బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాసిన

19 articles

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నేడు స్పాట్ అడ్మిషన్లు
జిల్లా వార్తలు

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నేడు స్పాట్ అడ్మిషన్లు

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 4 సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తులు సమర్పించి, అవసరమైన సర్టిఫికెట్లతో ఆగస్టు 5 ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.

4, ఆగ 2026

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు..  విద్యార్థిని ఆత్మహత్య
జిల్లా వార్తలు

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య

మాల పుష్పావతి (18) నీట్‌ పరీక్షలో 347 మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌లో 965 మార్కులు సాధించిన ఆమెను చిన్ననాటి నుంచే వైద్యురాలిని చేయాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, గ్రామంలో విషాదం నెలకొంది.

2, ఆగ 2026

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా..  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?
జాతీయం

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై తాజాగా ప్రశ్నలు తలెత్తాయి. చర్చ మొదలైంది.

2, ఆగ 2026

పాన్ ఇండియా యుగంలో త్రివిక్రమ్ కథ శైలిపై చర్చ
సినిమా

పాన్ ఇండియా యుగంలో త్రివిక్రమ్ కథ శైలిపై చర్చ

పాన్ ఇండియా మార్కెట్ ప్రభావంతో భారతీయ సినిమాల్లో కథన శైలి మారుతున్న నేపథ్యంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ భవిష్యత్ చిత్రాలపై చర్చ జోరుగా సాగుతోంది. ఆయన బలం అయిన ఫ్యామిలీ ఎమోషన్లు, నేటివిటీ, చమత్కార సంభాషణలను కొనసాగిస్తూనే, ఎన్టీఆర్‌తో చేస్తున్న God Of War వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో తన శైలిని ఎంతవరకు విస్తరించగలడన్న ఆసక్తి సినీ వర్గాల్లో పెరుగుతోంది.

29, జులై 2026

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
జాతీయం

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు.

23, జులై 2026

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం
తెలంగాణ

మణికొండలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యాకల్టీ వేధింపులపై సూసైడ్ నోట్ కలకలం

హైదరాబాద్ మణికొండలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో బీటెక్ సెకండియర్ విద్యార్థిని శ్రేయ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో వాసవి ఇంజినీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీ నిరంతర వేధింపులు, అవమానాలు భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనడంతో విద్యార్థి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

21, జులై 2026

నల్లగొండలో డబుల్ డెత్ మిస్టరీ: ఎంబీబీఎస్ విద్యార్థిని, యువకుడు అనుమానాస్పద మృతి
తెలంగాణ

నల్లగొండలో డబుల్ డెత్ మిస్టరీ: ఎంబీబీఎస్ విద్యార్థిని, యువకుడు అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లా మునుకుంట్ల గ్రామంలో MBBS విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న, చరణ్ అనుమానాస్పద పరిస్థితుల్లో గంటల వ్యవధిలో మృతి చెందడంతో డబుల్ డెత్ మిస్టరీగా మారింది. లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, చరణ్ వేధింపుల వల్లే ఆమె మృతి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించగా, చరణ్ తన తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు రాసిన విషయం కేసును మరింత సంక్లిష్టం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

18, జులై 2026

బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’… రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్
సినిమా

బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’… రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్

మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా అంటోనీ ఫుక్కుత్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్l’ ప్రపంచ బాక్సాఫీస్‌లో 1 బిలియన్ డాలర్లను దాటి, సుమారు రూ. 9,500 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. నార్త్ అమెరికా , అంతర్జాతీయ మార్కెట్లలో భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, 'బొహేమియాన్ ర్హపిసోడే’, ‘ఉప్పెంహెయిమేర్ ’ రికార్డులను అధిగమించి, జాఫర్ జాక్సన్ నటనకు విశేష ప్రశంసలు అందుకుంది.

15, జులై 2026

అమ్మకు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువతి
నేరాలు

అమ్మకు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువతి

బెంగళూరులోని సుంకదకట్టెలో చిక్కమగళూరు యువతి శ్వేత (25) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె రాసిన లేఖలో తన బలవన్మరణానికి భర్త, అతని సోదరి కారణమని, వారి ప్రవర్తన, ఒత్తిడుల వల్ల తనకు ఇష్టమైన విధంగా జీవించే అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. భర్త, అతని సోదరిని అదుపులోకి తీసుకుని, లేఖ, ఫోన్‌ రికార్డులు, వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

14, జులై 2026

సీఈసీకి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ .. S.I.R గడువు పొడిగింపు కోరుతూ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్

సీఈసీకి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ .. S.I.R గడువు పొడిగింపు కోరుతూ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ రాష్ట్రంలో జరుగుతున్న S.I.R (Special Summary Revision) ప్రక్రియ గడువు పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ పంపారు. ఇప్పటివరకు S.I.R పనుల్లో 88 శాతం పూర్తయ్యిందని, మరణించిన ఓటర్ల తొలగింపు, చిరునామా మార్పులు, ఇతర సవరణలలో ఖచ్చితత్వం కోసం అదనపు సమయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

14, జులై 2026

కోవిడ్ బారిన పడిన సింగర్ జాన్ కుమార్ సాను
సినిమా

కోవిడ్ బారిన పడిన సింగర్ జాన్ కుమార్ సాను

కోవిడ్‌ బారినపడ్డ గాయకుడు జాన్ కుమార్ సాను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అక్కడి నుంచే హాస్యంతో కూడిన వీడియోను Instagramలో పోస్ట్ చేసి తన పరిస్థితిని అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమై శాంపిల్స్ సేకరణ, జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

13, జులై 2026

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు..
జాతీయం

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు..

జమ్మూ కశ్మీర్‌లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

3, జులై 2026

రేపు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణ

రేపు తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను జూన్ 25 మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నవీన్ నికోలస్ విడుదల చేయనున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల ఆధారంగా తదుపరి విద్యా ప్రణాళికలు రూపొందించుకోవాలని, సమాచారం కోసం కేవలం అధికారిక వనరులనే ఆశ్రయించాలని విద్యాశాఖ సూచించింది.

24, జూన్ 2026

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్
విద్య

పటిష్ఠ భద్రత మధ్య ముగిసిన నీట్-యూజీ రీ-టెస్ట్

'నీట్-యూజీ' రీ-ఎగ్జామ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. దేశంలోని 551 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలతో పాటు విదేశాల్లోని మరో 14 కేంద్రాలలో ఈ రీ-టెస్ట్ జరిగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

21, జూన్ 2026

నాన్న ప్రేమ – మాటల్లో కాదు, మౌనంలో దాగిన అనుబంధం
ఆదివారం మాగజైన్

నాన్న ప్రేమ – మాటల్లో కాదు, మౌనంలో దాగిన అనుబంధం

ఫాదర్స్ డే సందర్భంగా పారుపల్లి అజయ్ కుమార్ రాసిన ఈ కథలో, ముప్పై ఏళ్ల కొడుకు తన ఆరుపదుల తండ్రిని సముద్ర తీరానికి తీసుకెళ్లి, ఆయన జీవితాంతం మౌనంగా దాచుకున్న ప్రేమ, త్యాగాలు, బాధ్యతలను వెలికితీస్తాడు. చిన్ననాటి జ్ఞాపకాలు, ఆర్థిక కష్టాలు, నెరవేరని కలలు, కొడుకుపై అపారమైన మమకారం మధ్య, చివర్లో కొడుకు తాను తండ్రి కాబోతున్నానని చెప్పి, తండ్రి ప్రేమను కొత్త తరానికి కొనసాగించాలనే సంకల్పంతో ఆయనను కౌగిలించుకుంటాడు.

21, జూన్ 2026

పవన్ కళ్యాణ్ విజయంపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్‌
సినిమా

పవన్ కళ్యాణ్ విజయంపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్‌

పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా సాధించిన విజయంపై, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన భార్య అన్నా లెజినోవా ఎక్స్‌లో భావోద్వేగపూరిత నోట్ రాసింది. పవన్ రాజకీయ ప్రయాణంలో కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు, మానసిక ఒత్తిడి, ఇన్నేళ్ల గుండెకోత ఈ విజయంతో ఆనందంగా మారిందని, ఇది కేవలం రాజకీయ విజయం కాక మానవీయ గౌరవం పునరుద్ధరణగా భావిస్తున్నట్టు ఆమె పేర్కొంది.

12, జూన్ 2026

ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం : రిక్రూట్మెంట్ వాయిదా
జాతీయం

ఇన్ఫోసిస్ సంచలన నిర్ణయం : రిక్రూట్మెంట్ వాయిదా

ఇన్ఫోసిస్ సుమారు 20 వేలమంది అభ్యర్థుల ఆన్‌లైన్ పరీక్షలు, ఇన్-పర్సన్ ఇంటర్వ్యూలను అక్రమాలు, నకిలీ పరీక్షల ప్రయత్నాల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసింది. రిక్రూట్మెంట్‌లో పారదర్శకత కోసం భద్రతా వ్యవస్థలను బలోపేతం చేస్తూ కొత్త నియమాలు అమలు చేయాలని నిర్ణయించి, పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా తెలిపింది.

9, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

కర్నూలులో వీఆర్వో ఆత్మహత్య.. జిల్లాలో కలకలం!
జిల్లా వార్తలు

కర్నూలులో వీఆర్వో ఆత్మహత్య.. జిల్లాలో కలకలం!

కర్నూలు వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లాలో కలకలం రేగింది. ఆయన రాసినట్లు చెప్పబడుతున్న సూసైడ్ నోట్‌లో కొందరు రెవెన్యూ అధికారుల ఒత్తిడే కారణమై ఉన్నట్టు సమాచారం. మృతదేహంతో కలెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబసభ్యులు, ఉద్యోగులు ఆందోళనకు దిగగా, సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters