బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నీట్

68 articles

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు :  బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జాతీయం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు : బిల్లుకు లోక్‌సభ ఆమోదం

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.

3, ఆగ 2026

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే
జాతీయం

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని స్పష్టం చేశారు.

3, ఆగ 2026

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు..  విద్యార్థిని ఆత్మహత్య
జిల్లా వార్తలు

నీట్‌ పరీక్షలో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య

మాల పుష్పావతి (18) నీట్‌ పరీక్షలో 347 మార్కులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌లో 965 మార్కులు సాధించిన ఆమెను చిన్ననాటి నుంచే వైద్యురాలిని చేయాలనే లక్ష్యంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, గ్రామంలో విషాదం నెలకొంది.

2, ఆగ 2026

రిజర్వేషన్ హటావో..  దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
జాతీయం

రిజర్వేషన్ హటావో.. దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!

దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడూ ఒక్కరోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపం దిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి. మరో ఘటనతో వేగం అందుకుంటాయి. చివరికి దేశమంతా మాట్లాడుకునే చర్చగా మారిపోతాయి.

1, ఆగ 2026

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు
జాతీయం

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నెలరోజుల పాటు విద్యార్థుల నిరసనలు కొనసాగగా, దేశం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ దీర్ఘకాలిక ఆందోళనల మధ్య తరచూ కలుసుకుంటూ వచ్చిన కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం, ప్రేమగా మారి చివరకు పెళ్లి బంధాలకు దారి తీసింది. ఈ జంటల కథలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.

31, జులై 2026

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే
జాతీయం

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తే.. అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారు? : ఖర్గే

నీట్ ప్రశ్న పత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై బాష్పవాయువు కూడా ప్రయోగించారని తెలిపారు.

30, జులై 2026

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయం

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

30, జులై 2026

నీట్ యూజీ కౌన్సెలింగ్ లో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
జాతీయం

నీట్ యూజీ కౌన్సెలింగ్ లో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఒక్కసారి భౌతిక హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

30, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

29, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే
జాతీయం

‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’ : CJP అభిజీత్ దీప్కే

నీట్ పరీక్షల వివాదం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపారు. జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు జరుపుకోగా, SJP ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇది ప్రజాస్వామ్యంలో కీలక పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్రం–SJP మూడో విడత చర్చలకు గంటల ముందే వచ్చిన ఈ పరిణామంతో ఆ చర్చల భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది.

25, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాల్సిందేనని రాహుల్ డిమాండ్

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నీట్‌ అవకతవకలతో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి, పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, జులై 2026

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి అండగా నిలవాలంటూ కేటీఆర్ పిలుపు
తెలంగాణ

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి అండగా నిలవాలంటూ కేటీఆర్ పిలుపు

నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు అందరూ పార్టీలకు అతీతంగా అండగా నిలవాలని Bharat Rashtra Samithi నాయకుడు K.T.Rama Rao పిలుపునిచ్చారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను అణచివేయడానికి పోలీసు దౌర్జన్యానికి దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, విద్య–ఉపాధి రంగాల్లో యువతపై జరుగుతున్న అన్యాయాలే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతున్నాయని ఆయన విమర్శించారు.

25, జులై 2026

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్
జాతీయం

యువతను అర్థం చేసుకోవాలి, ఆదేశాలు కాదు: మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నేటి యువతను ఆదేశాలతో కాదు, అర్థవంతమైన సంభాషణల ద్వారా అర్థం చేసుకోవాలని, కుటుంబాల్లో సంభాషణల లోపం ఆందోళనకరమని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలోని ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే సమయంలో కపిల్ సిబల్, జంతర్ మంతర్ నిరసనలపై భగవత్ మౌనాన్ని సోషల్ మీడియాలో విమర్శించారు.

25, జులై 2026

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..
జాతీయం

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నీట్ - 2026 పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన అర్ధరాత్రి వేళ పోస్ట్ చేసిన జెన్-జీ స్టైల్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

25, జులై 2026

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు
జాతీయం

ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 47 మంది ఉద్యోగులపై వేటు

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై విద్యార్థులు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన తెలుపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నీట్‌, జేఈఈ సహా పలు జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించే స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) 47 మంది ఉద్యోగులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?..  స్పష్టం చేసిన కేంద్రం..!
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?.. స్పష్టం చేసిన కేంద్రం..!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.

24, జులై 2026

విద్యార్థి సంఘాల పిలుపుతో విద్యాసంస్థల బంద్‌
జిల్లా వార్తలు

విద్యార్థి సంఘాల పిలుపుతో విద్యాసంస్థల బంద్‌

దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపుతో జులై 24, 2026న విద్యాసంస్థల బంద్‌ కొనసాగుతోంది. నీట్‌ పరీక్షల అవకతవకలు, పేపర్‌ లీకేజీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘాలు Dharmendra Pradhan రాజీనామా, NTA రద్దు, పరీక్షల పారదర్శకతకు కఠిన చర్యలు, సమగ్ర దర్యాప్తు కోరుతున్నాయి. కొన్ని ప్రైవేట్‌ విద్యాసంస్థలు బంద్‌కు మద్దతుగా సెలవులు ప్రకటించగా, మరికొన్ని సాధారణంగా తరగతులు నిర్వహిస్తున్నాయి.

24, జులై 2026

నీట్-యుజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నీట్-యుజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

నీట్-యుజీ ప్రశ్నపత్ర లీకేజీపై సుప్రీంకోర్టు కేంద్రం, NTAపై తీవ్రంగా ప్రశ్నిస్తూ తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత సంస్కరణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. డిజిటల్ మౌలిక వసతులు, భద్రత, పారదర్శకత, పరీక్షా కేంద్రాల ఎంపిక నుంచి ప్రశ్నపత్రాల రవాణా వరకు ప్రతి దశలో తీసుకుంటున్న చర్యల పురోగతిని అఫిడవిట్ రూపంలో వివరించాలని సూచించింది.

24, జులై 2026

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా..  : కీలక సవరణలకు  సిద్ధమైన కేంద్రం
జాతీయం

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా.. : కీలక సవరణలకు సిద్ధమైన కేంద్రం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లీక్‌లకు (Paper Leak) చెక్‌ పెట్టే అంశంపై శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ప్రధాని మోదీ వీడియో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

24, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం కొనసాగుతిందే: CJP స్పష్టం

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్‌లోని తమ నిరసనలను కొనసాగిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ స్పష్టం చేసింది. సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమించినా ఉద్యమం ఆగదని, కేంద్రంతో చర్చలు జరిగినా ప్రధాన్ రాజీనామాపై రాజీ ఉండదని అభిజీత్ దిప్కే తెలిపారు. నిరసనకారులపై కేసులు పెట్టకపోవడం, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంపై కేంద్రం అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ
జాతీయం

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ

నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనల నేపథ్యంలో విద్యార్థుల నిరసనలను మోదీ ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని సోనియా గాంధీ ది హిందూ పత్రికలో వ్యాసం ద్వారా తీవ్రంగా విమర్శించారు. జవాబుదారీతనంతో స్పందించాల్సిన సమయంలో లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌ ప్రయోగాలు చేసి విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం దురదృష్టకరమని ఆమె పేర్కొంటూ, విద్యా రంగాన్ని దిగజార్చే విధంగా నిధులు కోతపెట్టి, ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి, ఎన్‌టీఏ బలోపేతంపై సిఫార్సులను పట్టించుకోకుండా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు.

24, జులై 2026

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ
జాతీయం

కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషి బదిలీ

నీట్‌ పేపర్‌ లీక్‌ వివాదం, విద్యార్థుల ఆందోళనల వేళ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పు చేసింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్‌ జోషిని బదిలీ చేసి.. ఆయన స్థానంలో నరేశ్‌ పాల్‌ గంగ్వార్‌ను నియమించింది.

24, జులై 2026

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు :  ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ
జాతీయం

విద్యార్థుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు : ఇండియా కూటమి కొవ్వొత్తుల ర్యాలీ

నీట్‌ పేపర్‌ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా నిలవాలని జాతీయస్థాయిలో విపక్ష కూటమి నిర్ణయించింది.

23, జులై 2026

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
జాతీయం

అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.

23, జులై 2026

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్
జాతీయం

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే సీజేపీ నిరసనల హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

23, జులై 2026

నీట్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ స్పందన
సినిమా

నీట్‌ వివాదంపై కమల్‌ హాసన్‌ స్పందన

NEET పరీక్ష వివాదంపై కమల్‌ హాసన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీ, అవినీతి, నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక చిన్నారి ప్రాణం కోల్పోయిన తర్వాతే వ్యవస్థ స్పందించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని, ఇప్పుడు అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పరీక్షా విధానంపై సమగ్ర పునర్విమర్శ చేసి, లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణ బాధ్యతాయుత చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

23, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters