఫైనల్‌కు అర్హత సాధించనుంది.

8, ఆగ 2026

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు 9వ సీడింగ్‌ లభించగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీకి 5వ సీడింగ్‌, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌కు 14వ సీడింగ్‌ దక్కింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో జంట 15వ సీడ్‌గా బరిలోకి దిగనుండగా, ఈ టోర్నీ దిల్లీలో జరగడం భారత షట్లర్లకు అదనపు ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

5, ఆగ 2026

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.

1, ఆగ 2026

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ
జాతీయం

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు.

31, జులై 2026

రివ్యూ.. కాన్‌ సిటీ: క్రైమ్‌ కామెడీ
సినిమా రివ్యూలు

రివ్యూ.. కాన్‌ సిటీ: క్రైమ్‌ కామెడీ

అర్జున్‌ దాస్‌ హీరోగా హరీశ్‌ దురైరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్‌ కామెడీ ‘కాన్‌ సిటీ’ ఇప్పుడు Netflix‌లో తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. మధ్యతరగతి కుటుంబం, కిడ్నాప్‌, ఫేక్‌ టోల్‌బూత్‌ స్కామ్‌ చుట్టూ తిరిగే ఈ కథలో మోసం, మోసపోవడం ప్రధానాంశాలు. నటన, స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌ ట్విస్ట్‌లు బలాలుగా నిలిచినా, ద్వితీయార్ధంలో స్వల్ప సాగదీత ఉన్నప్పటికీ మొత్తం మీద వినోదాత్మక క్రైమ్‌ కామెడీగా ఆకట్టుకుంటుంది.

30, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

బీమా బకాయిల విడుదలకు  కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ :  మంత్రి  అచ్చెన్నాయుడు
రాజకీయాలు

బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ : మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో బీమా బకాయిలు విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

27, జులై 2026

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం  : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

పాక్‌కు ఊహకందని రీతిలో బదులిస్తాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక స్థూకం వద్ద దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధిరాజ్ సేత్ ఘనంగా నివాళులర్పించారు.

26, జులై 2026

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ
జాతీయం

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది.

24, జులై 2026

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు భూ ఆక్రమణల నోటీసు.. నిర్మాణాలు నేలమట్టం
జాతీయం

నటుడు ప్రకాష్‌ రాజ్‌కు భూ ఆక్రమణల నోటీసు.. నిర్మాణాలు నేలమట్టం

కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాగమన్‌లోని వరాట్టుమెడులో రెవెన్యూ అధికారులు భారీ ఆక్రమణలను తొలగించారు. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

23, జులై 2026

నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడి యువ వైద్యుడు మృతి
ఆంధ్రప్రదేశ్

నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడి యువ వైద్యుడు మృతి

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో బైక్‌ జారిపడడంతో యువ వైద్యుడు లేళ్ల వెంకట అనిరుద్‌ మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కల్వర్టు వద్ద హెచ్చరిక బోర్డులు, భద్రతా సూచికలు లేకపోవడంపై స్థానికులు పంచాయతీ రాజ్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబడుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

20, జులై 2026

ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో 745 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టులు
ఉద్యోగాలు

ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో 745 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో 745 స్పెషలిస్టు ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐటీ, అగ్రికల్చర్‌, లా, రాజ్‌భాషా, హెచ్‌ఆర్‌ తదితర విభాగాల్లో యూజీ/ పీజీ అర్హత కలిగిన 20–30 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా జులై 21, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి, నెలకు సుమారు రూ.48,480–85,920 వేతనం చెల్లిస్తారు.

20, జులై 2026

జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన.. !  ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’కు జాతీయ పురస్కారం
సినిమా

జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటన.. ! ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్లు’కు జాతీయ పురస్కారం

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గానూ మొత్తం 400లకు పైగా చిత్రాలు జ్యూరీ ముందుకు రాగా, వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాటిని ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది.

18, జులై 2026

యూఎస్‌ ఫెడ్‌లో రఘురామ్‌ రాజన్‌కు కీలక బాధ్యతలు
అంతర్జాతీయం

యూఎస్‌ ఫెడ్‌లో రఘురామ్‌ రాజన్‌కు కీలక బాధ్యతలు

రఘురామ్‌ రాజన్‌ను US Fed మానిటరీ పాలసీ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా నియమించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాలెన్స్‌ షీట్‌ సమీక్ష, ఆర్థిక డేటా వినియోగం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రభావం వంటి అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. కెవిన్‌ వార్ష్‌ ఏర్పాటు చేసిన ఐదు టాస్క్‌ఫోర్స్‌లలో ఒకదానికి రాజన్‌ నేతృత్వం వహించగా, ఆర్థిక వర్గాలు ఈ నియామకాన్ని ప్రాధాన్యంగా చూస్తున్నాయి.

16, జులై 2026

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్యారడాక్స్‌’లో శక్తిమంతమైన అమ్మాయిగా హన్సిక
సినిమా

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ప్యారడాక్స్‌’లో శక్తిమంతమైన అమ్మాయిగా హన్సిక

నాయికా ప్రాధాన్య చిత్రంగా రూపొందుతున్న ‘ప్యారడాక్స్‌’లో హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను కొరియోగ్రాఫర్‌ కెప్టెన్‌ కిశోర్‌ దర్శకత్వంలో కార్తిక్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంతో, శక్తిమంతమైన అమ్మాయి చుట్టూ తిరిగే ఈ మిస్టరీ కథను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

15, జులై 2026

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో బరిలోకి సాత్విక్‌-చిరాగ్‌ జంట
క్రీడలు

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో బరిలోకి సాత్విక్‌-చిరాగ్‌ జంట

జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జంట గాయం నుంచి తిరిగి బరిలోకి దిగుతూ ఫార్మ్‌ సాధించాలనే లక్ష్యంతో తొలి రౌండ్లో డెన్మార్క్‌ జంట డానియెల్‌-మాడ్స్‌ను ఎదుర్కోనుంది. ఈ టోర్నీలో P.V. సింధు, ఉన్నతి హోదా,లక్ష్య సేన్ ,ఆయుష్ శెట్టి తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధృవ్ కపిల- తానిషా ,రుత్విక -రోహన్ జంటలు కూడా భారత తరఫున పోటీపడనుండగా, దేశవ్యాప్తంగా అభిమానులు వారి ప్రదర్శనపై దృష్టి పెట్టారు.

14, జులై 2026

షాబాద్ ఆరుగురు హత్య కేసు: ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం
తెలంగాణ

షాబాద్ ఆరుగురు హత్య కేసు: ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో భార్య, పిల్లలతో సహా ఆరుగురిని గొంతు కోసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. హత్యల అనంతరం పరారీలో ఉన్న అతడు సోమవారం కొత్తూరు సమీపంలో మృతదేహంగా కనిపించాడు. దీంతో షాబాద్‌ను కలవరపరిచిన ఈ ఘోర హత్యల కేసు కొత్త మలుపు తిరిగింది.

13, జులై 2026

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:
జాతీయం

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నేడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ₹4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన 63 కిలోమీటర్ల ఈ 6 లేన్ల బారియర్‌లెస్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో లక్నో-కాన్పూర్ ప్రయాణ సమయం 2.5–3 గంటల నుంచి 35–45 నిమిషాలకు తగ్గనుంది. ఇది రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు ఊతమివ్వడంతో పాటు భవిష్యత్తులో గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానమై విస్తృత కనెక్టివిటీని కల్పించనుంది.

13, జులై 2026

యాక్షన్‌ సీన్స్‌.. అప్పట్నుంచి జాగ్రత్తగా ఉంటున్నా: పృథ్వీరాజ్‌
సౌత్ ఇండియా

యాక్షన్‌ సీన్స్‌.. అప్పట్నుంచి జాగ్రత్తగా ఉంటున్నా: పృథ్వీరాజ్‌

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నిషమ్‌ బషీర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ, నోబడీ’ విడుదలకు సిద్ధమైంది. యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా నటించే అలవాటుతో 2023లో ఎడమ మోకాలికి తీవ్ర గాయమై మూడు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందని, అప్పటి నుంచి యాక్షన్‌ సీన్లలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని ఆయన చెప్పారు. బ్యాంక్‌ దోపిడీ, సామాజిక అంశాలు, కిడ్నాప్‌ డ్రామా, వ్యవస్థపై సామాన్యుడి పోరాటం వంటి పలు కోణాలతో ఈ చిత్రం రూపొందుతోంది.

12, జులై 2026

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'    :  రాజ్‌నాథ్ సింగ్
జాతీయం

దేశ ఆర్థిక స్థిరత్వానికి అండగా 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' : రాజ్‌నాథ్ సింగ్

పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నడుమ భారత నౌకాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. 18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరకును సురక్షితంగా భారత్‌కు చేర్చిందని తెలిపారు.

11, జులై 2026

గుంతకల్లు యువ శాస్త్రవేత్తకు జాతీయ గౌరవం…
జిల్లా వార్తలు

గుంతకల్లు యువ శాస్త్రవేత్తకు జాతీయ గౌరవం…

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్‌ బి. శశిధర్‌ రసాయనశాస్త్రంలో చేసిన వినూత్న పరిశోధనలకు గాను చిరంతన్‌ రసాయన్‌ సంస్థ రజత పతకం అందుకున్నారు. జీవక్రియాశీల చిన్న అణువుల రూపకల్పన, పర్యావరణ హిత మెటల్‌ రహిత సంశ్లేషణ, సహజ ఉత్పత్తుల ఆధారిత ఔషధాల అభివృద్ధి రంగాల్లో ఆయన పరిశోధనలు కొనసాగుతుండగా, ఈ విజయం చిన్న పట్టణాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

11, జులై 2026

హంద్రీనీవా సర్కిల్‌–2 ఎస్‌ఈగా సీఆర్‌ రాజ్‌గోపాల్‌
జిల్లా వార్తలు

హంద్రీనీవా సర్కిల్‌–2 ఎస్‌ఈగా సీఆర్‌ రాజ్‌గోపాల్‌

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సర్కిల్‌–2 సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా సీఆర్‌ రాజ్‌గోపాల్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కదిరి సర్కిల్‌ ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎఫ్‌ఏసీగా అదనపు బాధ్యతలు అప్పగించగా, ప్రాజెక్టు అమలు, నిర్వహణ, పర్యవేక్షణలో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని అధికారులు, ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

10, జులై 2026

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌లకు మద్దతు ఇస్తున్నదెవరు? : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
రాజకీయాలు

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌లకు మద్దతు ఇస్తున్నదెవరు? : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌ల వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. వీరికి మద్దతు ఇస్తున్న వారి నేపథ్యం, కుటుంబ మూలాలపై ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తూ, హిందుత్వంపై దాడులు చేసే వారిని చట్టం కఠినంగా శిక్షించాలంటూ యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష విధించినా తప్పులేదని అభిప్రాయపడ్డారు.

8, జులై 2026

‘డిసి’ చిత్రంలోని ‘హ్యాంగోవ’ పాటకు మంచి స్పందన
సౌత్ ఇండియా

‘డిసి’ చిత్రంలోని ‘హ్యాంగోవ’ పాటకు మంచి స్పందన

లో కేశ్‌ కనగరాజ్‌ కథానాయకుడిగా, అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్‌ నిర్మిస్తున్న ‘డిసి’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన ‘హ్యాంగోవ’ పాటకు యువతలో విశేష స్పందన లభించగా, అనిరుధ్‌ సంగీతం, హైసన్‌బర్గ్‌ సాహిత్యం, విజువల్స్‌ కలిసి మంచి మ్యూజికల్‌ ఫీల్‌ ఇచ్చాయని అభిమానులు సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ నెల 31న విడుదల కానున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్‌ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

8, జులై 2026

చిరు.. భారీ పోరాటం
టాలీవుడ్

చిరు.. భారీ పోరాటం

చిరంజీవి, బాబీ కలయికలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న కొత్త మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ హైదరాబాదులో శరవేగంగా కొనసాగుతోంది. భారీ పోరాట ఘట్టంతో కూడిన యాక్షన్‌ ఎపిసోడ్‌లో అనేక స్టంట్స్‌ను చిరంజీవి స్వయంగా చేస్తుండగా, ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ టీజర్‌ను విడుదల చేయాలని యూనిట్‌ నిర్ణయించింది.

8, జులై 2026

సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ నుంచి బర్త్‌డే ట్రీట్‌..
బాలీవుడ్

సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ నుంచి బర్త్‌డే ట్రీట్‌..

సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను గంగూలీ పుట్టినరోజు అయిన జూలై 8న విడుదల చేసి, అదే రోజు విడుదల తేదీని ప్రకటించే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

7, జులై 2026

లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో రెజీనా కొత్త చిత్రం
సినిమా

లోకేశ్‌ కనగరాజ్‌ నిర్మాణంలో రెజీనా కొత్త చిత్రం

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ మహిళా ప్రాధాన్యంతో రూపొందుతున్న కొత్త చిత్రాన్ని నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా రెజీనాను ఎంపిక చేసినట్లు సమాచారం కాగా, దర్శకత్వం విశాల్ వెంకట్ వహిస్తున్నారు. షూటింగ్‌ నిశ్శబ్దంగా కొనసాగుతుండగా, టైటిల్‌, కథాంశం, ఇతర వివరాలపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

6, జులై 2026

తెలుగులోకి వస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చిత్రం
సినిమా

తెలుగులోకి వస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చిత్రం

మలయాళ అగ్రతార పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఐ, నోబడీ’ జూలై 9న మలయాళంలో, జూలై 10న తెలుగులో విడుదల కానుంది. సాధారణ బ్యాంక్‌ ఉద్యోగి రాజు జీవితంలో జరిగే అనూహ్య సంఘటనల నేపథ్యంలో సస్పెన్స్‌, యాక్షన్‌, భావోద్వేగాలతో ఈ చిత్రం థ్రిల్లింగ్‌ అనుభూతిని పంచనుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

5, జులై 2026

‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’కి స్వాగతం
సినిమా

‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’కి స్వాగతం

కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ హీరోగా, హేమంత్‌ ఎం రావు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌’ టీజర్‌ విడుదలై ఆసక్తి రేకెత్తిస్తోంది. 1970ల నేపథ్యంతో, పాతకాల వాతావరణం, యాక్షన్‌ ఎలిమెంట్లు, డాలీ ధనుంజయ కీలక పాత్ర, ప్రియాంక మోహన్‌ కథానాయికగా ఉండటంతో పాటు, ఇతర భాషల్లో విడుదలపై కూడా చర్చ సాగుతోంది.

4, జులై 2026

ఉత్తరప్రదేశ్‌లో ఎల్పీజీ ట్యాంకర్‌ బీభత్సం: నలుగురు సజీవ దహనం
జాతీయం

ఉత్తరప్రదేశ్‌లో ఎల్పీజీ ట్యాంకర్‌ బీభత్సం: నలుగురు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా షిహోరి టోల్‌ ప్లాజా వద్ద ఎల్పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని మంటలు చెలరేగడంతో ట్యాంకర్‌ డ్రైవర్‌ ధర్మేంద్ర ద్వివేది సహా నలుగురు సజీవ దహనమయ్యారు. టోల్‌ బూతులు, సమీప నిర్మాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో ఎల్పీజీ ట్యాంకర్‌ కొద్దిసేపటి ముందే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పగా, పోలీసులు ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

3, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters