బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వైఎస్‌

31 articles

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ
రాజకీయాలు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జగన్‌ ములాఖత్‌ నిరాకరణ

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్‌ జగన్‌ ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. నిర్ణయించిన సమయం ముగిసిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

30, జులై 2026

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ..   పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌
రాజకీయాలు

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు.

29, జులై 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

ఏపీలో గాడితప్పిన పాలన :  స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

ఏపీలో గాడితప్పిన పాలన : స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

16, జులై 2026

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు
జిల్లా వార్తలు

జగన్‌పై నెపం మోపడం మాత్రమే వారి పని: రాచమల్లు

కడప జిల్లా ప్రొద్దటూరు లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు రాచమల్లు సునీల్ రెడ్డి, ఏ సమస్య వచ్చినా కొందరు నాయకులు వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరును లాగి నెపం మోపడం అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ప్రజల అసలు సమస్యలు, అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఆరోపణల రాజకీయాలు చేస్తూ పాలన వైఫల్యాలను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలు ఈ ధోరణిని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

16, జులై 2026

దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే!: మంత్రి లోకేశ్‌
రాజకీయాలు

దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే!: మంత్రి లోకేశ్‌

రాష్ట్రంలో అనుమతులు త్వరగా ఇవ్వడం వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను తీసుకొస్తున్నామని చెప్పారు.

15, జులై 2026

భీమవరంలో ఆక్వా రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో ఆక్వా రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బుధవారం భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమై ఫీడ్‌ ధరల పెంపు, గిట్టుబాటు ధరలు, వ్యయాల పెరుగుదల వంటి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. అనంతరం కిర్లంపూడి పర్యటనకు వెళ్లే అవకాశం ఉండగా, ఈ చర్చలు ఆక్వా రంగం భవిష్యత్‌ విధానాల రూపకల్పనపై ప్రభావం చూపవచ్చని రాజకీయ వర్గాలు, పరిశీలకులు భావిస్తున్నారు.

15, జులై 2026

రేపు విశాఖపట్నానికి వైఎస్‌ జగన్
ఆంధ్రప్రదేశ్

రేపు విశాఖపట్నానికి వైఎస్‌ జగన్

విశాఖ సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం పర్యటించనున్నారు. ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా ఆయన కలవనున్నారు. మత్స్యకారుల సమస్యలు, నష్టపరిహారం, భద్రతా చర్యలపై స్థానికులతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

13, జులై 2026

మావిగన్‌పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

మావిగన్‌పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మావిగన్‌పై అసంతృప్తి ఉంటే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాత్రమేనని, ప్రజల్లో మాత్రం పూర్తి ఆమోదం ఉందని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

8, జులై 2026

మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం : వైయ‌స్ఆర్‌కు ఇడుపులపాయలో జగన్ ఘన నివాళులు
రాజకీయాలు

మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం : వైయ‌స్ఆర్‌కు ఇడుపులపాయలో జగన్ ఘన నివాళులు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వైయ‌స్ఆర్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు ఘనాంజలి అర్పించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

8, జులై 2026

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందుల చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి.

7, జులై 2026

పులివెందులలో రెండు రోజులు వైఎస్‌ జగన్‌ పర్యటన
రాజకీయాలు

పులివెందులలో రెండు రోజులు వైఎస్‌ జగన్‌ పర్యటన

పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారం పర్యటించనున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు పులివెందుల చేరుకుంటారు.

6, జులై 2026

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది
రాజకీయాలు

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

4, జులై 2026

స్టేషన్‌లో అరాచకాలు చేస్తున్నారు  : వైసిపీ అధినేత  వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

స్టేషన్‌లో అరాచకాలు చేస్తున్నారు : వైసిపీ అధినేత వైఎస్‌ జగన్‌

ఒక అమాయకుడ్ని అకారణంగా పోలీసులు హింసించారని, అది తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడితే కనీసం పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

2, జులై 2026

ఇప్పుడు ‘మావిగన్’..   రేపు ‘బెన్‌తాహై’ అంటారేమో..: జగన్ పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు
రాజకీయాలు

ఇప్పుడు ‘మావిగన్’.. రేపు ‘బెన్‌తాహై’ అంటారేమో..: జగన్ పై మంత్రి నారా లోకేష్ సెటైర్లు

గతంలో అమరావతి, ఆ తర్వాత మూడు రాజధానులు అన్న జగన్.. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటున్నారని.. రేపు పొద్దున బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్ తా హై’ అంటారేమోనని ఎద్దేవా చేశారు.

2, జులై 2026

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం :  హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా.. : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణం : హేరామ్‌.. సేవ్‌ ఆంధ్రా.. : వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

1, జులై 2026

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్
రాజకీయాలు

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్

టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపించారు.

25, జూన్ 2026

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

భూమయ్యగారిపల్లెలో ఆలయ ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌

పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమయ్యగారిపల్లెలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి చేరుకుని కలశ స్థాపన, సుదర్శన హోమం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బండలాగుడు మైదానంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించి, తరువాత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేయనున్నారు.

24, జూన్ 2026

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

పులివెందుల చేరుకున్న వైఎస్‌ జగన్‌

కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరగా, పార్టీ, ప్రజా కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అభివృద్ధి పనుల పురోగతి, స్థానిక సమస్యలపై సమీక్షతో పాటు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, సూచనలు స్వీకరించే కార్యక్రమాలు ఉండవచ్చని, ఈ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

23, జూన్ 2026

ఏపీఎల్‌ మ్యాచ్‌లతో సందడిగా వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియం
క్రీడలు

ఏపీఎల్‌ మ్యాచ్‌లతో సందడిగా వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియం

కడపలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నాలుగో రోజు మ్యాచ్‌ల్లో తుంగభద్ర వారియర్స్‌ భీమవరం బుల్స్‌పై, కాకినాడ కింగ్స్‌ అమరావతి రాయల్స్‌పై విజయం సాధించగా, ఫ్లడ్‌లైట్ల వెలుగులో ప్రేక్షకులు బౌండరీలు, వికెట్లకు హర్షధ్వానాలతో స్టేడియాన్ని మార్మోగించారు.

21, జూన్ 2026

కడపలో క్రికెట్‌ పండగ.. ఏపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాయలసీమ, వైజాగ్‌ జట్ల దుమ్మురేపు
జిల్లా వార్తలు

కడపలో క్రికెట్‌ పండగ.. ఏపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాయలసీమ, వైజాగ్‌ జట్ల దుమ్మురేపు

కడప వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీల్లో రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌ జట్లు వరుసగా విజయం సాధించాయి. భారీ స్కోర్లు, ఫ్లడ్‌లైట్ల కాంతి, సంగీత విభావరి మధ్య బ్యాట్స్‌మెన్లు రాణించగా, జి.ఎస్‌.పి. తేజ, వీరారెడ్డి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికై కడపలో క్రికెట్‌ పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు.

20, జూన్ 2026

కడపలో సందడిగా క్రికెట్‌ పండగ
క్రీడలు

కడపలో సందడిగా క్రికెట్‌ పండగ

కడప వైఎస్‌ రాజారెడ్డి-ఏసీఏ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ రెండు మ్యాచ్‌లతో క్రికెట్‌ పండగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో Royals Of Rayalaseema, Kakinada Kings‌పై 4 వికెట్ల తేడాతో గెలిచింది. రాత్రి ఫ్లడ్‌లైట్ల కాంతిలో జరిగిన మ్యాచ్‌లో Simhadri Vizag Lions, Capital Amaravati Royals‌పై 44 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండు మ్యాచ్‌లలోనూ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

19, జూన్ 2026

ఏపీఎల్‌ రెండో అంచెలో విజయవాడ సన్‌షైనర్స్‌ శుభారంభం
జిల్లా వార్తలు

ఏపీఎల్‌ రెండో అంచెలో విజయవాడ సన్‌షైనర్స్‌ శుభారంభం

ఏపీఎల్‌ రెండో అంచెలో కడపలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్‌ 19 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్‌పై విజయం సాధించింది. విశాఖపట్నంలో ముగిసిన తొలి అంచె తర్వాత కడప వేదికగా మారిన ఈ లీగ్‌ రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటూ, యువ క్రికెటర్లకు ప్రతిభ ప్రదర్శనకు మంచి అవకాశంగా మారుతోంది.

18, జూన్ 2026

నేటి నుంచే ఏపీఎల్‌ జోష్‌ – కడపలో ఫ్లడ్‌లైట్ల కాంతిలో క్రికెట్‌ పండుగ
జిల్లా వార్తలు

నేటి నుంచే ఏపీఎల్‌ జోష్‌ – కడపలో ఫ్లడ్‌లైట్ల కాంతిలో క్రికెట్‌ పండుగ

కడప వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో బుధవారం నుంచి 21 వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ జరగనుంది. ఏడు జట్లు తలపడే ఈ టోర్నీలో తొమ్మిది మంది స్థానిక క్రికెటర్లు ఎంపిక కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. స్టేడియం ఆధునికీకరణ, ప్రేక్షకుల సదుపాయాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సహా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

17, జూన్ 2026

కడపలో తొలిసారిగా ఫ్లడ్‌లైట్ల కాంతిలో ఏపీఎల్‌ మ్యాచ్‌లు
జిల్లా వార్తలు

కడపలో తొలిసారిగా ఫ్లడ్‌లైట్ల కాంతిలో ఏపీఎల్‌ మ్యాచ్‌లు

కడపలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఫ్లడ్‌లైట్ల కాంతిలో తొలిసారిగా Andhra Premier League మ్యాచ్‌లు జరగనున్నాయి. సుమారు రూ.8 కోట్లు వ్యయంతో మౌలిక వసతులు మెరుగుపరచినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు సునీత, గీతామాధురి పాల్గొనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

14, జూన్ 2026

బాబు, లోకేశ్‌లు కలిసే  డీఎస్సీ స్కామ్‌కు స్కెచ్
రాజకీయాలు

బాబు, లోకేశ్‌లు కలిసే డీఎస్సీ స్కామ్‌కు స్కెచ్

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లు కలిసి ఓ మెగా స్కామ్‌కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్‌ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

13, జూన్ 2026

డీఎస్సీ అక్రమాల పై సిబిఐతో విచారణ జరిపించాలి  : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాల పై సిబిఐతో విచారణ జరిపించాలి : వైఎస్‌ జగన్‌

మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి, ఇవి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఈ అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్క తప్పు కూడా జరగలేదని చెప్పారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై బాధితులకు న్యాయం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలకే ప్రతీకగా నిలిచిందని విమర్శించారు.

11, జూన్ 2026

స్టీల్‌ప్లాంట్‌ పేరు పలికే అర్హత కూడా జగన్‌కు లేదు: మంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్

స్టీల్‌ప్లాంట్‌ పేరు పలికే అర్హత కూడా జగన్‌కు లేదు: మంత్రి అనిత

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని, స్టీల్‌ప్లాంట్‌ పేరు పలికే అర్హత కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం, కేంద్రం, రాష్ట్రం కలిసి గణనీయమైన పరిహారం, ఉద్యోగాలు అందిస్తున్నామని, శాశ్వత–ఒప్పంద కార్మికుల కుటుంబాల పునరావాసానికి చర్యలు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు.

10, జూన్ 2026

కడపలో ఏపీఎల్‌ టీ20 క్రికెట్‌ సందడి
జిల్లా వార్తలు

కడపలో ఏపీఎల్‌ టీ20 క్రికెట్‌ సందడి

ఏపీఎల్‌–2026 ఐదో సీజన్‌లో రెండో విడత మ్యాచ్‌లు జూన్‌ 17 నుంచి 21 వరకు కడప వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో జరగనున్నాయి. ఏడు జట్లతో 32 మ్యాచ్‌ల టోర్నీలో తొమ్మిది లీగ్‌ మ్యాచ్‌లు కడపలో జరుగుతాయి. హనుమ విహారి , రికీ భూఈ, KS భారత్ వంటి ప్రముఖులతో పాటు యువ క్రికెటర్లు బరిలోకి దిగనుండగా, విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించి క్రికెట్‌ను మరింత చేరువ చేయాలని ఏసీఏ లక్ష్యంగా పెట్టుకుంది.

9, జూన్ 2026

మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నిరసన : మదనపల్లెలో చలో కలెక్టరేట్‌
జిల్లా వార్తలు

మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ నిరసన : మదనపల్లెలో చలో కలెక్టరేట్‌

మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కార్‌ ప్రతిభకు పాతరేసి, ఉద్యోగాలను అమ్ముకోవడంపై యువతలో నిరసన వ్యక్తం అవుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే డీఎస్సీను రద్దు చేసి, బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters