బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పవన్‌

35 articles

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌
రాజకీయాలు

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

1, ఆగ 2026

కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్‌ స్వాగతం
ఆంధ్రప్రదేశ్

కుంకీ ఏనుగులకు డిప్యూటీ సీఎం పవన్‌ స్వాగతం

విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు.

24, జులై 2026

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించేలా చర్చల్లో పాల్గొనాలని జనసేన ఎంపీలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. రైల్వే ప్రాజెక్టులు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై వ్యూహాలను వివరించడంతో పాటు జాతీయ చలన చిత్ర పురస్కారాలు సాధించిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులను ఆయన అభినందించారు.

19, జులై 2026

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్‌ పరామర్శ
రాజకీయాలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్‌ పరామర్శ

కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్‌ పరామర్శించారు.

18, జులై 2026

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ
జాతీయం

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన స్వదేశీ ఆర్బిటల్‌ క్లాస్‌ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతంగా ప్రయోగం కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా స్కైరూట్‌ వ్యవస్థాపకులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, లక్ష్యాలను ముందుగానే సాధించారని అభినందిస్తూ, ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం, స్వదేశీ సాంకేతికతకు కొత్త దశ ప్రారంభమని పేర్కొన్నారు.

18, జులై 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా
జిల్లా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శుక్రవారం అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

18, జులై 2026

ముంబైలో పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం బాబు  ఆరోగ్య పరిస్థితిపై ఆరా
రాజకీయాలు

ముంబైలో పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

12, జులై 2026

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం
రాజకీయాలు

క్షేత్ర స్థాయిలో ప్రజలతో కలసి పనిచేయండి! : జనసేన నేతలకు పవన్‌ దిశానిర్దేశం

జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

10, జులై 2026

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చికిత్స.. రేపు ముంబైకి పయనం
రాజకీయాలు

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చికిత్స.. రేపు ముంబైకి పయనం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భుజాలకు సంబంధించిన చికిత్స కోసం రేపు అనగా శుక్రవారం రోజు ముంబైకి వెళ్లనున్నారు.

9, జులై 2026

పవన్ అభిమాని హనుమకొండ నిరంజన్ మృతి
ఆంధ్రప్రదేశ్

పవన్ అభిమాని హనుమకొండ నిరంజన్ మృతి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని హనుమకొండ హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ మృతి చెందాడు. నిరంజన్ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ ప్రాణాలు కోల్పోయాడు.

8, జులై 2026

ఏపీ హస్తకళలకు గ్లోబల్ మార్కెట్   : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

ఏపీ హస్తకళలకు గ్లోబల్ మార్కెట్ : డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఏపీ హస్తకళలను ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మార్కెటింగ్‌ ఇంకా పెంచగలిగితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.

7, జులై 2026

వీబీ-జీ రామ్ జీతో పేదల జీవన ప్రమాణాలు మెరుగు : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

వీబీ-జీ రామ్ జీతో పేదల జీవన ప్రమాణాలు మెరుగు : సీఎం చంద్రబాబు

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు.

2, జులై 2026

వైద్య పరీక్షల కోసం ముంబయి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌
ఆంధ్రప్రదేశ్

వైద్య పరీక్షల కోసం ముంబయి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

వైద్య పరీక్షల నిమిత్తం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముంబయి చేరుకున్నారు.

29, జూన్ 2026

‘ఫ్రైడే - డ్రైడే’ పకడ్బందీగా అమలు చేయాలి  : డిప్యూటీ సీఎం పవన్‌
రాజకీయాలు

‘ఫ్రైడే - డ్రైడే’ పకడ్బందీగా అమలు చేయాలి : డిప్యూటీ సీఎం పవన్‌

వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించారు.

26, జూన్ 2026

‘ఓజీ 2’కి శ్రీకారం..
సినిమా

‘ఓజీ 2’కి శ్రీకారం..

పవన్‌కల్యాణ్‌ నటించిన ‘ఓజీ’ విజయంతో, దాన్ని యూనివర్స్‌గా విస్తరించేందుకు ‘ఓజీ 2’ సీక్వెల్‌ పనులు ప్రారంభమయ్యాయి. పవన్‌కల్యాణ్‌, సుజీత్‌ కథాచర్చల వీడియోను పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ విడుదల చేస్తూ, ‘తుఫానుకు ముందు నిశ్శబ్దం’ ట్యాగ్‌లైన్‌తో గంభీర పాత్ర చుట్టూ కొత్త కథ రాబోతోందని సంకేతాలు ఇచ్చింది. అభిమానుల డిమాండ్‌, మొదటి భాగం విజయం ఈ ప్రాజెక్ట్‌కు బలాన్నిచ్చాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

26, జూన్ 2026

మళ్లీ దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

మళ్లీ దీక్ష చేపట్టిన పవన్‌ కల్యాణ్‌

ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మరోసారి దీక్ష చేపట్టారు.. ప్రతి ఏడాది చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు.

25, జూన్ 2026

‘ఓజీ 2’ స్పెషల్‌ వీడియో రిలీజ్‌
టాలీవుడ్

‘ఓజీ 2’ స్పెషల్‌ వీడియో రిలీజ్‌

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ 2’ చిత్రం పనులు ప్రారంభమైనట్టు చిత్రబృందం స్పెషల్‌ వీడియో ద్వారా వెల్లడించింది. ఈ వీడియోలో ప్రీ–ప్రొడక్షన్‌ సహా ప్రారంభ పనుల వాతావరణాన్ని చూపించినప్పటికీ, కథ, నటీనటులు, సాంకేతిక వర్గం వంటి వివరాలను ఇంకా బయటపెట్టలేదు. షూటింగ్‌ షెడ్యూల్‌, విడుదల తేదీపై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

25, జూన్ 2026

వారణాసిలో టీమ్‌ఇండియా పేసర్‌ ఆకాశ్‌దీప్‌ పెళ్లి
క్రికెట్

వారణాసిలో టీమ్‌ఇండియా పేసర్‌ ఆకాశ్‌దీప్‌ పెళ్లి

టీమ్‌ఇండియా క్రికెటర్‌ ఆకాశ్‌దీప్‌ వివాహం వారణాసిలోని ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆయన స్నేహితురాలు, BITS Pilaniలో BCA, MCA పూర్తి చేసిన అక్షిత రాజ్‌ను వరించుకున్నారు. నాలుగు రోజులుగా సాగిన వేడుకల్లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది క్రికెటర్లు పాల్గొనగా, ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

25, జూన్ 2026

పరవాడ అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా..
నేరాలు

పరవాడ అగ్నిప్రమాదంపై పవన్ కల్యాణ్ ఆరా..

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

23, జూన్ 2026

బోయపాడు కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆరా : విచారణకు ఆదేశాలు
రాజకీయాలు

బోయపాడు కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆరా : విచారణకు ఆదేశాలు

అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందినట్టు వచ్చిన సమాచారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు.

21, జూన్ 2026

అభిమాని కోరిక నెరవేర్చిన పవన్‌ కల్యాణ్‌ : కుటుంబానికి భరోసా!
తెలంగాణ

అభిమాని కోరిక నెరవేర్చిన పవన్‌ కల్యాణ్‌ : కుటుంబానికి భరోసా!

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం ఉదయం హనుమకొండ విచ్చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్‌(17) అనే బాలుడిని పరామర్శించారు.

17, జూన్ 2026

హోంమంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

హోంమంత్రి అనితపై అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు: పవన్‌ కల్యాణ్‌

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైకాపా నేత గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండిస్తూ, అవి మహిళలందరినీ కించపరిచే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు విధానాలకే పరిమితమై ఉండాలని, వ్యక్తిగతంగా మహిళలను అవమానించే భాష అసహ్యకరమని ఆయన హెచ్చరిస్తూ, కూటమి నేతలు ఇలాంటి వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టాలని సూచించారు.

16, జూన్ 2026

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు:  పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

దేశ సమగ్రతకే ప్రాధాన్యం: తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు: పవన్‌ కల్యాణ్‌

జనసేన 12 ఏళ్ల ప్రయాణాన్ని దిల్లీలో సమీక్షించిన పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపన వెనుక దేశ సమగ్రత, శ్రేయస్సే లక్ష్యమని, అధికార లెక్కలు అప్పట్లో లేవని చెప్పారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లోనూ ఏడు ప్రాథమిక సూత్రాలను వదలకుండా 21 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం, సభ్యత్వం లక్ష నుంచి 20 లక్షలకు పెరగడం ప్రజల మద్దతుకి నిదర్శనమని పేర్కొన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే ప్రాధాన్యం ఇస్తామని, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాలేదని, ఆంధ్రప్రదేశ్‌ విభజన విధానానికే తమ ఆవేదననని స్పష్టం చేశారు.

15, జూన్ 2026

రప్పా..రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా? : మంత్రి నారా లోకేశ్‌
రాజకీయాలు

రప్పా..రప్పా అంటే చూస్తూ ఊరు కుంటామా? : మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛను అందించిందని మంత్రి నారా లోకేశ్‌ దామినేడులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. గత ప్రభుత్వంలో అరాచకాలు, హత్యలు, దాడులు, దళితులపై దౌర్జన్యాలు జరిగాయని, ప్రస్తుత పాలనలో చట్టవ్యవస్థ పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలను నెరవేర్చుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని, రాయలసీమ అభివృద్ధిలో ఎన్టీఆర్‌, చంద్రబాబు పాత్ర విశేషమని లోకేశ్‌ పేర్కొన్నారు.

12, జూన్ 2026

ప్రతి హామీకి  కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌
రాజకీయాలు

ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌

ప్రజల తీర్పు చరిత్ర సృష్టించిందని, కూటమి అధికారం కోసం కాదు బాధ్యత కోసం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేనకు కేటాయించిన 21 స్థానాలన్నింటిలో విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనమని, ఎన్నికల హామీల అమలు, పంచాయతీరాజ్‌ బలోపేతంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని దామినేడులో జరిగిన బహిరంగ సభలో చెప్పారు.

12, జూన్ 2026

తిరుపతిలో రాజకీయ వేడి: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ.. ఎన్డీయే విజయోత్సవ సభ
రాజకీయాలు

తిరుపతిలో రాజకీయ వేడి: వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ.. ఎన్డీయే విజయోత్సవ సభ

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ ‘‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ పేరుతో భారీ నిరసన ర్యాలీకి, మరోవైపు ఎన్డీయే దామినీడులో విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేసింది. రెండు కార్యక్రమాలు ఒకే రోజున, ఒకే నియోజకవర్గంలో ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై భారీ పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది.

12, జూన్ 2026

‘ధురంధర్’ ధైర్యమైన కథ నచ్చింది: పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు
సినిమా

‘ధురంధర్’ ధైర్యమైన కథ నచ్చింది: పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు

ఇటీవలి సూపర్‌హిట్‌ ‘ధురంధర్’ మొదటి భాగం తనకు బాగా నచ్చిందని, ధైర్యమైన కథన శైలి, మేకింగ్‌, ట్రీట్‌మెంట్‌ ఆకట్టుకున్నాయని పవన్‌ కల్యాణ్‌ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. బిజీ షెడ్యూల్‌ వల్ల ‘ధురంధర్ 2’ చూడలేకపోయినా, సీక్వెల్‌పై ఆసక్తి కలిగిందని తెలిపారు. హారర్‌ జానర్‌ అంటే ప్రత్యేక ఇష్టమున్న ఆయన, కశ్మీర్‌ నేపథ్యంలో వచ్చిన ‘బారాముల్లా’ తనకు 1980ల చివర్లో కశ్మీర్‌లో చూసిన కల్లోలం, కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసిందని వ్యాఖ్యానించారు.

11, జూన్ 2026

సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష: 12 ఏళ్ల పాలనపై మోదీ, ఏపీ నేతల అభినందనలు
రాజకీయాలు

సుపరిపాలనే అతి పెద్ద పరీక్ష: 12 ఏళ్ల పాలనపై మోదీ, ఏపీ నేతల అభినందనలు

ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరాయంగా 12 ఏళ్లపాటు ప్రధానిగా కొనసాగి దేశ చరిత్రలో కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా మోదీ ప్రజా సేవ, సుపరిపాలనపై తన ఆలోచనలను X లో పంచుకోగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు నేతలు ఆయన నాయకత్వం, దేశ అభివృద్ధిలో ఆయన పాత్రను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

10, జూన్ 2026

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధాకరం: బాధితులకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
ఆంధ్రప్రదేశ్

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధాకరం: బాధితులకు పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి పట్ల డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు, ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై ప్రత్యేక కమిటీతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

9, జూన్ 2026

తిరుపతి ‘సంక్షేమం’ సభ వాయిదా
రాజకీయాలు

తిరుపతి ‘సంక్షేమం’ సభ వాయిదా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి, పలువురు గాయపడటంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జూన్ 9న తిరుపతిలో జరగాల్సిన ‘సంక్షేమం’ విజయోత్సవ బహిరంగ సభను వాయిదా వేసింది. ఇలాంటి విషాద సమయంలో సభ నిర్వహించడం సముచితం కాదని భావించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ తదితర కూటమి నేతలు చర్చించి, కొత్త తేదీని తరువాత ప్రకటించాలని నిర్ణయించారు.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters