బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రైల్వే

57 articles

నంద్యాల జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు NCORD సమావేశం
జిల్లా వార్తలు

నంద్యాల జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు NCORD సమావేశం

నంద్యాల జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు కలెక్టరేట్‌లో NCORD కమిటీ సమావేశం నిర్వహించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. విద్యాసంస్థల్లో EAGLE Clubs ఏర్పాటు, 2026–2029 కార్యాచరణ ప్రణాళిక అమలు, డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞలు, COTPA చట్టం కఠిన అమలు, అనుమానితులపై పరీక్షలు, కౌన్సెలింగ్, డీ-అడిక్షన్, పునరావాసం, కీలక ప్రాంతాల్లో నిఘా పెంపు వంటి చర్యలను చేపట్టాలని సూచించారు.

1, సెప్టెం 2026

కమలాపురం ఆర్‌ఓబీ పనులపై వివాదం
జిల్లా వార్తలు

కమలాపురం ఆర్‌ఓబీ పనులపై వివాదం

కమలాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నష్టపరిహారం లేకుండా ప్రారంభించడంపై సుమారు 130 కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్లు, స్థలాలు, దుకాణాలు తొలగిస్తుండగా ముందస్తు సమాచారం, పునరావాసం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడాన్ని వారు తీవ్రంగా విమర్శిస్తూ, ముందుగా న్యాయమైన నష్టపరిహారం చెల్లించి, స్పష్టమైన నిర్ణయం ప్రకటించిన తర్వాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

27, ఆగ 2026

156 ఏళ్ల ప్రయాణం.. రేణిగుంట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి గాధ
జిల్లా వార్తలు

156 ఏళ్ల ప్రయాణం.. రేణిగుంట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి గాధ

1860లో చిన్న రేకుల షెడ్డుగా ప్రారంభమైన రేణిగుంట రైల్వే స్టేషన్‌ 156 ఏళ్లలో దక్షిణ భారతదేశంలో ప్రముఖ జంక్షన్‌గా ఎదిగి, ఉత్తర–దక్షిణ రైలుమార్గాలను అనుసంధానించే కీలక కేంద్రంగా మారింది. సరకు, పాలు, యూరియా, రేషన్‌ బియ్యం రవాణాతో పాటు CRS ద్వారా రైలు పెట్టెల మరమ్మతు కేంద్రంగా కూడా నిలిచిన ఈ జంక్షన్‌ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ప్రధాన బలంగా మారింది.

26, ఆగ 2026

తాడిపత్రి వద్ద భారీగా గోవా మద్యం స్వాధీనం
జిల్లా వార్తలు

తాడిపత్రి వద్ద భారీగా గోవా మద్యం స్వాధీనం

తాడిపత్రి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ సమీపంలో తనిఖీల్లో అధికారులు లారీని ఆపి, ప్రత్యేకంగా తయారు చేసిన గుప్త ఖానాల్లో దాచిన దాదాపు 400 ఫుల్ బాటిళ్ల గోవా మద్యం స్వాధీనం చేశారు. రెండు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు ఉపయోగించిన ఈ లారీ ద్వారా గోవా నుంచి తాడిపత్రికి అక్రమ రవాణా చేసినట్లు అనుమానంతో, వాహన యజమాని, డ్రైవర్ వివరాలు సేకరిస్తూ పోలీసులు, ఎక్సైజ్ శాఖ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

19, ఆగ 2026

గుర్తుతెలియని వ్యక్తికి ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్ అంత్యక్రియలు
జిల్లా వార్తలు

గుర్తుతెలియని వ్యక్తికి ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్ అంత్యక్రియలు

ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ లో అనారోగ్యంతో మరణించిన, బంధువులు లేని గుర్తు తెలియని వ్యక్తికి ప్రొద్దుటూరు వర్నమెంట్ హాస్పిటల్ నుంచి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు లేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు చేయడం, నిరుపేదలు, వృద్ధులకు సేవలు అందించడం ఫౌండేషన్ లక్ష్యమని సభ్యులు పేర్కొంటూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

16, ఆగ 2026

రైల్వేలో 4098 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మంచి అవకాశం
ఉద్యోగాలు

రైల్వేలో 4098 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మంచి అవకాశం

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 4098 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ , కెమికల్ అండ్ మేతల్లూరుజికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న 18–33 ఏళ్ల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు; అర్హతలు, ఎంపిక విధానం, పరీక్షా వివరాల కోసం www.rrbapply.gov.inను సందర్శించాలని సూచించారు.

14, ఆగ 2026

అనంతపురం: జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి రైల్వే గేటు తాత్కాలిక మూసివేత
జిల్లా వార్తలు

అనంతపురం: జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి రైల్వే గేటు తాత్కాలిక మూసివేత

అనంతపురం పరిధిలోని జంగాలపల్లి–ప్రసన్నాయిపల్లి మధ్య ఉన్న లెవెల్‌ క్రాసింగ్‌ గేటు–125ను రైల్వే నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 13 నుంచి 15 వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ సమయంలో వాహనాల రాకపోకలు నిలిచిపోగా, రైళ్ల ట్రాఫిక్‌ సాధారణంగా కొనసాగనుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని, గేటు 16వ తేదీ నుంచి మళ్లీ తెరవనున్నట్లు అధికారులు తెలిపారు.

12, ఆగ 2026

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నం.. అప్రమత్తంగా స్పందించిన పోలీసులు
జిల్లా వార్తలు

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నం.. అప్రమత్తంగా స్పందించిన పోలీసులు

సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రోనిపల్లి గ్రామానికి చెందిన గణేశ్ కుటుంబ సమస్యలతో తీవ్ర నిరాశకు గురై రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నం చేయగా, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి పోలీసులు అప్రమత్తంగా స్పందించి అతని ప్రాణాలను కాపాడారు. గణేశ్‌ను స్టేషన్‌కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు, క్షణికావేశంలో ఆత్మహత్యయత్నాలు చేయకుండా చట్టపరమైన మార్గాలు, సలహా కేంద్రాలు, పెద్దల మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

12, ఆగ 2026

కమలాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల పునరుద్ధరణకు వినతిపత్రం
జిల్లా వార్తలు

కమలాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల పునరుద్ధరణకు వినతిపత్రం

కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్‌లో కోవిడ్‌కు ముందు ఆగిన అన్ని రైళ్ల నిలుపుదల పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, కమలాపురం రైలు నిలుపుదల సాధన కమిటీ సభ్యులు కలిసి గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం చంద్ర గుప్తాకు వినతిపత్రం సమర్పించారు. కమలాపురం ప్రయాణికుల ఇబ్బందులను పరిశీలించి రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్‌ఎం హామీ ఇవ్వడంతో స్థానిక ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి.

8, ఆగ 2026

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్

కోవిడ్ సమయంలో నిలిపివేసిన గుర్తింపు పొందిన జర్నలిస్టుల రైల్వే ప్రయాణ రాయితీని తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 1950ల నుంచి అమల్లో ఉన్న ఈ సౌకర్యం జర్నలిస్టుల వృత్తి నిర్వహణ, ఆర్థిక సంక్షేమానికి కీలకమని, రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని ఆయన కోరారు.

6, ఆగ 2026

కడప రిమ్స్ సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం
జిల్లా వార్తలు

కడప రిమ్స్ సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం

కడప పట్టణంలోని RIMS ఆస్పత్రి సమీప రైల్వే పట్టాల వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు మృతుడిని గిద్దలూరు ప్రాంతానికి చెందిన నేరెళ్ల చిన్నరామయ్యగా గుర్తించి, రెండు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదమా, ఆత్మహత్యా, లేక ఇతర కారణాల వల్ల మరణించాడా అన్నది పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు ద్వారా వెల్లడికానుంది.

3, ఆగ 2026

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌
రాజకీయాలు

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

1, ఆగ 2026

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

1, ఆగ 2026

పుత్తూరు రైలులో రూ.1.5 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం
జిల్లా వార్తలు

పుత్తూరు రైలులో రూ.1.5 లక్షల నిషేధిత పొగాకు స్వాధీనం

తిరుపతి జిల్లా పుత్తూరు ఆర్‌పీఎఫ్ ప్రత్యేక తనిఖీల్లో నగరి–తిరుత్తణి రైలు నెం.16058లో అక్రమంగా తరలిస్తున్న 63.5 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను (499 ప్యాకెట్లు) స్వాధీనం చేసి, ఒడిశాకు చెందిన చిత్తరంజన్ మహాపాత్ర, తమిళనాడుకు చెందిన శరవణన్‌ను అదుపులోకి తీసుకుంది. ఆహార భద్రత శాఖ ఈ ఉత్పత్తుల విలువను రూ.1.5 లక్షలుగా అంచనా వేసి, నిబంధనల ఉల్లంఘనపై రూ.25 వేల జరిమానా విధించి, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగిస్తోంది.

30, జులై 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌
జిల్లా వార్తలు

తిరుమలలో హనుమంతుడి విగ్రహం చోరీ.. 14 గంటల్లోనే నిందితుడి అరెస్ట్‌

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని అక్కడే యథాతథంగా తితిదే ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

23, జులై 2026

కదిరి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడిపై దాడి
జిల్లా వార్తలు

కదిరి రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడిపై దాడి

కదిరి టౌన్‌కు చెందిన కడప పటాన్ ఇంతియాజ్‌పై ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోని దేవళం ఉట్టి వద్ద చోటుచేసుకుంది.పోలీసుల సమాచారం ప్రకారం, ఇంతియాజ్ (29), తండ్రి కడప రహంతుల్లా, స్థానిక ఎంఆర్వో కార్యాలయం సమీపంలో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు

22, జులై 2026

రైలులో మిడిల్ బెర్త్ వినియోగానికి  రైల్వేశాఖ  స్పష్టమైన నిబంధనలు
జాతీయం

రైలులో మిడిల్ బెర్త్ వినియోగానికి రైల్వేశాఖ స్పష్టమైన నిబంధనలు

ఇండియన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి నిద్ర కోసం ఉపయోగించాలి, మిగతా సమయంలో మడిచి ఉంచాలి. పగటిపూట కింది బెర్త్‌లో కూర్చునే ప్రయాణికుడి హక్కుకే ప్రాధాన్యం ఉండాలని రైల్వే స్పష్టం చేస్తోంది. సమస్యలు వస్తే TTE లేదా హెల్ప్‌లైన్ 139ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

21, జులై 2026

దివ్యాంగులకు UDID కార్డు కీలకం.. రైల్వే టిక్కెట్లపై 75 శాతం వరకు రాయితీ
జాతీయం

దివ్యాంగులకు UDID కార్డు కీలకం.. రైల్వే టిక్కెట్లపై 75 శాతం వరకు రాయితీ

దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న UDID కార్డు ద్వారా Indian Railways టిక్కెట్లపై గరిష్టంగా 75 శాతం వరకు రాయితీ లభిస్తుంది. వైకల్యం రకం, శాతం, ప్రయాణ తరగతి ఆధారంగా రాయితీ నిర్ణయించబడుతుంది. UDID కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పొందిన తర్వాత రైల్వే రాయితీలతో పాటు స్కాలర్‌షిప్‌లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

19, జులై 2026

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు ఉదృతం
అంతర్జాతీయం

హోర్ముజ్‌పై పోరు.. అమెరికా-ఇరాన్ దాడులు ఉదృతం

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

18, జులై 2026

రైల్వేతో దేశ సర్వతోముఖాభివృద్ధి :  మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌
రాజకీయాలు

రైల్వేతో దేశ సర్వతోముఖాభివృద్ధి : మంగళగిరి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌

దేశ సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు ఎంతో కీలకమని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం (ఏబీఎస్‌ఎస్‌) కింద సరికొత్త హంగులతో మంగళగిరి రైల్వేస్టేషన్‌ను పునర్‌వ్యవస్థీకరించారు.

17, జులై 2026

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
జాతీయం

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది.

17, జులై 2026

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం
జాతీయం

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో నేడు జింద్–సోనిపత్ మధ్య నడిచే దేశ తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 10 కోచ్‌లతో నడిచే ఈ పర్యావరణహిత రైలు ద్వారా డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించి, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

17, జులై 2026

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..
నేరాలు

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

17, జులై 2026

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి
అంతర్జాతీయం

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. ఐదుగురు పౌరుల మృతి

ఇరాన్‌పై అమెరికా ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే లక్ష్యంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ముందుకు సాగుతోంది. గురువారం సాయంత్రం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని రెండు బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు నిర్వహించింది.

17, జులై 2026

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జాతీయం

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ‘Amrit Bharat Station Scheme’ కింద పునరాభివృద్ధి చేసిన 75 హైటెక్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని Hyderabad Hi-Tech City, మంగళగిరి, Vijayawada శివారులోని Rayanapadu స్టేషన్లు కూడా ఉండగా, లిఫ్టులు, Escalators, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్లు, Digital Display Boards వంటి సౌకర్యాలతో విమానాశ్రయ స్థాయి వసతులు కల్పించారు.

15, జులై 2026

మరీ చీపుగా.. రైళ్లలో దుప్పట్లు చోరీ!
జాతీయం

మరీ చీపుగా.. రైళ్లలో దుప్పట్లు చోరీ!

ఎవరైనా రైలు ప్రయాణం చేస్తున్నారంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని జర్నీ చేస్తుంటారు. ఏసీ కోచ్‌ల్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెడ్‌షీట్లు, దుప్పట్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా ప్రయాణ సమయంలో ఉపయోగించుకుని.. అక్కడే వదిలేసి వెళ్లిపోతుంటారు.

14, జులై 2026

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు
జిల్లా వార్తలు

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు

ముంబై డివిజన్‌లోని కర్జాత్–లోనావ్లా సెక్షన్‌లో కొండచరియలు రైల్వే పట్టాలపై విరిగిపడటంతో రైలు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో ముంబై–చెన్నై (22157), చెన్నై–ముంబై (22158) రైళ్లు జూలై 17 వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని లేదా రద్దు చేసుకుని రిఫండ్ పొందాలని సూచిస్తూ, ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి భద్రతా తనిఖీలు ముగిసిన తర్వాతే సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

13, జులై 2026

అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్‌ – 25 బైకులు స్వాధీనం
జిల్లా వార్తలు

అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్‌ – 25 బైకులు స్వాధీనం

అనంతపురం టూ టౌన్ పోలీసులు భారీ బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, సుమారు రూ.19 లక్షల విలువైన 25 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బండారు మురళీకృష్ణ, పొన్నూరు షేక్ ఆలీ అక్బర్ అనే ఇద్దరు నిందితులు అనంతపురం జిల్లా సహా తెలంగాణలో కూడా బైకులు దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఈ అరెస్ట్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

13, జులై 2026

హైదరాబాద్ కు  మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు :  ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
తెలంగాణ

హైదరాబాద్ కు మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు : ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

హైదరాబాదీలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలో కీలక హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

12, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters