బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పవన్ కల్యాణ్

41 articles

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
జాతీయం

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

1, ఆగ 2026

సాగునీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

సాగునీటి సంక్షోభంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ ఎల్ నినో ప్రభావంతో సాగునీటి పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సమీక్ష నిర్వహించి, రైతులు ఆందోళన చెందకుండా వాస్తవ పరిస్థితులు, ప్రత్యామ్నాయ చర్యలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి నీటి బొట్టు సంరక్షణ, కాలువల పూడిక తొలగింపు, Prime Minister Fasal Bima Yojana కింద పంటల బీమా, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశిస్తూ, ఏలేరు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంపై మంత్రి నిమ్మల రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

30, జులై 2026

వన్యప్రాణుల సంరక్షణ మనందరి లక్ష్యం  : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

వన్యప్రాణుల సంరక్షణ మనందరి లక్ష్యం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించి పంటలు ధ్వంసం చేయడంతో ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా ఈ ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.

29, జులై 2026

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం  : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జవాన్ల అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.

27, జులై 2026

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి
రాజకీయాలు

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

26, జులై 2026

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం  : మంత్రి కందుల దుర్గేశ్
రాజకీయాలు

విజయవాడ కార్పొరేషన్‌లో కూటమిదే విజయం : మంత్రి కందుల దుర్గేశ్

జనసేన పార్టీ కోసం గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు సొంతంగా పనిచేశారని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అందరం సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిత్రపక్ష పార్టీల‌ నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నేతలకు సూచించారు.

24, జులై 2026

కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్‌ స్వాగతం
ఆంధ్రప్రదేశ్

కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్‌ స్వాగతం

విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు.

24, జులై 2026

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం జల్ జీవం మిషన్ , అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలో పనుల నాణ్యతపై రాజీ లేకుండా, వర్షాభావం, తాగునీటి ఎద్దడిని ముందుగానే ఎదుర్కొనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

22, జులై 2026

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు పవన్ కల్యాణ్ అభినందనలు
సినిమా

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు పవన్ కల్యాణ్ అభినందనలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలను సాధించిన సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘కమిటీ కుర్రోళ్ళు’ బృందాన్ని, నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ ప్రతిభను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. Mammootty, Kartik Aaryan, Yami Gautamతో పాటు ‘Kalki 2898 AD’, ‘35 - చిన్న కథ కాదు’, ‘Pushpa 2’, ‘Lucky Baskhar’ చిత్ర బృందాలకు అభినందనలు తెలుపుతూ, తెలుగు సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

19, జులై 2026

అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ సరికొత్త మైలురాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన
ఆంధ్రప్రదేశ్

అంతరిక్ష రంగంలో ‘విక్రమ్-1’ సరికొత్త మైలురాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ను ఇస్రో, ఇన్-స్పేస్ సహకారంతో విజయవంతంగా ప్రయోగించగా, ఇది భారత అంతరిక్ష రంగంలో కొత్త దశకు నాంది పలికిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చారిత్రాత్మక విజయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ శాస్త్రీయ ప్రతిభ, ప్రైవేట్ భాగస్వామ్యానికి నూతన అవకాశాలు, యువతకు స్ఫూర్తి కలిగించే మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.

18, జులై 2026

పిఠాపురం పర్యటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం పర్యటనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

భుజానికి శస్త్రచికిత్స అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పార్టీ అంతర్గత సమావేశాలు, అధికారులతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలపై సమీక్షలు జరపాలని యోచిస్తున్నారు. ఆయన పర్యటనతో పిఠాపురం రాజకీయ వాతావరణం చురుకుగా మారి, పార్టీ కార్యకలాపాలకు కొత్త ఊపు రావచ్చని స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.

18, జులై 2026

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్
రాజకీయాలు

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ ఆరా తీశారు.

16, జులై 2026

పోక్సో పకడ్బందీగా అమలు చేయండి!  తెలంగాణ సీఎం రేవంత్‌ కు  పవన్ కల్యాణ్‌ లేఖ..
రాజకీయాలు

పోక్సో పకడ్బందీగా అమలు చేయండి! తెలంగాణ సీఎం రేవంత్‌ కు పవన్ కల్యాణ్‌ లేఖ..

పోక్సో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు చిన్నారులపై లైంగిక నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విస్తృతమైన లేఖ రాశారు.

16, జులై 2026

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్
రాజకీయాలు

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

13, జులై 2026

ముంబైలో పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం బాబు  ఆరోగ్య పరిస్థితిపై ఆరా
రాజకీయాలు

ముంబైలో పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

12, జులై 2026

తిరుమల భక్తుల భద్రతపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్

తిరుమల భక్తుల భద్రతపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం సమాచారం నేపథ్యంలో భక్తుల భద్రతపై ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అప్రమత్తంగా స్పందించి టీటీడీ, అటవీ శాఖ అధికారులకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిఘా వ్యవస్థ బలోపేతం, H.A.N.U.M.A.N. కమాండో బృందాల మోహరింపు, అడవి పొదలు తొలగింపు, రేడియో హెచ్చరికలు, రాత్రివేళ పెద్ద గుంపులుగా మాత్రమే ప్రయాణం వంటి సూచనలు చేసి భక్తులకు పూర్తి భరోసా కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

12, జులై 2026

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం
రాజకీయాలు

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం

జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

10, జులై 2026

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.

9, జులై 2026

నల్లమలలో వెలుగులోకి అమరావతి శాసనాలు : అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
రాజకీయాలు

నల్లమలలో వెలుగులోకి అమరావతి శాసనాలు : అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

నల్లమలలో ASI సర్వే ద్వారా వెలుగులోకి వచ్చిన 13వ శతాబ్ద శాసనాలు అమరావతి చరిత్రను స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అమరావతిపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు ఇవి సమాధానమివ్వడంతో పాటు, మన వారసత్వ సంపదను గుర్తించి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంటూ అటవీశాఖ నుంచి నిరంతర సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.

8, జులై 2026

పవన్ అభిమాని హనుమకొండ నిరంజన్ మృతి
ఆంధ్రప్రదేశ్

పవన్ అభిమాని హనుమకొండ నిరంజన్ మృతి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు.

8, జులై 2026

ఫడణవిస్‌తో  డిప్యూటీ సీఎం పవన్ భేటీ..     పులుల బహుకరణపై  కృతజ్ఞతలు
రాజకీయాలు

ఫడణవిస్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. పులుల బహుకరణపై కృతజ్ఞతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

30, జూన్ 2026

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం
రాజకీయాలు

రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం

త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

29, జూన్ 2026

‘ఫ్రైడే - డ్రైడే’ పకడ్బందీగా అమలు చేయాలి  : డిప్యూటీ సీఎం పవన్‌
రాజకీయాలు

‘ఫ్రైడే - డ్రైడే’ పకడ్బందీగా అమలు చేయాలి : డిప్యూటీ సీఎం పవన్‌

వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించారు.

26, జూన్ 2026

మళ్లీ దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

మళ్లీ దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మరోసారి దీక్ష చేపట్టారు.. ప్రతి ఏడాది చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు.

25, జూన్ 2026

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ :  25 మంది పరిశీలకుల నియామకం
రాజకీయాలు

పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్ : 25 మంది పరిశీలకుల నియామకం

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు.

23, జూన్ 2026

పరవాడ అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా..
నేరాలు

పరవాడ అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా..

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

23, జూన్ 2026

పోక్సో కేసులో ఉన్న వ్యక్తి చేతుల్లో దర్గా నిర్వహణ?
రాజకీయాలు

పోక్సో కేసులో ఉన్న వ్యక్తి చేతుల్లో దర్గా నిర్వహణ?

నెల్లూరు జిల్లాలోని ఏఎస్‌పేట దర్గా నిర్వహణకు సంబంధించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ దర్గా నిర్వహణలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.

22, జూన్ 2026

బోయపాడు కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆరా : విచారణకు ఆదేశాలు
రాజకీయాలు

బోయపాడు కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆరా : విచారణకు ఆదేశాలు

అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందినట్టు వచ్చిన సమాచారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు.

21, జూన్ 2026

కోస్తాలో గ్రీన్‌ బెల్ట్ అభివృద్ధి! : డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
రాజకీయాలు

కోస్తాలో గ్రీన్‌ బెల్ట్ అభివృద్ధి! : డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్‌ బెల్ట్ అభివృద్ధిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఏపీ సచివాలయంలో సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు.

18, జూన్ 2026

అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం: మంత్రి సత్యకుమార్
ఆరోగ్యం

అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం: మంత్రి సత్యకుమార్

ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గత రెండేళ్లలో హెల్త్ సెక్టార్‌లో గణనీయమైన సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. డిజిటల్ రికార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, టెలిమెడిసిన్ వంటి చర్యలతో ప్రజల సంతృప్తి పెరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం తిరిగి స్థిరపడుతోందని ఆయన పేర్కొన్నారు.

13, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters