బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అమరావతిలో

28 articles

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

చిత్తూరు జిల్లాలో ‘మీ భూమి – Blockchain టెక్నాలజీ’ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం
జిల్లా వార్తలు

చిత్తూరు జిల్లాలో ‘మీ భూమి – Blockchain టెక్నాలజీ’ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ‘మీ భూమి – బ్లాక్ చైన్ టెక్నాలజీ’ కార్యక్రమాన్ని ప్రారంభించగా, చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో ఏడు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకారం బ్లాక్ చైన్ వినియోగంతో భూ రికార్డుల పారదర్శకత, భద్రత పెరిగి అక్రమ మార్పులు తగ్గే అవకాశం ఉండగా, పైలెట్ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరణను పరిశీలించనున్నారు.

24, జులై 2026

ఏపీలో 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు త్వరలో సేవల్లోకి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు త్వరలో సేవల్లోకి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతా–శిశు సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను త్వరలో సేవల్లోకి తీసుకురానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులు, అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు సురక్షిత, ఉచిత రవాణా సేవలు అందించడం ద్వారా మాతా–శిశు మరణాల రేటు తగ్గించడం ఈ పథకం లక్ష్యం.

22, జులై 2026

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం : మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం : మంత్రి నారాయణ సమీక్ష

ఏపీ రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై ఏడీసీఎల్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.

17, జులై 2026

అమరావతిలో భూసేకరణకు రైతుల స్పందన పెరుగుతోంది
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో భూసేకరణకు రైతుల స్పందన పెరుగుతోంది

అమరావతి రాజధాని ప్రాంతంలో APCRDA మళ్లీ చురుకుగా భూసేకరణ ప్రారంభించడంతో ల్యాండ్ పూలింగ్ పథకం కింద భూములిచ్చే రైతుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మందడం, వెంకటపాలెం గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండగా, ఒకేరోజులో 32.25 ఎకరాలు సమీకరించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాజధాని పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలతో పాటు పథకం ప్రయోజనాలు, భవిష్యత్ అవకాశాలు రైతుల నిర్ణయంపై ప్రభావం చూపుతున్నాయని స్థానిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

14, జులై 2026

అమరావతిలో బీఎన్‌కే శాఖ ఏర్పాటు చేయండి!
రాజకీయాలు

అమరావతిలో బీఎన్‌కే శాఖ ఏర్పాటు చేయండి!

దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. బుసాన్‌లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో APEX-Korea కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణే లక్ష్యంగా APEX-Koreaను ఏర్పాటు చేశారు.

8, జులై 2026

పారిశ్రామిక హబ్‌గా ఏపీ : మంత్రి టీజీ భరత్  రెండేళ్లలోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు
రాజకీయాలు

పారిశ్రామిక హబ్‌గా ఏపీ : మంత్రి టీజీ భరత్ రెండేళ్లలోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు

స్పేస్, డ్రోన్ సిటీల నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ఊహించని ప్రగతిని సాధించిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.

30, జూన్ 2026

రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?  : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్
రాజకీయాలు

రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాల్

నేడు కూటమి ప్రభుత్వం రాయలసీమను పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. 2019–2024 మధ్య వైసీపీ పాలనలో గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ ఫ్యాక్టరీలు వచ్చాయి.. తప్ప కడప స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదని వ్యంగ్యంగా అన్నారు.

29, జూన్ 2026

ఎయిర్టెల్ ఇండియా ఛైర్మెన్ తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్

ఎయిర్టెల్ ఇండియా ఛైర్మెన్ తో చంద్రబాబు భేటీ

అమరావతిలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ మౌలిక వసతుల బలోపేతం, ప్రజలకు కనెక్టివిటీ పెంపుపై ప్రభుత్వం, Bharti Enterprises వ్యవస్థాపకుడు Sunil Bharti Mittal మధ్య విస్తృత చర్చ జరిగింది. లాస్ట్ మైల్ ఇంటర్నెట్, మొబైల్ టవర్ కనెక్టివిటీ విస్తరణ, డేటా సెంటర్ల పెట్టుబడులు, సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అవకాశాలు, మొబైల్ సేవల సంస్థలకు Ease of Doing Business మెరుగుదలపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు.

28, జూన్ 2026

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి: బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కలకలం
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి: బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు కలకలం

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైసీపీ నేతలు, పోలీసులపై దాడులు హత్యాయత్న స్థాయిలో ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, రాజధాని సంబంధిత నిర్ణయాలు పారదర్శకంగా లేకపోవడం వల్ల ఉద్రిక్తతలు పెరిగి, ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

28, జూన్ 2026

జులై 8న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్

జులై 8న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం

జులై 8న అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. అధికారిక అజెండాను ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోయినా, సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.

26, జూన్ 2026

ఏపీఎల్ లో విజయవాడ సన్‌షైనర్స్‌ మెరుపు విజయం
క్రీడలు

ఏపీఎల్ లో విజయవాడ సన్‌షైనర్స్‌ మెరుపు విజయం

ఆంధ్ర ప్రిమియర్ లీగ్‌లో విజయవాడ సన్‌షైనర్స్‌ రాయల్స్ ఆఫ్ రాయలసీమపై 19 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను బలపరుచుకుంది. ప్రశాంత్ కుమార్‌ 60, షేక్ జహీర్ అబ్బాస్‌ 53 నాటౌట్‌తో 208 పరుగులు కట్టిపడేసి, బౌలర్లలో ప్రణవ్ రెడ్డి 4 వికెట్లతో రాయలసీమను 189 పరుగులకే పరిమితం చేశారు. ఈ విజయంతో భీమవరం బుల్స్‌, విజయవాడ సన్‌షైనర్స్‌, సింహాద్రి వైజాగ్ లయన్స్‌, అమరావతి రాయల్స్‌ తలా 8 పాయింట్లతో సమంగా నిలవగా, నెట్ రన్‌రేట్‌ ఆధారంగా భీమవరం, విజయవాడ జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

26, జూన్ 2026

అమరావతిలో వేగంగా అభివృద్ధి అడుగులు : జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో వేగంగా అభివృద్ధి అడుగులు : జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ఆమోదం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఉండవల్లి జోన్-11 పరిధిలో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

25, జూన్ 2026

క్యాన్సర్ ఆస్పత్రి పనులను పరిశీలించిన బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ ఆస్పత్రి పనులను పరిశీలించిన బాలకృష్ణ

అమరావతిలో నిర్మాణంలో ఉన్న బసవతారం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పరిశీలించారు.

25, జూన్ 2026

‘నేతన్నకు భరోసా’త్వరలో..
రాజకీయాలు

‘నేతన్నకు భరోసా’త్వరలో..

రాష్ట్రంలో  చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.25వేల చొప్పున అందిస్తామన్నారు.

21, జూన్ 2026

హైదరాబాద్ కంటే మెరుగైన రాజధానిగా అమరావతి : జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు
రాజకీయాలు

హైదరాబాద్ కంటే మెరుగైన రాజధానిగా అమరావతి : జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు

విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని.. ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు.

20, జూన్ 2026

ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం
టెక్నాలజీ

ఏపీలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం

అమరావతిలోని మేధా టవర్స్‌లో ఆంధ్రప్రదేశ్ తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను ప్రారంభించి, APTS, Chandigarh University Business Incubation Center మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. క్వాంటం టెక్నాలజీ, పరిశోధన, స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణలో పరస్పర సహకారం ద్వారా రాష్ట్రాన్ని క్వాంటం, DeepTech, Artificial Intelligence వంటి ఆధునిక సాంకేతిక రంగాల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

20, జూన్ 2026

‘యోగాంధ్ర’ లో పాల్గొన్న సీఎం చంద్ర బాబు
ఆంధ్రప్రదేశ్

‘యోగాంధ్ర’ లో పాల్గొన్న సీఎం చంద్ర బాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

20, జూన్ 2026

హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
జిల్లా వార్తలు

హార్సిలీహిల్స్‌ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

హార్సిలీహిల్స్‌ను ఆధునిక వేసవి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అమరావతిలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రిసార్టులు, రహదారి విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల, ప్రత్యేక టూరిజం ప్యాకేజీల రూపకల్పనపై చర్చించి, అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండేలా ప్రాజెక్టులు రూపొందించాలని నిర్ణయించారు.

19, జూన్ 2026

ఏపీ లిక్కర్ స్కాం దేశంలోనే అతిపెద్దది: మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్

ఏపీ లిక్కర్ స్కాం దేశంలోనే అతిపెద్దది: మంత్రి కొల్లు రవీంద్ర

ఏపీ లిక్కర్ స్కాం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపిస్తూ, 50 మందికి పైగా ముద్దాయిలు ఉన్నారని, Enforcement Directorate దర్యాప్తుతో కొత్త పేర్లు బయటపడే అవకాశముందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అస్తవ్యస్త ఎక్సైజ్ విధానాలు ప్రజల ఆరోగ్యానికీ, ఆదాయానికీ నష్టం చేశాయని విమర్శిస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీతో పారదర్శక వ్యవస్థను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

15, జూన్ 2026

మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ: మంత్రి ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్
ఆంధ్రప్రదేశ్

మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ: మంత్రి ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్

వైసీపీ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, హజ్ భవన్‌ను కూడా ఐదేళ్లు వదిలేశారని మంత్రి ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్ విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మైనార్టీల కోసం రూ.5 వేల కోట్లు కేటాయించి, హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం, విద్యార్థులకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీపై వైఎస్ జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన, రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని, కర్నూలుకు హైకోర్టు బెంచ్ హామీని తప్పక నెరవేర్చుతామని స్పష్టం చేశారు.

15, జూన్ 2026

అమరావతి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

అమరావతి అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర క్యాబినెట్ రెండు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. సుమారు 5.35 ఎకరాల్లో రూ.1,299 కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్, 17 ఎకరాల్లో రూ.1,235 కోట్లతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయం నిర్మించనున్నారు. ఈ నిర్ణయాలు అమరావతి మౌలిక సదుపాయాల బలోపేతం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

10, జూన్ 2026

సర్కార్ విజయాలు ప్రజల్లోకి.. జూన్ 9న తిరుపతి లో బహిరంగసభ..
రాజకీయాలు

సర్కార్ విజయాలు ప్రజల్లోకి.. జూన్ 9న తిరుపతి లో బహిరంగసభ..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు, కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ 12 ఏళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు సూచించారు. జూన్ 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు సమాధానంగా సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

7, జూన్ 2026

21న రాష్ట్ర స్థాయి ‘యోగాంధ్ర-2026’..
ఆరోగ్యం

21న రాష్ట్ర స్థాయి ‘యోగాంధ్ర-2026’..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్‌ 21న అమరావతి సమీపంలోని వెంకటపాలెం వద్ద ‘యోగాంధ్ర-2026’ పేరుతో రాష్ట్ర స్థాయి యోగా మహోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. సుమారు 25 వేల మందిని పాల్గొనేటట్లు లక్ష్యంగా పెట్టుకుని వేదిక, రాకపోకలు, పార్కింగ్‌, భద్రత, వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులు సమీక్షించి, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

7, జూన్ 2026

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతే: పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి
జిల్లా వార్తలు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతే: పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి

పులివెందులలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. చిన్న పనుల కోసం ఎలక్ట్రిక్ సైకిళ్ల వినియోగం, డీజిల్ వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణం, ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని చెప్పారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పులివెందులను పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రజలు, అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

5, జూన్ 2026

అనుమతి ఇచ్చివుంటే వివాదం ఉండేదికాదు!  తెలంగాణ రాజకీయాలపై మరోసారి స్పందించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్

అనుమతి ఇచ్చివుంటే వివాదం ఉండేదికాదు! తెలంగాణ రాజకీయాలపై మరోసారి స్పందించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ, అక్కడ ప్రాంతీయ నినాదం బలంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో “ఆంధ్ర” ప్రత్యేక రాజకీయ గుర్తింపు కనిపించడం లేదని అన్నారు. తెలంగాణ భూమిపుత్రులే జనసేన తరఫున పోటీ చేస్తామని చెబుతున్నప్పుడు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించిన ఆయన, ప్రాంతీయ విద్వేషాలకు ముగింపు పలకడమే తమ లక్ష్యమని, ప్రజల మధ్య విభేదాలు పెంచే రాజకీయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.

4, జూన్ 2026

సైకిల్ యాత్రకు టీడీపీ శ్రీకారం :  కార్యకర్తలంతా  పాల్గొనాలని పల్లా పిలుపు
ఆంధ్రప్రదేశ్

సైకిల్ యాత్రకు టీడీపీ శ్రీకారం : కార్యకర్తలంతా పాల్గొనాలని పల్లా పిలుపు

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సైకిల్ ప్రయాణం చేయనున్నారని చెప్పారు. కాలుష్యం తగ్గించేందుకు, ఇంధనాన్ని ఆదా చేసేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

4, జూన్ 2026

వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా? వైసీపీ కుల రాజకీయాలపై పవన్ కల్యాణ్ విమర్శ
రాజకీయాలు

వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదిస్తారా? వైసీపీ కుల రాజకీయాలపై పవన్ కల్యాణ్ విమర్శ

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వ్యక్తుల తప్పులను కులాలకు ఆపాదించే వైసీపీ కుల రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. 1989 నుంచి కుల దూషణలు పెరిగాయని, వైసీపీ పాలనలో పరిస్థితి మరింత దిగజారిందని, ఇలాంటి కుల రాజకీయాలకు చరమగీతం పాడేందుకు జనసేన ‘సేన గళం’ పేరుతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters