బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాజ్యసభ

31 articles

ఖర్గే సభా ప్రాంగణం ‘శుద్ధి’పై ఇర్ఫాన్ ఆగ్రహం: బహిరంగ కుల వివక్షకు కాంగ్రెస్ ఖండన
జిల్లా వార్తలు

ఖర్గే సభా ప్రాంగణం ‘శుద్ధి’పై ఇర్ఫాన్ ఆగ్రహం: బహిరంగ కుల వివక్షకు కాంగ్రెస్ ఖండన

ఉత్తరాఖండ్ హల్ద్వానీ రాంలీలా మైదానంలో మల్లికార్జున ఖర్గే సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ధి చేయడం బహిరంగ కుల వివక్ష, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకుడు ఇర్ఫాన్ బాషా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అన్యాయమని, కేసును వెంటనే ఉపసంహరించి కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

1, సెప్టెం 2026

శ్రీవారి సుప్రభాత సేవలో కర్ణాటక రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్
జిల్లా వార్తలు

శ్రీవారి సుప్రభాత సేవలో కర్ణాటక రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్

తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో సోమవారం వేకువజామున కర్ణాటక రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తుల రద్దీ మధ్య ప్రముఖుల దర్శనాలకు టీటీడీ ప్రత్యేక సమయాలు కేటాయిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

31, ఆగ 2026

సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నలు.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆందోళన
జిల్లా వార్తలు

సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రశ్నలు.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ఆందోళన

కాంగ్రెస్ నేత నర్రెడ్డి తులసి రెడ్డి సూపర్ సిక్స్ హామీల్లోని నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ల నుంచి సామాజిక పెన్షన్ అమలు కాలేదని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌లలో కలిపి 8,500 కోట్ల బకాయిలు పేరుకుపోయి విద్యార్థులు, కళాశాలలు ఇబ్బందులు పడుతున్నందున సెప్టెంబర్ 1 నుంచి హామీల అమలు, బకాయిల తక్షణ చెల్లింపును డిమాండ్ చేశారు.

30, ఆగ 2026

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..
జాతీయం

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఘన విజయాన్ని అందుకున్నారు. బీహార్‌లోని బంకీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని అందుకున్నారు.

3, ఆగ 2026

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జాతీయం

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘వందేమాతరం’ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971లో సవరణలు చేసింది.

30, జులై 2026

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే
జాతీయం

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే

నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవాయువు కూడా ప్రయోగించారని తెలిపారు.

30, జులై 2026

రాజ్యసభలో మాటల మంటలు..   నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం
జాతీయం

రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

29, జులై 2026

లోకమాన్య తిలక్ సేవలు మరువలేనివి: టీజీ వెంకటేష్
జిల్లా వార్తలు

లోకమాన్య తిలక్ సేవలు మరువలేనివి: టీజీ వెంకటేష్

కర్నూలులో వినాయక ఘాట్ వద్ద బాల గంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన టీజీ వెంకటేష్, స్వాతంత్ర్య ఉద్యమంలో తిలక్ సేవలు మరువలేనివని పేర్కొన్నారు. వినాయక మండపాల ద్వారా ప్రజల్లో భక్తి, దేశభక్తి, స్వాతంత్ర్య తపన రగిలించడంలో తిలక్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసి, హిందువుల ఆచార వ్యవహారాల్లో అన్యమతస్తుల జోక్యాన్ని సమయం వచ్చినప్పుడు అరికట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

24, జులై 2026

సభల్లో తీవ్ర గందరగోళం..  పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా!
జాతీయం

సభల్లో తీవ్ర గందరగోళం.. పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా!

సభ్యుల నినాదాలు, ఆందోళనల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నాల్గవ రోజు కూడా తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమయ్యాయి. నీట్‌ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం, అన్ని రాజకీయ పక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూ వెల్లడించారు.

23, జులై 2026

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
జాతీయం

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

20, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు
తమిళనాడు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు? స్పష్టతలేని కేంద్రం, దక్షిణాదిపై ఆందోళనలు

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వైఖరి స్పష్టంగా లేకపోవడంతో, ఆ పార్టీ మద్దతు ఇస్తుందా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రతిపాదన రాలేదని డీఎంకే చెబుతూనే, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర సమానంగా పెంచితే సానుకూలంగా పరిశీలించవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.

19, జులై 2026

హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న పి.టి. ఉష
తెలంగాణ

హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న పి.టి. ఉష

భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి. ఉష వివిధ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ చేరుకోగా, శంషాబాద్‌ విమానాశ్రయంలో శాట్స్‌ అధికారులు, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఆమెతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యంగ్‌ ఇండియా ఫిజికల్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ, పారా అథ్లెటిక్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌ ప్రకటించడం, స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌, ఆధునికీకరించిన తెలంగాణ ఒలింపిక్‌ భవన్‌ ప్రారంభాలు నిర్వహించనున్నారు.

9, జులై 2026

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌లకు మద్దతు ఇస్తున్నదెవరు? : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
రాజకీయాలు

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌లకు మద్దతు ఇస్తున్నదెవరు? : మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

జోసెఫ్‌ రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌ల వ్యాఖ్యలపై మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎక్స్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. వీరికి మద్దతు ఇస్తున్న వారి నేపథ్యం, కుటుంబ మూలాలపై ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తూ, హిందుత్వంపై దాడులు చేసే వారిని చట్టం కఠినంగా శిక్షించాలంటూ యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరిశిక్ష విధించినా తప్పులేదని అభిప్రాయపడ్డారు.

8, జులై 2026

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?
రాజకీయాలు

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమై, మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఈ సమావేశాలు నాలుగు వారాల పాటు 20 విడతలుగా జరుగుతాయి.

1, జులై 2026

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ముర్ము ఆమోదం!
జాతీయం

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ముర్ము ఆమోదం!

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

23, జూన్ 2026

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలి :మీనాక్షి నటరాజన్‌
జాతీయం

బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలి :మీనాక్షి నటరాజన్‌

బీజేపీ కుట్రల్ని ప్రజలకు తెలియజెప్పేందుకే తన పోరాటమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ అన్నారు. తన రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణలో కాంగ్రెస్‌ నేతల పాత్ర లేదని, కావాలనే బీజేపీ అబద్ధాలు సృష్టించిందని ఆమె ఆరోపించారు.

21, జూన్ 2026

మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!
నేరాలు

మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!

దేశ రాజధాని ఢిల్లీలో  ఒక భారీ సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ ఎంపీ నరేష్ కుమార్ గుజ్రాల్ సైబర్ నేరగాళ్ల చేతిలో ఏకంగా రూ. 7.80 కోట్ల మేరకు మోసపోయారు.

18, జూన్ 2026

మేము జోక్యం చేసుకోలేం..  సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ
రాజకీయాలు

మేము జోక్యం చేసుకోలేం.. సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌ అగ్రనేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో తన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడంపై ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో మధ్యప్రదేశ్‌ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు BJP అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

12, జూన్ 2026

రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
రాజకీయాలు

రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వీరికి వ్యతిరేకంగా ఎవరూ బరిలో లేకపోవడంతో, ఓటింగ్ అవసరం లేకుండానే ఎన్నికల కమిషన్ అధికారికంగా విజేతలుగా ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ఈ నలుగురు సభ్యులు త్వరలో రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

11, జూన్ 2026

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా
జాతీయం

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా

టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామాలతో మమతా బెనర్జీ నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే 19 మంది లోకసభ ఎంపీలు, సుమారు 64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తగా, టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సోనియాగాంధీ ప్రతిపాదించగా, దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని మమతా కోరినట్టు సమాచారం.

11, జూన్ 2026

మీనాక్షి నాటరాజన్‌కు కి దక్కని ఊరట!
రాజకీయాలు

మీనాక్షి నాటరాజన్‌కు కి దక్కని ఊరట!

రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

11, జూన్ 2026

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా
జాతీయం

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా

టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేయడం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ వారంలో రాజీనామా చేసిన రెండో రాజ్యసభ సభ్యురాలిగా ఆమె నిలవగా, ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీ అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతున్న సంకేతంగా ఈ పరిణామాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

ఎన్టీఆర్ కు టిడిపి రాజ్యసభ అభ్యర్థుల నివాళులు
రాజకీయాలు

ఎన్టీఆర్ కు టిడిపి రాజ్యసభ అభ్యర్థుల నివాళులు

రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ మంగళవారం టిడిపి జాతీయ కార్యాలయంలో నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులర్పించి, నామినేషన్ దాఖలు కోసం బయలుదేరారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. రాజ్యసభలో పార్టీ ప్రాతినిధ్యం బలపడే దిశగా ఈ ఎంపికలను కీలకంగా చూస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

8, జూన్ 2026

అధిష్ఠానం తీరు బాధాకరం: రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి
రాజకీయాలు

అధిష్ఠానం తీరు బాధాకరం: రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి

కడప జిల్లాలో క్లిష్ట పరిస్థితుల్లోనూ 13 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం శ్రమించిన తనకు పార్టీ అధిష్ఠానం ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వ హామీ నిలబెట్టుకోకపోవడం తనను తీవ్రంగా బాధిస్తోందని టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నిస్వార్థంగా పనిచేసిన నేతలు, కార్యకర్తలను సమయానికి గుర్తించకపోవడం బాధాకరమని పేర్కొంటూనే, కార్యకర్తలు, ప్రజలు, ప్రాంత అభివృద్ధి కోసం తన కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

7, జూన్ 2026

భాష్యం రామకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్

భాష్యం రామకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన భాష్యం రామకృష్ణను గుంటూరులో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సామాజిక సేవ రంగాల్లో ఆయన చేసిన సేవలకే రాజ్యసభ సభ్యత్వం లభించిందని ప్రవీణ్ అభిప్రాయపడి, రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రామకృష్ణ కీలకంగా పనిచేస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.

7, జూన్ 2026

కష్టకాలంలో అండగా ఉన్నవారికి టీడీపీ గుర్తింపు – రాజ్యసభ అభ్యర్థి చింతకాయల విజయ్
ఆంధ్రప్రదేశ్

కష్టకాలంలో అండగా ఉన్నవారికి టీడీపీ గుర్తింపు – రాజ్యసభ అభ్యర్థి చింతకాయల విజయ్

రాజ్యసభకు టీడీపీ అభ్యర్థిగా ఎంపికైన చింతకాయల విజయ్, పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన వారికి గౌరవం, గుర్తింపు కల్పిస్తున్నందుకు నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ నిబద్ధత గల నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అవకాశాన్ని పెద్ద బాధ్యతగా తీసుకుని, రాజ్యసభ వేదికగా పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పనిచేయాలని ఆయన సంకల్పించినట్టు సమాచారం.

7, జూన్ 2026

'చింతకాయల'కు లక్కీఛాన్స్!
రాజకీయాలు

'చింతకాయల'కు లక్కీఛాన్స్!

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు కూటమి నుంచి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇందులో ఒకటి జనసేనకు కేటాయించగా మిగిలిన స్థానాలకు తెలుగు దేశం అభ్యర్థులను ప్రకటించింది. సాన సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లను ఎంపిక చేసింది. దీంతో చింతకాయల కు లక్కీఛాన్స్ అని చెప్పవచ్చు. రాజ్యసభ అభ్యర్థిత్వం ఆశించిన వర్ల రామయ్య, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి లకు నిరాశే మిగిలింది.

7, జూన్ 2026

జనసేన రాజ్యసభగా అభ్యర్థి లింగమనేని నామినేషన్
ఆంధ్రప్రదేశ్

జనసేన రాజ్యసభగా అభ్యర్థి లింగమనేని నామినేషన్

జనసేన తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ అమరావతిలో నామినేషన్ దాఖలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ లకు చెందిన 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ఆయన నామినేషన్‌ను ప్రతిపాదించి మద్దతు తెలిపారు.

6, జూన్ 2026

రాజ్యసభ బరిలో టీడీపీ లెక్కలు: సానా, భాష్యం దాదాపు ఖాయం.. మూడో స్థానంపై ఉత్కంఠ
రాజకీయాలు

రాజ్యసభ బరిలో టీడీపీ లెక్కలు: సానా, భాష్యం దాదాపు ఖాయం.. మూడో స్థానంపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జోరుగా సాగుతోంది. సానా సతీశ్‌, భాష్యం రామకృష్ణ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ వర్గానికి కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ ఉండగా, చింతకాయల విజయ్‌, వర్ల రామయ్యల మధ్య ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters