బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కంపెనీ

84 articles

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి
జిల్లా వార్తలు

రైతులకు ఏపీఎస్పీడీసీఎల్ కొత్త సౌకర్యం: సిఎండి

ఏపీఎస్పీడీసీఎల్ వ్యవసాయ విద్యుత్ సర్వీసు దరఖాస్తుల సీనియారిటీ, ప్రస్తుత స్థితి తెలుసుకునేందుకు మొబైల్ యాప్ ద్వారా కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దరఖాస్తు నంబర్ నమోదు చేస్తే సర్వీసు స్థితి వెంటనే స్క్రీన్‌పై కనిపించేలా వ్యవస్థను రూపొందించారు. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తమ ప్రాంత విద్యుత్ కార్యాలయాల్లో దరఖాస్తు నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ తెలిపింది.

8, ఆగ 2026

జియో నుంచి కొత్త Jio Home 3-in-1 సర్వీస్ ప్యాక్‌లు
టెక్నాలజీ

జియో నుంచి కొత్త Jio Home 3-in-1 సర్వీస్ ప్యాక్‌లు

జియో హోమ్ వినియోగదారుల కోసం కంపెనీ కొత్త Jio Home 3-in-1, TV Only, Wi-Fi Only ప్లాన్‌లను ప్రకటించింది. 3-in-1 ప్యాక్‌లలో హై-స్పీడ్ Wi-Fi, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12 OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్‌ను ఒకే ప్లాన్‌లో నెలకు సుమారు రూ.555 నుంచి అందిస్తున్నారు. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఇంటర్నెట్, టీవీ, OTT సేవలను ఒక్క సబ్‌స్క్రిప్షన్‌తో పొందే వీలును జియో కల్పిస్తోంది.

5, ఆగ 2026

ఆగస్టు 11న రెడ్‌మి K100 ప్రో సిరీస్ లాంచ్‌కి సిద్ధం
టెక్నాలజీ

ఆగస్టు 11న రెడ్‌మి K100 ప్రో సిరీస్ లాంచ్‌కి సిద్ధం

ఆగస్టు 11న చైనాలో రెడ్‌మి K100 ప్రో సిరీస్‌గా K100 ప్రో, K100 ప్రో మ్యాక్స్ మోడళ్లను లాంచ్ చేయనున్నారు. లీక్‌ల ప్రకారం ఈ ఫోన్లలో 6.9 అంగుళాల OLED LTPO డిస్‌ప్లే, Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్, 200MP ప్రైమరీ కెమెరా, 9,000mAh వరకు బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

1, ఆగ 2026

యువతను ఆకట్టుకునే ‘లవ్‌ ఓ లవ్‌’ – న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామా రివ్యూ
సినిమా రివ్యూలు

యువతను ఆకట్టుకునే ‘లవ్‌ ఓ లవ్‌’ – న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామా రివ్యూ

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైన ‘లవ్‌ ఓ లవ్‌’ న్యూ ఏజ్‌ లవ్‌ డ్రామాగా యువతను లక్ష్యంగా చేసుకుని, ప్రేమ–డబ్బు విలువ–కుటుంబ బాధ్యతల్ని వినోదాత్మకంగా చూపించింది. పవిశ్‌, నాగదుర్గ నటన, ప్రథమార్ధం, మధ్యతరగతి నేపథ్యంలోని హాస్యభరిత సన్నివేశాలు బలాలుగా నిలవగా, ద్వితీయార్ధం నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్‌ ప్రభావం తగ్గడం బలహీనతలుగా మారి, మొత్తంగా ఒక్కసారి చూడదగిన ఓటీటీ చిత్రంగా నిలిచింది.

1, ఆగ 2026

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు
జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

31, జులై 2026

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..
బిజినెస్

అమెరికా చరిత్రలోనే మైక్రోసాఫ్ట్ ఆల్‌టైమ్ రికార్డ్..

అమెరికా మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక అద్భుతమైన రికార్డు నమోదైంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా ఒక్క రోజులోనే తన మార్కెట్ విలువను సుమారు రూ.39 లక్షల కోట్లు పెంచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.

31, జులై 2026

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం
నేరాలు

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లాలో ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక దంపతులు ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

29, జులై 2026

నంద్యాలలో ఈనెల 30న మెగా జాబ్ మేళా
జిల్లా వార్తలు

నంద్యాలలో ఈనెల 30న మెగా జాబ్ మేళా

నంద్యాల ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 16 కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో టెన్త్ నుంచి డిగ్రీకు మించి చదివిన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని పేర్కొన్నారు. నంద్యాల పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

27, జులై 2026

స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ‘ఫ్రీడమ్ ప్యాక్’
టెక్నాలజీ

స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ‘ఫ్రీడమ్ ప్యాక్’

రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం రూ.10,000 ధరతో 15 నెలల వ్యాలిడిటీ కలిగిన కొత్త ‘ఫ్రీడమ్ ప్యాక్’ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 100 Mbps స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 12 OTT ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్లు, 1,000కు పైగా టీవీ ఛానళ్లు, ఉచిత Set-Top Box, JioPC క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

27, జులై 2026

స్వాతంత్య్ర దినోత్సవం ముందే రిలయన్స్ జియో నుంచి కొత్త ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’
బిజినెస్

స్వాతంత్య్ర దినోత్సవం ముందే రిలయన్స్ జియో నుంచి కొత్త ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’

రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జియోఫైబర్, ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం రూ.10,000 ధరతో 15 నెలల వ్యాలిడిటీ కలిగిన దీర్ఘకాలిక ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 100 Mbps బ్రాడ్‌బ్యాండ్, అపరిమిత వాయిస్ కాల్స్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12 OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు, ఉచిత సెట్‌టాప్ బాక్స్, JioPC సపోర్ట్ ఒకే ప్యాక్‌లో లభిస్తాయి.

25, జులై 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి.

23, జులై 2026

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా
జిల్లా వార్తలు

కదిరిలో జూలై 24న మెగా జాబ్ మేళా

జూలై 24, శుక్రవారం ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న 18–35 ఏళ్ల నిరుద్యోగ యువతీ, యువకులకు 11 కంపెనీల్లో నెలకు రూ.15,000–25,000 వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ఈ మేళాకు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.

22, జులై 2026

సోషల్ మీడియాతో సంబంధం లేకుండా కొత్త లైట్ ఫ్లిప్  5G ఫోన్‌ లాంచ్‌
టెక్నాలజీ

సోషల్ మీడియాతో సంబంధం లేకుండా కొత్త లైట్ ఫ్లిప్ 5G ఫోన్‌ లాంచ్‌

సోషల్ మీడియా, వెబ్ బ్రౌజర్‌లకు దూరంగా ఉండాలనుకునే వినియోగదారుల కోసం లైట్ కంపెనీ మినిమలిస్ట్ లైట్ ఫ్లిప్5G ఫోన్‌ను ప్రకటించింది. Light లైట్ OS ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌లో కమ్యూనికేషన్, అలారం, క్యాలెండర్, నావిగేషన్ వంటి అవసరమైన టూల్స్ మాత్రమే ఉండగా, 2.8 అంగుళాల OLED డిస్‌ప్లే, 50MP కెమెరా, 5G సపోర్ట్, 1800mAh బ్యాటరీతో 299 డాలర్ల ధరకు ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

22, జులై 2026

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు హైదరాబాదీలు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
తెలంగాణ

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు హైదరాబాదీలు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

అమెరికా కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సైదాబాద్‌ వాణీనగర్‌కు చెందిన నజియా సల్మా, నేహ నహీం షేక్‌, హఫీజ్‌ ఒమర్‌ సహా మరో కారులో డ్రైవర్‌ మృతి చెందగా, అబ్దుల్‌ నవీద్‌, ఖతిజా షేక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో వాణీనగర్‌లో శోకసంద్రం నెలకొగా, మృతదేహాలను హైదరాబాద్‌కు రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

22, జులై 2026

Vivo X300 E లాంచ్ తేదీ ఖరారు.. ప్రీ ఆర్డర్ సేల్స్ ప్రారంభం
టెక్నాలజీ

Vivo X300 E లాంచ్ తేదీ ఖరారు.. ప్రీ ఆర్డర్ సేల్స్ ప్రారంభం

Vivo X300 E ప్రీ-సేల్స్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. జూలై 27 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, క్కుఅల్కమ్ స్నాప్ద్రగోన్ 8 జెన్ 5 చిప్‌సెట్, గరిష్టంగా 16GB RAM, 1TB స్టోరేజ్, 7015mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, Zeiss ఇమేజింగ్ సిస్టమ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, IP68/IP69 రేటింగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

21, జులై 2026

ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలా?
బిజినెస్

ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలా?

ఆగస్టు 15న మహీంద్రా కొత్త SUVను ఆవిష్కరించే అవకాశముందని, ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్న స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు ఆటో రంగం అంచనా వేస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో బాహ్య రూపకల్పన, క్యాబిన్, ఫీచర్లలో గణనీయ మార్పులు ఉండొచ్చని, అయితే ప్రస్తుత 2.2 లీటర్ల టర్బో డీజిల్, 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్లనే కొనసాగించే అవకాశముందని చెబుతున్నారు.

20, జులై 2026

ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా
జిల్లా వార్తలు

ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో జాబ్‌మేళా

తిరుపతిలోని ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో సోమవారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ శ్రీనివాసులు తెలిపారు. పేరుగాంచిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో ఎస్‌ఎస్‌స్సీ నుంచి ఎంబీఏ, ఎంసీఏ వరకు విభిన్న విద్యార్హతలతో ఉన్న అభ్యర్థులకు సుమారు 600 ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువత అవసరమైన ధ్రువపత్రాలు, బయోడేటాతో సమయానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

19, జులై 2026

ఊగిసలాట మధ్య  ముగిసిన సూచీలు
బిజినెస్

ఊగిసలాట మధ్య ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం సెషన్‌లో ఊగిసలాడాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితులు, చమురు ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

16, జులై 2026

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!  వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్
రాజకీయాలు

ఆక్వా సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా! వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్

రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఫీడ్ కంపెనీలు, కొనుగోలు సిండికేట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం కలిసి రైతుల జీవితాలను దెబ్బతీశాయని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

15, జులై 2026

9000mAh బ్యాటరీ, 1.5K అమోల్డ్  డిస్‌ప్లేతో చైనాలో రెడీమి  నోట్  17 Pro విడుదల
టెక్నాలజీ

9000mAh బ్యాటరీ, 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో చైనాలో రెడీమి నోట్ 17 Pro విడుదల

చైనా మార్కెట్లో షియోమీ రెడీమి Note 17 Proను అధికారికంగా విడుదల చేసింది. 9000mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, క్కుఅల్కమ్ స్నాప్ద్రగోన్ 6s Gen 4 చిప్‌సెట్, IP66/IP68/IP69/IP69K రేటింగ్స్, Android 16 ఆధారిత HyperOS 3 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 5 సంవత్సరాల బ్యాటరీ అప్‌గ్రేడ్ వారంటీతో వచ్చిన ఈ ఫోన్ ధరలు 1,599 యువాన్ నుంచి ప్రారంభమవగా, భారత్‌లో లాంచ్‌పై ఇంకా సమాచారం లేదు.

15, జులై 2026

వేములలో అక్రమ ముగ్గురాయి మైనింగ్‌ కేసు నమోదు
జిల్లా వార్తలు

వేములలో అక్రమ ముగ్గురాయి మైనింగ్‌ కేసు నమోదు

కడప జిల్లా వేముల మండలంలో జరుగుతున్న అక్రమ ముగ్గురాయి మైనింగ్‌పై White Barytes ప్రతినిధి రాము పలుమార్లు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో, వేముల పోలీసులు ఒకటిన్నర సంవత్సరం తర్వాత కేసు నమోదు చేశారు. వేల టన్నుల ముగ్గురాయిని రాత్రికి రాత్రే అక్రమంగా తరలించారని, తాను సమర్పించిన ఆధారాలపై విచారణ కొనసాగుతుండగా, ప్రాంతంలో ఇంకా అక్రమ మైనింగ్‌ కొనసాగుతోందని రాము ఆరోపించారు.

15, జులై 2026

ఒక్కరోజులోనే ఐబీఎం మార్కెట్‌ విలువలో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి
మార్కెట్

ఒక్కరోజులోనే ఐబీఎం మార్కెట్‌ విలువలో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి

ఐబీఎం షేరు ఒక్కరోజులో 25 శాతం కుప్పకూలడంతో కంపెనీ మార్కెట్‌ విలువలో 70 బిలియన్‌ డాలర్లు, అంటే సుమారు రూ.6.7 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. 1968 తర్వాత ఇదే అతిపెద్ద ఒక్కరోజు పతనం. నిరాశపరిచిన త్రైమాసిక ప్రాథమిక ఫలితాలు, ఏఐ మౌలిక సదుపాయాలు, సైబర్‌ సెక్యూరిటీపై పెరిగిన వ్యయ ప్రాధాన్యతలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యాపారంలో నష్టాలు ఈ పతనానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు.

15, జులై 2026

జూలై 21న భారత మార్కెట్లోకి Lava Virat V1 సిరీస్‌
టెక్నాలజీ

జూలై 21న భారత మార్కెట్లోకి Lava Virat V1 సిరీస్‌

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava జూలై 21 మధ్యాహ్నం 12 గంటలకు కొత్త Virat సిరీస్‌లో భాగమైన Lava Virat V1 5G, Virat V1 4G ఫోన్లను భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. Flipkartలో మైక్రోసైట్ ద్వారా డిజైన్, రంగులు, కొన్ని ఫీచర్లు వెల్లడించగా, పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలను లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనున్నారు. ఈ సిరీస్‌ను బడ్జెట్ సెగ్మెంట్‌లో పోటీకి దృష్టిగా, Flipkart ద్వారా మాత్రమే విక్రయించనున్నారు.

13, జులై 2026

దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ దూకుడు!..  50కి పైగా కంపెనీలతో చర్చలు
రాజకీయాలు

దక్షిణ కొరియాలో మంత్రి లోకేష్ దూకుడు!.. 50కి పైగా కంపెనీలతో చర్చలు

భారత్ – కొరియా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా సౌత్ కొరియా ఆహ్వానం మేరకు మంత్రి నారా లోకేష్ చేపట్టారు.. ఇక, లోకేష్ బృందానికి దక్షిణ కొరియా ప్రభుత్వంతోపాటు అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సముచిత గౌరవం లభించింది.

11, జులై 2026

భారత డైరీ రంగంలో డిమాండ్–సరఫరా అంతరాన్ని తగ్గించాలి: బ్రాహ్మణి నారా
ఆంధ్రప్రదేశ్

భారత డైరీ రంగంలో డిమాండ్–సరఫరా అంతరాన్ని తగ్గించాలి: బ్రాహ్మణి నారా

భారత డైరీ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు సరిపడేలా పాలు, పాలు ఉత్పత్తుల సరఫరాను పెంచడం అత్యవసరమని Heritage Foods ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాహ్మణి నారా పేర్కొన్నారు. పశువుల ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయాల ద్విగుణీకరణ, గ్రామీణ మౌలిక వసతుల బలోపేతం ద్వారా మాత్రమే డిమాండ్–సరఫరా అంతరాన్ని తగ్గించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

11, జులై 2026

లాభాలతో ముగిసిన సూచీలు.. 24,200 పైకి నిఫ్టీ
బిజినెస్

లాభాలతో ముగిసిన సూచీలు.. 24,200 పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి.

10, జులై 2026

భారత్‌లో ఇంటర్‌సెప్టర్ మిసైల్స్‌ తయారీ!:  ఇజ్రాయెల్ యత్నం..
అంతర్జాతీయం

భారత్‌లో ఇంటర్‌సెప్టర్ మిసైల్స్‌ తయారీ!: ఇజ్రాయెల్ యత్నం..

గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌లో భాగమైన ఇంటర్‌సెప్టర్ మిసైల్ తయారీని భారత్‌లో చేపట్టేందుకు రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

10, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది.

9, జులై 2026

ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌పై గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధుల భేటీ
తెలంగాణ

ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌పై గోద్రేజ్ ఆగ్రోవెట్ ప్రతినిధుల భేటీ

ఖమ్మం జిల్లాలో ₹300 కోట్ల పెట్టుబడితో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు, ఆయిల్ పామ్ సాగు విస్తరణపై Godrej Agrovet ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి‌తో సమావేశమయ్యారు. గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు అదనంగా భూమి, రహదారి విస్తరణకు సహకారం కోరగా, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి టీజీఐఐసీ ద్వారా రహదారి పనులు చేపట్టాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

8, జులై 2026

ఎక్సెల్‌, వర్డ్‌లో స్వంత ఎంఏఐ మోడళ్ల దూకుడు: ఏఐ వ్యూహం మార్చుకున్న మైక్రోసాఫ్ట్‌
టెక్నాలజీ

ఎక్సెల్‌, వర్డ్‌లో స్వంత ఎంఏఐ మోడళ్ల దూకుడు: ఏఐ వ్యూహం మార్చుకున్న మైక్రోసాఫ్ట్‌

కృత్రిమ మేధస్సు సేవల ఖర్చులు భారీగా పెరగడంతో మైక్రోసాఫ్ట్‌ ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ వంటి బాహ్య మోడళ్లపై ఆధారాన్ని తగ్గించి, స్వంతంగా అభివృద్ధి చేసిన ఎంఏఐ మోడళ్ల వినియోగాన్ని పెంచే వ్యూహం అమలు చేస్తోంది. ఎక్సెల్‌, వర్డ్‌ వంటి ఆఫీస్‌ ప్రోగ్రామ్‌లలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన ఈ సంస్థతో పాటు అమెజాన్‌, ఉబర్‌, మెటా వంటి ఇతర కంపెనీలు కూడా ఏఐ ఖర్చులను నియంత్రించేందుకు పరిమితులు, మార్గదర్శకాలు అమలు చేస్తున్నాయి.

8, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters