బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రియల్

34 articles

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి
సినిమా

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి

సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ మృతి వార్తపై సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఆయన మరణంపై కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాకపోయినా, ఇంగ్లీష్ Wikipedia పేజీలో ఆయనను దివంగతుడిగా అప్డేట్ చేయడంతో అనుమానాలు పెరిగాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు సినీ పరిశ్రమ, అభిమానులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

5, ఆగ 2026

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం : సీఎం చంద్రబాబు

అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

3, ఆగ 2026

కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన
జాతీయం

కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన నిరసనపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్‌ను గుర్తించినట్లు చెప్పింది.

30, జులై 2026

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి..   ఏకంగా తుపాకీతో కాల్పులు
నేరాలు

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు

ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓటమిని తట్టుకోలేక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన పని కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఓడిపోయామన్న ఆవేశంతో.. మాజీ ఎంపీ ఎదుటే ఏకంగా తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు.

27, జులై 2026

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ
జాతీయం

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు.

26, జులై 2026

ఓటీటీలోకి మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’
సినిమా

ఓటీటీలోకి మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఉయిర్’ ఆగస్టు 4 నుంచి Jio Hotstarలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రియల్ పోలీస్ అధికారి షాజీ మారడ్ కథ అందించిన ఈ చిత్రం, కోజికోడ్‌లో గుర్తు తెలియని మహిళ హత్య కేసు దర్యాప్తు చుట్టూ సస్పెన్స్‌తో సాగే థ్రిల్లర్‌గా థియేటర్లలో మంచి స్పందనను పొందింది.

25, జులై 2026

మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏటీఎం దొంగతనం
జిల్లా వార్తలు

మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఏటీఎం దొంగతనం

అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో State Bank of India ఏటీఎంను నలుగురు దుండగులు Bolero వాహనంలో ఎత్తుకెళ్లి పరారయ్యారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థానికులను గన్ చూపించి బెదిరించడంతో వారు వెనక్కి తగ్గగా, దొంగతనం దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. సీసీటీవీ ఫుటేజ్ సేకరించిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

25, జులై 2026

పప్పులు Vs గుడ్లు: ప్రొటీన్ ఎక్కువగా దేనిలో? నిపుణుల వివరణ
ఆరోగ్యం

పప్పులు Vs గుడ్లు: ప్రొటీన్ ఎక్కువగా దేనిలో? నిపుణుల వివరణ

ప్రొటీన్ శరీర కణాలు, కండరాలు, రోగనిరోధక శక్తి, హార్మోన్ల సమతుల్యతకు కీలకం. వండిన పప్పుల్లో గిన్నెకు గుడ్డు కంటే ఎక్కువ ప్రొటీన్, ఫైబర్, ఖనిజాలు లభిస్తాయి. ఒక గుడ్డులో ప్రొటీన్ పరిమాణం తక్కువైనా, నాణ్యత ఎక్కువగా ఉండి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు, విటమిన్ B12, విటమిన్ D వంటి పోషకాలు అందిస్తాయి. శాకాహారులు పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసాహారులు పప్పులతో పాటు గుడ్లు తీసుకుంటే సమతుల్య ప్రొటీన్ అవసరం తీరుతుంది.

20, జులై 2026

జూలై 31న ప్రేక్షకుల ముందుకు ‘418’…
సినిమా

జూలై 31న ప్రేక్షకుల ముందుకు ‘418’…

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాజా చిత్రం ‘418’ జూలై 31న విడుదలకు సిద్ధమైంది. పోస్టర్లు, టైటిల్ డిజైన్, ప్రమోషనల్ మెటీరియల్ ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చనీయాంశమవగా, కథ, తారాగణం వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ టాలీవుడ్, ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి కనిపిస్తోంది. విడుదల తేదీ ప్రకటించడంతో థియేటర్, ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకోగా, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో అన్నది ప్రేక్షకుల తీర్పుపైనే ఆధారపడి ఉంది.

19, జులై 2026

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ
బిజినెస్

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ

భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్ జారీ చేసింది.

18, జులై 2026

అమ్మమ్మ అంత్యక్రియలకు వచ్చిన రాకేష్ హత్య
ఆంధ్రప్రదేశ్

అమ్మమ్మ అంత్యక్రియలకు వచ్చిన రాకేష్ హత్య

పిఠాపురం నియోజకవర్గంలో వరుస హత్యలు చోటుచేసుకోవడంతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అమ్మమ్మ అంత్యక్రియలకు మూలపేటకు వచ్చిన రాకేష్, చెల్లిపై అసభ్య ప్రవర్తనకు ప్రశ్నించగా యువకులతో వాగ్వాదం జరిగి, తరువాత స్మశానంలో వంశీతో పాటు ఐదుగురు దాడి చేసి చాకుతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయి మత్తు, పూర్వ విభేదాల కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

16, జులై 2026

తెలంగాణలో SIR గడువు ఆగష్టు 3 వరకు పొడిగింపు
తెలంగాణ

తెలంగాణలో SIR గడువు ఆగష్టు 3 వరకు పొడిగింపు

తెలంగాణలో జరుగుతున్న స్పెషల్ సమ్మరీ రెవిసిఒన్ కు అనుబంధంగా అమలులో ఉన్న SIR గడువును ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఆగష్టు 3 వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఓటర్ల జాబితాల్లో మార్పులు, సవరణలు, కొత్తగా అర్హులైన ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు వంటి పనులకు అదనపు సమయం లభించనుండగా, ఇప్పటివరకు ప్రక్రియలో పాల్గొనలేకపోయిన అర్హులైన ఓటర్లకు కూడా అవకాశం కలిగే అవకాశం ఉందని ఎన్నికల వర్గాలు సూచిస్తున్నాయి.

15, జులై 2026

జూలై 23న ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ
అంతర్జాతీయం

జూలై 23న ప్రజల ముందుకు మొజ్తబా ఖమేనీ

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ జూలై 23న టెహ్రాన్‌లో అయతుల్లా అలీ ఖమేనీ స్మారక సభను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి దాడుల్లో కుమార్తె మృతి, తనకు గాయాలు, తండ్రి మరణంపై ప్రతీకారం తీర్చుకుంటానని సోషల్‌ మీడియా పోస్టులు, అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ హాజరు, ప్రసంగం అంతర్జాతీయంగా కీలకంగా పరిగణిస్తున్నారు.

12, జులై 2026

‘మర్మదేశం’ యూనివర్స్‌లోకి కొత్త ప్రయాణం ‘వీరభద్రుని రహస్యం’
సినిమా రివ్యూలు

‘మర్మదేశం’ యూనివర్స్‌లోకి కొత్త ప్రయాణం ‘వీరభద్రుని రహస్యం’

‘మర్మదేశం Universe’లోకి మళ్లీ తీసుకెళ్లే వెబ్ సిరీస్‌గా ‘వీరభద్రుని రహస్యం’ మొదటి ఐదు ఎపిసోడ్‌లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీరభద్రపురం గ్రామంలోని ధర్మగంట, దైవశిక్షల ముసుగులో జరుగుతున్న హత్యల వెనుక నిజాన్ని వెన్నెల అనే యువతి అన్వేషించే కథ ఇది. సస్పెన్స్, ఫోక్‌లోర్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో, కుటుంబంతో కలిసి చూడదగిన వింటేజ్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ నిలుస్తోంది.

10, జులై 2026

లాభాల్లో  సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి
బిజినెస్

లాభాల్లో సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, క్యూ1 ఫలితాలపై ఆశావహ దృక్పథం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి.

6, జులై 2026

గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు : సీఎం చంద్రబాబు

పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు.

6, జులై 2026

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
అంతర్జాతీయం

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది.

6, జులై 2026

కూటమి హయాంలో పరిశ్రమలకు కొత్త ఊపు
జిల్లా వార్తలు

కూటమి హయాంలో పరిశ్రమలకు కొత్త ఊపు

కర్నూలు ఓర్వకల్లు పారిశ్రామిక వాడ నిర్లక్ష్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకం, కడప ఉక్కు పరిశ్రమ, రాజధాని అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశాలయ్యాయి. వైసీపీ పాలనలో పారిశ్రామిక వాడ అభివృద్ధి మందగించిందని విమర్శలు ఉండగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రావడంతో Reliance, Agastya, Sigachi వంటి సంస్థలు పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయని, రాయలసీమ అభివృద్ధి దిశను రాబోయే పారిశ్రామిక విధానాలు నిర్ణయించనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

5, జులై 2026

22A: ఆస్తుల పాలిట 'అశనిపాతం' - ఫ్రీహోల్డ్ పేరిట 'మాయాజాలం'!
రాజకీయాలు

22A: ఆస్తుల పాలిట 'అశనిపాతం' - ఫ్రీహోల్డ్ పేరిట 'మాయాజాలం'!

ఆంధ్రప్రదేశ్‌లో Registration Act 1908లోని 22A సెక్షన్ అసలు ప్రభుత్వ, Wakf, దేవాదాయ భూములను కాపాడేందుకే ఉద్దేశించినా, అమలులో సామాన్యుల పాలిట శాపంగా మారింది. గత ప్రభుత్వ కాలంలో ‘Freehold’ పేరిట జరిగిన అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపివేసినా, GoM నివేదికల జాప్యం, రెవెన్యూ వ్యవస్థ అవినీతి వల్ల నిజాయితీ గల రైతులు, కొనుగోలుదారులు తమ ఆస్తులపై హక్కులు వినియోగించుకోలేని దుస్థితిలో మగ్గుతున్నారు.

2, జులై 2026

తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ ప్రత్యక్షంగా పాల్గొంటారా?
అంతర్జాతీయం

తండ్రి అంత్యక్రియల్లో మొజ్తాబా ఖమేనీ ప్రత్యక్షంగా పాల్గొంటారా?

అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించిన ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను జులై 5–9 మధ్య టెహ్రాన్‌, ఖోమ్‌, మషాద్‌లలో నిర్వహించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి దాడుల్లో గాయపడి రహస్య స్థలంలో చికిత్స పొందుతున్న సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తండ్రి అంత్యక్రియలకు బహిరంగంగా హాజరవుతారా, ఆయన ఆరోగ్య పరిస్థితి, పాలనలో చురుకుదనం పై అంతర్జాతీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

29, జూన్ 2026

హైదరాబాద్‌లో భూ కబ్జా యత్నం ఆరోపణలు
తెలంగాణ

హైదరాబాద్‌లో భూ కబ్జా యత్నం ఆరోపణలు

Hyderabad ప్రగతి నగర్–శాంషీగూడ ప్రాంతంలో Hyderabad IT పార్క్‌ కోసం TGIICకి కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిపై భూ కబ్జా యత్నం జరుగుతోందని ఆరోపణలు వెలువడ్డాయి. Telugu Desam Party ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సభ్యులు, వారి బినామీల ద్వారా M/s ఎక్సెల్లా ప్రాపర్టీస్‌ పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదుతో మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్లగా, సంబంధిత శాఖలు విచారణకు సిద్ధమయ్యాయి.

28, జూన్ 2026

సిందూర్‌లో అమరుల జాబితా.. : అధికారికంగా ప్రకటించిన కేంద్రం
జాతీయం

సిందూర్‌లో అమరుల జాబితా.. : అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై జరిపిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మన దేశం కొంతమంది వీరజవాన్లను కోల్పోయింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరుల పేర్లను కేంద్రం ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.

26, జూన్ 2026

కడుపులో గ్యాస్‌ ఎలా తయారవుతుంది, దుర్వాసన ఎందుకు వస్తుంది?
ఫ్యాక్ట్ చెక్

కడుపులో గ్యాస్‌ ఎలా తయారవుతుంది, దుర్వాసన ఎందుకు వస్తుంది?

కడుపులో గ్యాస్‌ ప్రధానంగా రెండు మార్గాల్లో తయారవుతుంది – ఆహారం, ద్రవాలు తీసుకునేటప్పుడు గాలిని మింగడం, పెద్దపేగులో ఆహారం బ్యాక్టీరియా ద్వారా పులియడం. సాధారణంగా గ్యాస్‌కు వాసన ఉండదు, అయితే సల్ఫర్‌ సమ్మేళనాలు, ముఖ్యంగా Hydrogen sulfide వల్లే దుర్వాసన వస్తుంది. సల్ఫర్‌ అధికంగా ఉన్న గుడ్లు, మాంసం, బ్రోకలీ, క్యాబేజీ, బీన్స్‌ వంటి ఆహారాలు, అలాగే వ్యక్తి గట్‌ మైక్రోబయోమ్‌ నిర్మాణం దుర్వాసన తీవ్రతను నిర్ణయిస్తాయి.

21, జూన్ 2026

ఫార్మసీ,ల్యాబ్ టెక్నీషియన్‌లకు అవకాశం: CISFలో స్టాఫ్ నియామకాలు
ఉద్యోగాలు

ఫార్మసీ,ల్యాబ్ టెక్నీషియన్‌లకు అవకాశం: CISFలో స్టాఫ్ నియామకాలు

CISFలో ఏఎస్ఐ పారామెడికల్ స్టాఫ్‌గా మొత్తం 24 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫార్మాసిస్ట్, ఎక్స్-రే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 10+2తో పాటు సంబంధిత డిప్లొమా/డిగ్రీ, 18-28 ఏళ్ల వయోపరిమితి అవసరం. జూన్ 8 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు; ఎంపిక రాత పరీక్ష, PST, డాక్యుమెంటేషన్, BVAT, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది.

21, జూన్ 2026

దామినేడు ప్రభుత్వ భూముల కేటాయింపుపై భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం
జిల్లా వార్తలు

దామినేడు ప్రభుత్వ భూముల కేటాయింపుపై భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం

తిరుపతి రూరల్ మండలంలోని దామినేడు వద్ద సుమారు రూ.600 కోట్లు విలువైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని టూరిజం పేరుతో ప్రవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎకరాకు తక్కువ ధరకు కేటాయించడంతో పాటు, ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని, మంత్రి నారా లోకేష్ పాత్రపై కూడా సందేహాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

20, జూన్ 2026

ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్
రాజకీయాలు

ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్

కోల్‌కతాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు.

19, జూన్ 2026

కొనసాగిన బుల్‌ రన్‌.. లాభాల్లో సూచీలు
బిజినెస్

కొనసాగిన బుల్‌ రన్‌.. లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా- ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో సెంటిమెంట్‌ బలపడింది.

18, జూన్ 2026

బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య
సినిమా

బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య

ముంబయిలో టెలివిజన్ నటి సంచిత ఉగాలే (22) ఆత్మహత్య చేసుకున్న ఘటన నలసోపరాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకునేసరికి ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా, అచోలే పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ‘కుంకుమ భాగ్య’, ‘వాగ్లేకి దునియా’ తదితర సీరియల్స్‌తో గుర్తింపు పొందిన సంచిత ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

15, జూన్ 2026

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌
అంతర్జాతీయం

రూ. 954 కోట్ల కుంభకోణం: భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అరెస్ట్‌

సుమారు 100 మిలియన్ డాలర్లు (రూ. 954 కోట్లు) విలువైన ఆర్థిక కుంభకోణం కేసులో భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజానిని అమెరికా అధికారులు కాలిఫోర్నియాలో అరెస్ట్ చేశారు. Cantor Group V LLC ద్వారా రియల్ ఎస్టేట్ లోన్లకు తాకట్టు ఆస్తుల విలువలను కృత్రిమంగా పెంచి చూపడం, నకిలీ టైటిల్ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టించడం, షెల్ కంపెనీలతో బ్యాంకును మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

11, జూన్ 2026

మిడ్‌రేంజ్‌ యూజర్ల కోసం రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌
బిజినెస్

మిడ్‌రేంజ్‌ యూజర్ల కోసం రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌

చైనా బ్రాండ్‌ రియల్‌మీ మిడ్‌రేంజ్‌ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ Realme P4R 5Gను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 6.8 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ, డైమెన్‌సిటీ 6300 ప్రాసెసర్‌, 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత Realme UI 7 వంటి ఫీచర్లతో వచ్చింది. మూడు వేరియంట్లలో రూ.18,999 నుంచి లభించే ఈ ఫోన్‌ జూన్‌ 17 నుంచి Flipkart, Realme India ఆన్‌లైన్‌ స్టోర్‌లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters