బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#విదేశీ సంబంధాలు

28 articles

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.

15, జులై 2026

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..
అంతర్జాతీయం

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..

బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. 63 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు.

13, జులై 2026

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి
అంతర్జాతీయం

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

స్నేహం.. విశ్వాసం.. విలువలే..  భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: ప్రధాని మోదీ
అంతర్జాతీయం

స్నేహం.. విశ్వాసం.. విలువలే.. భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: ప్రధాని మోదీ

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

11, జులై 2026

బహమాస్‌లో స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం :  ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం
అంతర్జాతీయం

బహమాస్‌లో స్వాతంత్ర్య వేడుకల వేళ విషాదం : ఘోర విమాన ప్రమాదం.. 10 మంది దుర్మరణం

బహమాస్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని నసావుకు పశ్చిమాన ఉన్న నార్త్ ఆండ్రోస్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

11, జులై 2026

'గగన్‌యాన్' కు ఆస్ట్రేలియా సహకారం
అంతర్జాతీయం

'గగన్‌యాన్' కు ఆస్ట్రేలియా సహకారం

భారతదేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్'కు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ దీవులలో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.

9, జులై 2026

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే!  ..రంకెలేస్తున్న పాక్
అంతర్జాతీయం

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే! ..రంకెలేస్తున్న పాక్

సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని NSC, సైన్యం హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఒప్పందం నిలిపివేత, సింధు బేసిన్‌లో భారత్ వేగంగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుండటం, వ్యవసాయం పూర్తిగా సింధు నదిపై ఆధారపడిన పాకిస్తాన్‌లో భయాందోళనలను మరింత పెంచుతోంది.

7, జులై 2026

ఇండోనేసియాకు భారత ‘బ్రహ్మాస్త్రం’ బ్రహ్మోస్‌.. మోదీ పర్యటనలో కీలక రక్షణ ఒప్పందం
అంతర్జాతీయం

ఇండోనేసియాకు భారత ‘బ్రహ్మాస్త్రం’ బ్రహ్మోస్‌.. మోదీ పర్యటనలో కీలక రక్షణ ఒప్పందం

భారత్‌ రూపొందించిన బ్రహ్మోస్‌, అస్త్ర క్షిపణుల కొనుగోలుకు ఇండోనేసియా అంగీకరించగా, జకార్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో సమావేశంలో కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. క్రిటికల్‌ మినరల్స్‌, సముద్ర భద్రత, సబాంగ్‌ పోర్ట్‌ అభివృద్ధి, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల తయారీ వంటి రంగాల్లో సహకారానికి ఒప్పందాలు కుదిరి, ద్వైపాక్షిక సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశించాయి.

7, జులై 2026

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు

హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది.

7, జులై 2026

ఐదు దేశాల హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ముర్ము భేటీ
అంతర్జాతీయం

ఐదు దేశాల హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ముర్ము భేటీ

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహామాస్‌తో పాటు మొజాంబిక్, నికరాగ్వా, సురినామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా దేశాల కొత్త హైకమిషనర్‌లు, రాయబారుల దౌత్య పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా భారత్‌–బహామాస్ మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, విద్య, సామర్థ్య పెంపు రంగాల్లో సహకారం విస్తరణతో పాటు కరేబియన్ దేశాలతో దౌత్య బంధం బలోపేతంపై దృష్టి సారించినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.

6, జులై 2026

యుద్ధవిమానాలతో ప్రధాని మోదీకి స్వాగతం :  ఎస్కార్ట్‌లా  ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు
అంతర్జాతీయం

యుద్ధవిమానాలతో ప్రధాని మోదీకి స్వాగతం : ఎస్కార్ట్‌లా ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. జకార్తాలో అడుగుపెట్టిన ప్రధానికి ఆ దేశం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది.

6, జులై 2026

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
అంతర్జాతీయం

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది.

6, జులై 2026

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు..
అంతర్జాతీయం

సీషెల్స్ స్వాతంత్ర్య వేడుకల్లో భారత సైనిక దళాల కవాతు..

భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

29, జూన్ 2026

అమెరికాతో చర్చలకు సిద్ధమే : రష్యా అధ్యక్షుడు పుతిన్
అంతర్జాతీయం

అమెరికాతో చర్చలకు సిద్ధమే : రష్యా అధ్యక్షుడు పుతిన్

ఉక్రెయిన్‌తో ఘర్షణలను ముగించేలా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.

29, జూన్ 2026

భారతీయ కంపెనీ, సీఈఓపై అమెరికా ఆంక్షలు
అంతర్జాతీయం

భారతీయ కంపెనీ, సీఈఓపై అమెరికా ఆంక్షలు

ఒక భారతీయ కంపెనీ సహా పలు సంస్థలు, ఎనిమిది మంది వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. సుడాన్‌లో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది.

27, జూన్ 2026

సొమ్మును నేరుగా ఇవ్వం..  ఇరాన్‌లో ఆహార కొరత తీరుస్తాం ..: ట్రంప్‌
అంతర్జాతీయం

సొమ్మును నేరుగా ఇవ్వం.. ఇరాన్‌లో ఆహార కొరత తీరుస్తాం ..: ట్రంప్‌

ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం విదేశాల్లోని ఆ దేశ ఆస్తులను విడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (US President Trump) వెల్లడించారు.

26, జూన్ 2026

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి
అంతర్జాతీయం

భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని సనే తకైచి

జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ పర్యటనకు వస్తున్నారు. జూలై 1-3 తేదీల్లో భారతదేశంలో తొలి పర్యటనకు రానున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన అస్సాం పర్యటనను రద్దు చేసినట్లు తెలుస్తోంది.

24, జూన్ 2026

స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు
అంతర్జాతీయం

స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఇవాళ స్విట్జర్లాండ్‌లో మొదటి విడత చర్చలు ప్రారంభమయ్యాయి.

21, జూన్ 2026

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ..   ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
అంతర్జాతీయం

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు.

18, జూన్ 2026

అమెరికా–ఇరాన్ ఒప్పందం .. తగ్గే అవాకాశం ఉన్న చమురు, ఎల్ఎన్జీ ధరలు
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ ఒప్పందం .. తగ్గే అవాకాశం ఉన్న చమురు, ఎల్ఎన్జీ ధరలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలతో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ ధరలు తగ్గుముఖం పట్టి, బ్రెంట్ క్రూడ్ మూడు నెలల కనిష్టానికి చేరింది. ఇరాన్‌పై ఆంక్షలు సడలితే సరఫరాలు మెరుగై భారత ఇంధన దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణం తగ్గే అవకాశమున్నప్పటికీ, గ్లోబల్ ఇన్వెంటరీలు తక్కువగా ఉండటంతో ధరలు త్వరగా పాత కనిష్ట స్థాయికి చేరడం కష్టమని ఎనలిస్టులు భావిస్తున్నారు.

17, జూన్ 2026

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
అంతర్జాతీయం

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణపై జీ7 వేదికగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా నేతల దృష్టిని ఆకర్షించారు.

17, జూన్ 2026

అమెరికా–ఇరాన్ అవగాహనకు మోదీ స్వాగతం : ఎక్స్‌ ఖాతాలో పోస్టు
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ అవగాహనకు మోదీ స్వాగతం : ఎక్స్‌ ఖాతాలో పోస్టు

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన కీలక అవగాహనను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై, వాణిజ్య మార్గాలపై, అనేక దేశాల్లో ప్రాణనష్టంపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొని, ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా సజావుగా సాగి భారత్ వంటి దేశాలకు ఊరట కలుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

15, జూన్ 2026

భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఫిన్లాండ్‌ ఆసక్తి
అంతర్జాతీయం

భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఫిన్లాండ్‌ ఆసక్తి

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు వస్తున్న వేళ ఫిన్లాండ్ వేదికగా భారత్‌కు కీలక మద్దతు లభించింది. రష్యా చమురు విషయమై ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలినా మరియా వాల్టోనెన్ స్పందిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో, భారత్‌కు అనూహ్య మద్దతు లభించినట్టు అయ్యింది.

13, జూన్ 2026

భారత్‌తో కొత్త అధ్యాయానికి నేపాల్ సిద్ధం
అంతర్జాతీయం

భారత్‌తో కొత్త అధ్యాయానికి నేపాల్ సిద్ధం

నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రకారం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు తమ దేశం సిద్ధంగా ఉంది, పాత విభేదాల భారమేమీ లేదని, మనస్ఫూర్తి సంభాషణతో సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. వాణిజ్యం, ఇంధన, జలవనరులు, డిజిటల్ కనెక్టివిటీ, పెట్టుబడులపై సహకారం పెంపుతో పాటు కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలపై తమ హక్కును నేపాల్ మరోసారి స్పష్టం చేసింది.

7, జూన్ 2026

భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 38%కు పెరుగుదల
అంతర్జాతీయం

భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 38%కు పెరుగుదల

వెస్ట్ ఏషియా సంక్షోభం మధ్య భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా విలువ పరంగా 2026 ఏప్రిల్‌లో 38%కు, పరిమాణ పరంగా 34%కు చేరి 11 నెలల గరిష్ఠాన్ని తాకింది. అయితే రష్యా ఇంతకుముందు ఇచ్చిన రాయితీ స్థానంలో ఇప్పుడు టన్నుకు 77.8 డాలర్ల ప్రీమియం వసూలు చేస్తుండగా, అమెరికా చమురు దిగుమతులపై భారత ఆధారపడటం విలువ, పరిమాణం రెండింటిలోనూ ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.

6, జూన్ 2026

శ్రీసిటీలో రైలు విడిభాగాల ప్లాంట్‌కు ఆహ్వానం: టాస్మాషుహోల్డింగ్‌తో లోకేష్ చర్చలు
అంతర్జాతీయం

శ్రీసిటీలో రైలు విడిభాగాల ప్లాంట్‌కు ఆహ్వానం: టాస్మాషుహోల్డింగ్‌తో లోకేష్ చర్చలు

రష్యా సంస్థ టాస్మాషుహోల్డింగ్ JSC ప్రతినిధులతో సెయింట్ పీటర్స్ బర్గ్‌లో సమావేశమైన మంత్రి నారా లోకేష్, తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్, లోకోమోటివ్‌లు, బోగీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ను రైలు రోలింగ్ స్టాక్, విడిభాగాల తయారీ, స్మార్ట్ సిగ్నలింగ్ సాంకేతికతల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ఆర్ అండ్ డి కేంద్రాల ద్వారా పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్రం అనుకూల విధానాలు అమలు చేస్తోందని ఆయన వివరించారు.

5, జూన్ 2026

రష్యా చమురుపై మినహాయింపులు త్వరలోనే రద్దు? అమెరికా నిర్ణయంపై ప్రపంచ మార్కెట్ల నిగ్రహం
అంతర్జాతీయం

రష్యా చమురుపై మినహాయింపులు త్వరలోనే రద్దు? అమెరికా నిర్ణయంపై ప్రపంచ మార్కెట్ల నిగ్రహం

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపులను త్వరలోనే ఉపసంహరించే దిశగా అమెరికా ఆలోచిస్తున్నట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెనెట్‌ కమిటీకి తెలిపారు. ప్రస్తుత మినహాయింపుల గడువు ఈ నెల 17తో ముగియనుండగా, వాటిని కొనసాగించాలా, ఆంక్షలను పునరుద్ధరించాలా అన్న అమెరికా నిర్ణయంపై అంతర్జాతీయ చమురు ధరలు, సరఫరా స్థిరత్వం ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

3, జూన్ 2026

విద్య, ఉద్యోగ, పర్యాటక ప్రయాణాలకు ఊరట: జర్మనీ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌ వీసా రద్దు
అంతర్జాతీయం

విద్య, ఉద్యోగ, పర్యాటక ప్రయాణాలకు ఊరట: జర్మనీ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌ వీసా రద్దు

జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ఇకపై ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్సిట్‌ వీసా అవసరం లేదని జర్మనీ దౌత్య కార్యాలయం ప్రకటించింది. బుధవారం నుంచే అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకుల ప్రయాణ ప్రణాళికలు సులభతరం కానుండగా, భారత్‌–జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం మరింత బలపడతాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters